హైదరాబాద్ ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కాలుష్య నివారణతోపాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,300 ఎలక్ట్రిక్ బస్�
వాణిజ్య పన్నులశాఖలో ప్రభుత్వం 154 మందిని బదిలీ చేసింది. రెండేండ్ల క్రితం పదోన్నతులు పొందిన, దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
KTR | సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. జహీరుద్దీన్ అలీఖాన్ ఉర్దూ పత్రిక రంగానికి ఎనలేని సేవలు
ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి గన్పార్క్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం మీదుగా అల్వాల్లోని ఆయన నివాసానికి అంతిమ యాత్ర కొనసాగనుంది.
ప్రపంచంతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగం ఎదిగిందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. త్వరలోనే ముంబైని అధిగమిస్తామన్న విశ్వాసాన్ని వ�
కొందరు వ్యక్తులు హైదరాబాద్పై విమర్శలు చేయటమే మేధావితనంగా భావిస్తున్నారు. ఎక్కడనుంచైనా సరే సామాజిక మాధ్యమాల్లో ఓ మెసేజ్ చేస్తూ బుద్ధిజీవులుగా తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారు.
చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక సంబురాల నిర్వహణకు నిర్ణయించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుంచి 14 వరకు ప్రభుత్వం వారోత్సవాలను నిర్వహిస్తున�
రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక సదుపాయలు కల్పించి, మోడల్గా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేసినట్లు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆదివారం జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ‘అమృత్ భారత్ స�
హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని ఉన్న బుద్వేల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్ల విక్రయంపై ఆదివారం టీ హబ్లో ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సం
Jaya Prakash Narayana | నాయకుడు అంటే మూడు తరాల భవిష్యత్తు ఆలోచించాలంటరు. అందుకే సీఎం కేసీఆర్ రానున్న మూడు తరాల హైదరాబాద్ను దృష్టిలో ఉంచుకొని మెట్రో విస్తరణ చేపట్టారు. కానీ జయప్రకాశ్ నారాయణ మెట్రో విస్తరణ తెల్ల ఏను�
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, ముంపు నివారణకు శాశ్వత పరిష్కారంపై రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శనివారం హైదరాబాద్లో
Hyderabad | మహాప్రస్థానం తరహాలో రూపుదిద్దుకున్న పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికను ఈ నెల 25న ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.