డబుల్బెడ్రూం ఇండ్లను ఎప్పుడిస్తారంటూ మొరిగే రాజకీయ కుక్కలకు ఇప్పుడు పంపిణీ చేస్తున్న ఇండ్ల పట్టాలే సమాధానమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. శనివారం కుత్బుల్లాపూర్ నియోజక�
మెట్రో రైలు మూడవ దశ కారిడార్ సవివరణాత్మక ప్రాజెక్టు నివేదికల తయారీకి కన్సల్టెన్సీ సంస్థల ఎంపిక కోసం పిలిచిన టెండర్లలో 5 కన్సల్టెన్సీ సంస్థలు తమ బిడ్లను సమర్పించాయని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో సంస
దేశంలో అతిపెద్ద స్టోర్ను హైదరాబాద్లో ప్రారంభించింది గ్రామిన్ ఇండియా. కంపెనీ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లోని బంజారాహిల్స్లో 540 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్�
Talasani Srinivas Yadav | పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులకు ఉచితంగా అందజేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివా
Harish Rao | రాష్ట్రంలోని కొంత మంది నాయకులు డబుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు.. అసలు డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సూటిగా ప్ర
కార్పొరేట్కే పరిమితమైన రోబో సేవలను ప్రభుత్వం సర్కారు దవాఖానల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే రూ.32కోట్ల వ్యయంతో నిమ్స్లో రోబోటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శిక్షణ పొందిన
తన కొడుకును చుద్దామని పాకిస్తాన్ నుంచి అడ్డదారిలో ఇండియాలోకి చొరబడ్డాడు. హైదరాబాద్లో భార్య, అత్తమామలతో కలిసి ఉన్నాడు. అతడి వివరాలు బయటకు రాకుండా ఏడాది కాలంగా ఇంట్లోనే ఉన్నాడు.
Medchal | మేడ్చల్ మల్కాజ్గిరి : జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. ప్రైవేటు టీచర్పై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతోనే ఆమెపై నాగరాజు అనే యువకుడు దాడి చేసి తీవ్ర�
ఆర్మూర్ పట్టణానికి చెందిన ఎంజే దవాఖాన వైద్యుడు, చేయూత స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు , బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ మధుశేఖర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మ
కళాశాల విద్యార్థులే లక్ష్యంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను నార్సింగి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా గురువారం పట్టుకున్నారు. వారివద్ద నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప�
Hyderabad | పాతబస్తీలో పాకిస్తాన్కు చెందిన యువకుడిని బహదూర్పురా పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకుని, కిషన్బాగ్లో కాపురం పెట్టినట్లు పోలీసుల విచారణల�
Air India | టాటా కంపెనీ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షాక్ ఇచ్చింది. హైదరాబాద్లోని సిమ్యులేటర్ ట్రైనింగ్ ఫెసిలిటీ సెంటర్పై నిషేధం విధించింది. ముంబయి సిమ్యు�