Hyderabad | హైదరాబాద్ శివారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫీర్జాదిగూడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శ్రీ చైతన్య కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న వర్ష.. కాలేజీ ఆవరణలోని హాస్టల్లో
Drugs | హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నకిలీ పత్రాలు సృష్టించి రి టైర్డు ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న కేసులో తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి నవీన్కు
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. విభిన్నమైన పాత్రలతో సినిమాకు ఓ రకంగా కనిపిస్తున్నాడు హీరో నాని. ‘హాయ్ నాన్న’తో ఫీల్గుడ్ హిట్ని తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. వివ
Hyderabad | నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ 5 గంటల వరకు ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ప్రెస్ వేను మూసివేయాలని నిర్ణయించారు. కేవల
Hyderabad | హయత్నగర్లో ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఆ విద్యార్థి ఆచూకీ కోసం అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
తెలంగాణకు మరో శాశ్వతకీర్తి లభించబోతున్నది. అయోధ్య రామయ్య ఆలయానికి ద్వారాలు, తలుపులు అందించే మహద్భాగ్యం హైదరాబాద్కు దక్కింది. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సర్వాంగసుందరంగా, శరవేగ�
హైదరాబాద్ అబిడ్స్ ప్రాంతంలో పుట్టి పెరిగాను. కింగ్ కోఠిలోని సెయింట్ జోసెఫ్స్ నుంచి మాస్ కమ్యూనికేషన్స్లో పట్టా అందుకున్నాను. అప్పుడే, ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి కలిగింది. అంతలోనే, మణిపాల్ యూనివర్సి�
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు సర్కిల్ వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చందానగర్ సర్కిల్ డీసీ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.
గత వారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతి అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు.