Falaknuma Express | హైదరాబాద్ : ఫలక్నూమా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. సికింద్రాబాద్లోని రైల్వే సంచాలన భవన్లో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది నుంచి వివరాలను కమిటీ �
హైదరాబాద్ బాలానగర్లోని (Balanagar) ఓ అపార్ట్మెంట్లో (Apartment) అగ్నిప్రమాదం అగ్నిప్రమాదం జరిగింది. ఐడీపీఎస్ (IDPL) చౌరస్తాలో ఉన్న ఏ2ఏ లైఫ్ స్పేస్ (A2A Life Space) అపార్ట్మెంట్లోని ఐదో ఫ్లోర్లో ఉన్న ఓ ఫ్లాట్లో ఒక్కసారిగ�
బ్రాహ్మణ కుల ధర్మ పరిరక్షణకు, న్యాయపరమైన కోర్కెల సాధనకు, రాజకీయ పురోగమనానికి బ్రహ్మ గర్జన
బహిరంగ సభ బ్రాహ్మణ కులోత్తముల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ - సరూర్నగర్ ఇండోర్ స్టేడియం మైదానంలో జరిగ
‘ముల్కనూరు ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జాతీయస్థాయి కథల పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే రూ. 33,248.53కోట్లు ఖర్చు చేసి 35 ప్రాజెక్టులు వినియోగంలోకి రాగా..ఈ నెలాఖరులోగా ఇందిరాపార్కు స�
చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మకు ఆషాఢ మాసం బోనాల సమర్పణ వైభవంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆరో బోనం పూజలను ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఘనంగా జరుపుకున్నారు.
దేశంలో ఒక రాష్ట్రం మరో రాష్ట్రం తో పోటీ పడుతుంది.. కానీ, తెలంగాణ మాత్రం ప్రపంచంతో పోటీ పడుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
అభివృద్ధిలో అమెరికాతో (America) హైదరాబాద్ (Hyderabad) పోటీపడుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉండగా విదేశాల్లో ఉన్న కొడుకు, కూతురు సొంతూరికి రమ్మంటే వచ్చేవాళ్లు కాదని చ�
సికింద్రాబాద్లో (Secunderabad) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పాలికాబజార్లోని (Palika bazar) ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర (Ujjaini Mahakali Bonalu) సందర్భంగా హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
ఇండ్ల అమ్మకాల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ దూసుకుపోతున్నది. ఈ ఏడాది జనవరి-జూన్ కాలంలో గతంతో పోల్చితే అమ్మకాలు 24 శాతం పెరిగినట్టు రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్టైగర్ తెలిపింది. తాజా
Hyderabad | మల్టీలెవల్ మార్కెట్తో దేశ వ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ ఢిల్లీ, గజియాబాద్కు చెందిన ఘరానా ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్లోని కమాండ్ అండ�
సరిగ్గా పదేండ్ల కిందట భాగ్యనగర వాసులు గుక్కెడు నీటికోసం అలాడిపోయారు. ఖాళీ బిందెలతో రాత్రింబవళ్లు నిరీక్షించి.. సికపట్టు యుద్ధాలు పట్టారు. చేసేదిలేక అప్పటి సర్కార్ చేతులెత్తేయడంతో చాలీచాలని నీటితో ప్ర
Hyderabad | ఐటీ కారిడార్లో ఎంతో విలువైన భూముల విక్రయానికి హెచ్ఎండీఏ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నియోపోలిస్ పేరుతో కోకాపేటలో ఏర్పాటు చేసిన లే అవుట్లో 7 ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించనున్నార�