Hyderabad | న్యూఇయర్ సందర్బంగా హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన సన్బర్న్ ఈవెంట్పై దుమారం చెలరేగుతోంది. ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా ఈ ఈవెంట్కు సంబంధించిన టికెట్లను విక్రయించినందుకు గానూ బుక్ మై ష
శాసనసభ తొలి సమావేశాలు ముగిసిన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపైకి మళ్లింది. మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం కల్పించడానికి వీలుండటంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నా�
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మచ్చబొల్లారం డివిజన్,సాయినగర్ కాలనీలో ఎమ్మెల్యే పాదయాత్రచేసి సమస్యలు తెలుసుకున్నారు.
Lasya Nanditha | కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు పెద్ద ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఓ కార్యక్రమానికి వెళ్లిన లాస్య నందిత లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. ఓవర్లోడ్ కారణంగా లిఫ్ట్ కిందకు పడిపో�
MMTS | హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ను జారీ చేసింది. వివిధ మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. పలు ఆపరేషనల్ కారణాలతో ఆయా రైళ్ల�
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సరి-బేసి విధానాన్ని అమలు చేసే యోచనలో సిటీ పోలీసులున్నారు. కొన్ని రూట్లను ఎంచుకొని సాధ్యాసాధ్యాలు పరిశీలించాలనే ఆలోచనలో ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్ పోలీ�
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సీతాఫల్మండిలోని కల్యాణ వేంకటేశ్వరుని ఆలయం వద్ద ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరిన భక్తులు, (ఇన్సెట్లో) జియాగూడ వేంకటేశ్వర ఆలయంలో స్వామివారి ఊరేగింపు నగరం గోవింద న
చారిత్రక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) విద్యా శిఖరంగా ఎదిగింది. విద్యా ప్రభను ఖండాంతరాలకు చాటుతున్నది. తన పూర్వ విద్యార్థులు ప్రపంచఖ్యాతి గడించడం వెనుక హెచ్పీఎస్ బలమైన పునాది వేసింది. హెస�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన శనివారం ముగిసింది. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ముర్ము ఈ నెల 18న రాజధాని నగరం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు