John Cena : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE) మాజీ చాంపియన్ జాన్ సేన(John Cena) అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తాను మళ్లీ డబ్ల్యూడబ్ల్యూఈలోకి వస్తున్నానని, త్వరలోనే భారత గడ్డపై తొలి మ్యాచ్ ఆడన�
సచివాలయ ప్రాంగణంలోని నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను ఈ నెల 23 నుంచి 25 వరకు వైభవంగా నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 23న ఉదయం 9.30 గంటలకు గణపతి పూజతో వివిధ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని
యువ హీరో ఆశిష్ తాజా చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి నిర్మిస్తున్నారు.
నల్లగొండ జిల్లా వేములపల్లి (Vemulapally) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం (Annapureddy Gudem) స్టేజి వద్ద మిర్యాలగూడెం (Miryalaguda) నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న ప్రైవేటు బస్సు టై
Instagram | ఇన్స్టాలో తనను ఫాలో కాకుంటే మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ పదిహేనేండ్ల బాలికను బెదిరించాడో ఆకతాయి. ఆ ఆకతాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Minister Errabelli Dayakar Rao | డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలంటూ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి, మంత్రి లెటర్ హెడ్తో బోగస్ సిఫార్స్ లేఖ తయారు చేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఇచ్చిన ఇద్దరిపై బంజారాహిల్స్ పోల�
Hyderabad | స్వచ్ఛంద సంస్థ ముసుగులో యాచిస్తూ, సామాన్య ప్రజలను మోసగిస్తూ అక్రమ ఆస్తులను కూడబెడుతున్న బెగ్గింగ్ మాఫియా ముఠాను మలక్పేట పోలీసుల సహకారంతో సౌత్- ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ బృందం పట్టుకుంది.
యువత అందదండలతోనే రాష్ట్రం పురోగతి సాధించిందని, యువత తీసుకునే నిర్ణయాలు భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైదరాబాద్లో స్థిరపడిన ధర్మపురి నియోజకవర్గ యువతతో మంత్రి కొప�
మైలార్దేవ్పల్లి టాటానగర్లో (Tata Nagar) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున టాటానగర్లోని ఓ పరుపుల గోదాంలో (Mattress godown) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Mumbai | ఈ తరహా చాయ్ ఒకటుందని ముంబైకర్లకు మినహా చాలామందికి తెలియదు. హైదరాబాదీలకు ఇరానీ చాయ్ ఎంత ప్రముఖమైనదో, ముంబయిలో నాగౌరీ చాయ్ అంత విశిష్టమైనది. ఈ చాయ్ వెనుక ఓ హిస్టరీ ఉంది.
ప్రతిపక్షాలకు ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ చూపించింది ట్రైలర్ మాత్రమేనని, త్వరలో సినిమా చూపించబోతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వే�
యో ఏషియా 21వ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు హైదరాబాద్లో జరగనున్నది. ఈవై భాగస్వామ్యంతో నిర్వహించనున్న ఈ సదస్సు షెడ్యూల్ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రగతిభవన్లో విడుదల చేశారు.
హైదరాబాద్ వేదికగా ఈ నెల 25 నుంచి స్లాన్ అం తర్జాతీయ చెస్ టోర్నీ జరుగనుంది. రాష్ట్ర చెస్ సంఘం సహకారంతో యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగనున్న టో ర్నీలో భారత్ సహా కెనడా, యెమన్, అమెరికా నుంచి చెస్