తనపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించిన మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
దర్శనమ్ ఆధ్యాత్మిక వార్త మాసపత్రిక 19వ వార్షికోత్సవం సందర్భంగా మహామహోపాధ్యాయ, భారతీ తీర్థపురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ డా.దోర్బల ప్రభాకర శర్మకు దర్శనమ్ గురు సత్కార కార్యక్రమాన్ని రవీంద్రభారతిలోని మెయి�
జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయి. ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి, రోడ్ల కన్టెకివిటీకి కేసీఅర్ ప్రభుత్వం హైదరాబాద్లో పెద్ద ఎత్తున మిస్సింగ్ లింకులు, స్లిప్ ర�
New Year Restrictions | న్యూ ఇయర్ వేడుకలకు నగరం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో భాగ్యనగరం వాసులు 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. 2024 నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలుకనున్నారు. ఈ మేరకు హైదరాబాదీలు ఏర్పాట్లు చేసుకున్నార�
Hyderabad | న్యూఇయర్ వేళ హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఎల్బీనగర్లో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో మత్తు పదార్థాలను విక్రయించేంద�
హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో డ్రగ్స్ తరలిస్తున్న (Drugs Suppliers) ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో మత్తు పదార్థాలను విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నిస్తున్నది.
New Year | న్యూ ఇయర్ వేడుకల్లో సరదాకోసం ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని, మద్యం సేవించి, ఓవర్ స్పీడ్, రాంగ్రూట్లో డ్రైవింగ్, హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనాలను నడిపితే చ
నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఆదివారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు జనం పోటెత్తుతున్నారు. మూడు రోజులుగా అభయహస్తంతో పాటు కొత్త రేషన్కార్డులు, ఇతర సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 9,92,234 దరఖాస్తులను అధికారులు స్వీకరించార
ఓ యువతిని ప్రేమించి పెళ్ల్లి చేసుకుంటానని నమ్మించి ఏఆర్ కానిస్టేబుల్ మోసం చేశాడు. దీంతో విసుగు చెందిన ఆ యువతి తనకు న్యాయం చేయాలని కోరుతూ రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో స్పష్టం చేయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శనివారం మారేడ్పల్లిలోని తన క్య�
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని మెట్రో రైళ్ల వేళలను పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి వరకు నగరవాసులంతా సంబురాల్లో పాల్గొంటున్�