రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి, విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
Telangana | శీతాకాల విడిది నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. ఐదు రోజుల పాటు ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు.
KTR | అంతర్జాతీయ సూచికలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గత 10 ఏండ్లుగా స్థిరమైన పాలన, ప్రశాంత రాజకీయ వాతావరణం ఫలితంగా హైదరాబాద్ నగరంలో జీవన నాణ్యత మెరుగుపడిందని ‘మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్’ తాజా
Hyderabad CP | హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ ముఠాలకు ఆయన వార్నింగ్ �
Hyderabad | తాగుడుకు బానిసైన భర్తను ఆ వ్యసనం నుంచి మాన్పించేందుకు ఆత్మహత్య చేసుకుంటానని భార్య బెదిరించగా.. ఎలా చస్తావో చూస్తానంటూ వీడియో తీయడం ప్రారంభించిన భర్త.. చివరకు అన్నంత పనీ చేసి తనువు చాలించిన భార్య.. అయ్
Hyderabad | మెటీరియల్ సైన్సెస్లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ కంపెనీ హైదరాబాద్ను కాదని తమిళనాడులో రూ. 1000 కోట్లతో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరుకు దగ్గర్�