శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టామని, అది రాత్రి 7 గంటలకు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కు మెయిల్ (E-Mail) చేశాడు.
అనతికాలంలోనే మహాద్భుతంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ మహానగరంపై సెలబ్రిటీలు మనసు పారేసుకుంటున్నారు. విదేశాల్లో ఉండొచ్చిన వారు సైతం నగరాభివృద్ధికి ముచ్చటపడుతున్నారు. హైదరాబాద్ అమెరికాను తలపిస్తున్న
వివిధ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందించి లబ్ధి చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు.
హైదరాబాద్లో మరో డాటా సెంటర్ రాబోతున్నది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థ, బ్యాంక్ నోట్-సెక్యూరిటీ పేపర్ మాన్యుఫ్యాక్చరర్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్�
Sonal Chauhan | హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్దిని చూస్తుంటే తనతో పాటు బాలీవుడ్కు చెందిన అనేకమంది నటీనటులకు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనే అభిప్రాయం కలుగుతోందని బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ అన్నారు.
Hyderabad | హైదరాబాద్లో అభివృద్ధి ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నదని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ అన్నారు. ఎత్తయిన భవనాల నిర్మాణంలో హైదరాబాద్ నగరం దేశంలోనే రెండో స్థానంలో ఉందని
Hyderabad | బేగంపేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిజాంపేటకు చెందిన కే ప్రియాంక(31), బేగంపేటలోని ఓ ప్రయివేటు స్టోర్లో పని చేస్తోంది. ద
హైదరాబాద్లోని కింగ్కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. సోమవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికురాలు సునీత.. కింగ్ కోఠిలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు వద్ద శుభ్ర�
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో హైదరాబాద్ నగరం అత్యం త వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నిర్ణయాలతో ఐటీ రంగం ఆకాశమే హద్దు అన్నట్టుగా దూసుకెళ్తున్నది.
వరుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడని ఆరా తీసి పెండ్లి సంబంధాలు కుదుర్చుకోవడం సర్వసాధారణం. నేటి కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను సాఫ్ట్వేర్ ఉద్యోగులకిచ్చి పెండ్లి �
TSRTC | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులో లేని ఏరియాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
హైదరాబాద్లోని అశోక్నగర్లో (Ashoknagar) మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ హల్చల్ చేసింది. బ్లేడుతో యువకులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్రమత్తమైన యువకులు పోలీసు�
లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ దూకుడు తగ్గడం లేదు. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనతను సొంతం చేసుకోగా, తాజాగా డెంగీ జ్వరానికి విరుగుడు హైదరాబాద్ వేదికగా తయారు కానున్నది.
అమెరికాకు చెందిన డిజిటల్ క్వాల్టీ ఇంజినీరింగ్ సేవల సంస్థ క్వాలిజేల్.. హైదరాబాద్లో తన రెండో డెలివరీ సెంటర్ను ప్రారంభించింది. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ డెలివరీ సెంటర్లో 200 మంది క