సంస్థాగత మదుపరులకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆకర్షణీయంగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదలు భారీ ఎత్తున పెట్టుబడులను పెడుతూ వస్తున్నారు. అటు ఆఫీస్ మార్కెట్, ఇటు హౌజింగ్ మార్కెట్ రెండింటి�
హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి నియమితులయ్యారు. 2018 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన.. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడిషనల్ కలెక్టర్గా పని చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల్లో ముగ్గురు ఐఏఎస్లకు స్థాన చలనం కలిగింది. భద్రాద్రి కలెక్టర్గా ప్రియాంక ఆలాను, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్ను, ఖమ్మం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా అభిలాష అభినవ్లను నియమి
రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష సజావుగా ముగిసింది. గురు, శుక్రవారాల్లో ఆన్లైన్లో ఈ పరీక్షను హైదరాబాద్లోని రెండు కేంద్రాల్లో నిర్వహించారు. క్లాస్-ఏలో 170, క్లాస్-బీలో 15 ఉద్యోగాలకు 1,172 మం�
Hyderabad | హైదరాబాద్ : లంగర్ హౌస్ లక్ష్మీ నగర్ బస్తీలో ఓ వీధి కుక్క స్వైరవిహారం చేసింది. తన ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగు సంవత్సరాల సరస్వతి పవార్ అనే చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది.
Hyderabad | హైదరాబాద్ : పాతబస్తీ లాల్ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా పాత నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీలో ఆదివారం బోనాల�
Hyderabad | హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం శుక్రవారం నాటికి బలహీన పడింది. కాగా వాయువ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల
Hyderabad | హైదరాబాద్ దోమలగూడలో భారీ అగ్నిప్రమాదం ఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. ఈనెల 11న రోజ్ కాలనీలోని ఓ ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమై
Hyderabad | కార్ల లీజు పేరుతో మోసం చేస్తున్న దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. గురువారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాస్ రావు వివరాలను �
Hyderabad | దేశ సరిహద్దులు దాటి కుటుంబంతో కలిసి భారత్కు రావడం.. ఆ తర్వాత అమాయకంగా ఏదో ఒక ఉద్యోగంలో చేరడం.. నమ్మకం కుదిరాక బడా వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు. అదను చూసి ఇంటికి కన్నం వేస్తున్నారు. అందినంత దోచు�
Hyderabad | సిటీ పోలీస్ కమిషనరేట్లోని సౌత్జోన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి వేయాలని ఉత్తర్వు
రాష్ట్రంలో మొదటిదశలో చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవనాల్లో చివరి మూడు భవనాల నిర్మాణం పూర్తయింది. ఈ నెలాఖరులో రెండు, వచ్చే నెల రెండో వారంలో మరో భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ మూడు భవనాలు ప్రారంభమైతే తొలిదశలో �
ఘట్కేసర్ మున్సిపాలిటీలోని 16వ వార్డులో రూ.2 కోట్ల 6 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గురువారం
వంద శాతం ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ ప్రత్యేక కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టారు. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్భే�