తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పాటుపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. డిసెంబర్ నెలలో రాష్ట్రంలో అద్భుతం జరుగుతుందని తాను చెప్పానని, అది నిజమైందని పేర్కొ�
తెలంగాణలో గనుల తవ్వకాల కోసం కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ చేపట్టే సర్వేక్షణలో బౌద్ధ స్థావరాల ఉనికిని గుర్తించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య విజ్ఞప్త
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. ఈశాన్యం నుంచి బలంగా గాలులు వీస్తుండటంతో వారం పది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇండ్ల నుంచి బయటికి వెళ్లాలంటే జనం వణికిపోతు
Pallavi Prashanth | బిగ్బాస్ ఫినాలే సందర్భంగా ఘర్షణలు తలెత్తడానికి పల్లవి ప్రశాంత్ కారణమని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఆ రోజు రాత్రి జరిగిన విధ్వంసంలో టీఎస్ఆర్టీసీకి చెందిన ఆరు బస�
Hyderabad | నూతన సంవత్సర వేడుకలను రాత్రి ఒంటి గంటలోపు ఆపేయాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్బులు, బార్లలో డ్రగ్స్ ఉన్�
హైదరాబాద్లో నేరాల శాతం కొద్దిగా పెరిగిందని సీపీ శ్రీనివాస్ రెడ్డి (CP Srinivas Reddy) అన్నారు. 2022తో పోలిస్తే 2023లో 2 శాతం నేరాలు అధికమయ్యాయని చెప్పారు.
పంజాగుట్ట ఎర్రమంజిల్లోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. అపార్ట్మెంట్ ఆరో అంతస్తులో షార్ట్ సర్క్యూట్తో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.
ట్రాఫిక్లో నగర పౌరులు నరకం చూస్తున్నారు. అరగంట ప్రయాణానికి గంటకుపైగా సమయం పడుతుందంటూ వాపోతున్నారు. ప్రభుత్వం మారడం, అధికారులు మారడంతో ట్రాఫిక్ విభాగంలో పనిచేసే వారంతా ఇక్కడ ఉంటామా? వెళ్లిపోతామా? వేరే
హైదరాబాద్: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 నుంచి జరుగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు.
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసే జెండా ప్రతిరూపాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఆవిష్కరించారు. అదేవిధంగా శివుడు, నంది ఎద్దుల శిల్పాల విగ్రహాలను ఆవిష్కరించారు. హైదా�
ఈ ఏడాది దేశంలోని ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లకు గిరాకీ బాగా ఉందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. హైదరాబాద్సహా ఏడు ప్రధాన నగరాల రియల్టీపై గురువారం స్పందించింది.
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీని ప్రభావంతో నగరంపై చలి పంజా విసురుతోంది.
ఈ నెల 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న జాతీయ కుస్తీ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ విభాగాలకు నగరంలోని పలువురు యువ మల్ల యోధులతో పాటు మహిళా విభాగంలోని యువతులు తమ సత్తా చాటి జాతీయ కుస్తీ పోటీలకు ఎంపికయ్యా
హైదరాబాద్లోని సాహితీ ఇన్ఫ్రాకు చెందిన రూ.161.50 కోట్ల ఆస్తులను జఫ్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం తెలిపింది. గతంలో రియల్ ఎస్టేట్ కేసుకు సంబంధించి సాహితీ ఇన్ ఫ్రాతోపాటు సంబం�