ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ముగ్గురు కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసి పలు అంశ�
Minister Srinivas Yadav | మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని, ఇది మనకెంతో గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లో�
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) కర్నూలు (Kurnool) జిల్లాలోని కోడుమూరులో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కోడుమూరు (Kodumuru) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం ఎదురుగావస్తున్న బొలెరోను ఢీకొట�
శరవేగంగా పెరుగుతున్న డిజిటలైజేషన్తో భారత్లో డాటా స్టోరేజీకి విపరీతమైన డిమాండ్ నెలకొన్నది. దేశ, విదేశీ కంపెనీలు డాటా సెంటర్ల కోసం అత్యంత అనుకూలమైన ప్రాంతాలను ఎంచుకుంటున్నాయి.
రాష్ట్రంలో అగ్నిప్రమాదాల్లో మరణాల సంఖ్య భారీగా తగ్గింది. అగ్నిమాపకశాఖ ఏడీజీ వై నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఈ వేసవి మొత్తం ఆ శాఖ సిబ్బంది సెలవులు త్యాగం చేసి మరీ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఏ�
‘నటిగా కెరీర్ను కొనసాగిస్తున్న నేను ‘భీమదేవర పల్లి బ్రాంచి’ వంటి మంచి సినిమాతో నిర్మాతగా మారడం చాలా సంతోషంగా వుంది. నటిగా, నిర్మాతగా నాకు మంచి పేరును తెచ్చిపెట్టిన ఈ చిత్రాన్ని జీవితాంతం మరిచిపోలేను’ �
పవన్కల్యాణ్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తొలిప్రేమ’ (1998) చిత్రం ప్రేమకథా చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా విడుదలై 25 సంవత్�
TSRTC | హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో మరో కొత్త మార్గంలో సిటీ బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ ప్రాంతీయాధికారి సీహెచ్ వెంకన్న తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటించారు. మేడ్చల్ నుంచి మెహిదీపట�
నైరుతి రుతుపవనాల (Monsoon) ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD Hyderabad) తెలిపింది. ఉత్తర తెలంగాణలోని (North Telangana) 8 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీచేసింది.
ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 36 రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 25 (ఆదివారం) నుంచి జూలై 3 వరకు ఈ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.
సైబర్ నేరం జరిగిందా.. వెంటనే 1930కు కాల్ చేయండి.. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ప్రతినిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్నేరాలు జరుగుతున్నాయి. బాధితులు సైబర్క్
విదేశాలను తలపించేలా ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ హైదరాబాద్ మహానగరానికి అత్యవసరం...నలుమూలాల శరవేగంగా విస్తరిస్తున్న నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు అనేవి లేకుండా ఉండేందుకు మెట్రో రైలు తరహాలో... కాలుష్య రహితంగా