లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్కు చెందిన లార్డ్స్ మైక్రోబయోటెక్...హైదరాబాద్లో జీనోమ్ టెస్టింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. లాలాజలంతో శరీరంలో ఉండే రోగాలను గుర్తించే ఈ టెస్ట్తో అన్ని రకాల ఉ�
బ్రిటన్కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్.. హైదరాబాద్లోని తమ నూతన టెక్నాలజీ సెంటర్ ఎండీ, సీఈవోగా తెలుగు మహిళ శిరీషా ఓరుగంటిని నియమించింది. ఈ నెలాఖార్లో ఆమె ఈ బాధ్యతల్ని చేపట్�
ప్రపంచంలోని విశ్వ నగరాల్లో భౌగోళిక అనుకూలతలు ఉన్న పిడికెడు నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇలాంటి నగరానికి అంతర్జాతీయ హంగులు అద్దాలంటే చిత్తశుద్ధి కావాలి. అంతకుమించి.. ఇది ‘మా నగరం’ అనే అంకితభావం ఉండాలి. గత పా�
కొరియర్లో మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయంటూ బెదిరించి ఆన్లైన్ ద్వారా రూ.93,643లు తస్కరించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఒక యువతికి గతనెల 24న గుర్తుతెలియని వ్యక�
మోబిస్ ఇండియా, బిట్స్ ఫిలానీ హైదరాబాద్తో తెలంగాణ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం ఆటోమోటివ్ రంగంలో ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం టీ హబ్లో బిట్స్
వార్డు కార్యాలయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేలా చర్యలు తీసుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. వార్డు కార్యాలయాలకు నగర పౌరుల నుంచి స్పందన క్రమంగా పెరుగుతున్నదని, ఈ �
చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో హైదరాబాద్ విద్యార్థి వై గోకుల్సాయి శ్రీకర్ ఆలిండియా టాపర్గా నిలిచాడు. 800 మార్కులకు 688 మార్కులు (86.00 శాతం) సాధించిన శ్రీ�
Hyderabad | సీజ్ చేసిన ఐరన్ స్క్రాప్ దుకాణం పంచనామాకు వచ్చిన జీఎస్టీ అధికారులను సదరు షాపు నిర్వాహకులు కిడ్నాప్ చేశారు. హైదరాబాద్లో బుధవారం పట్టపగలు జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు అప్రమత్తంగా వ�
ప్రత్యేక పాస్పోర్ట్ డ్రైవ్ను ఈ నెల 8న (శనివారం) ఏర్పా టు చేస్తున్నట్టు హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. రానున్న 4 శనివారాలు ఈ డ్రైవ్ ఉంటుందని వి�
ఇప్పుడు మనం చెప్పుకొనే దొంగ తీరే విలక్షణం. వేరే రాష్ట్రం నుంచి దర్జాగా విమానంలో వచ్చి మరీ దొంగతనాలు చేస్తాడు. విమానంలో వస్తాడు.. ఓ ఆటోలో వీధుల్లో తిరుగుతూ.. తాళాలు వేసివున్న ఇండ్లను గుర్తిస్తాడు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. జిల్లాలోని కుత్బుల్లాపూర్లో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు హైదరాబాద్లోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చర్యలు తీసుకోనున్నారు. �
KTR | హైదరాబాద్ : ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ వారాంతం నుంచి భారీ వర్ష సూచన ఉన్న