కో-వర్కింగ్ ఆపరేటర్ ఈఎఫ్సీ (ఐ) లిమిటెడ్ విస్తరణ బాట పట్టింది. కార్పొరేట్ల నుంచి ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతం సంస్థకున్న సామర్థ్యాన్ని రెండున్నర రెట్లకుపై�
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలంటే పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడేవారు. దరఖాస్తు చేసిన నాటి నుంచి అనుమతులొచ్చే వరకూ చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి �
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలు తనను కలిచివేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రాణాలకు వెల కట్టలేం అని కేసీఆర్ పేర్కొన్నారు.
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా నా మీద జరిగిన దాడి.. బహుశా ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరిగి ఉండదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అయినా ఏనాడూ బాధపడులేదు. మీ తిట్లే దీవెనలు అనుకన�
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది.. ఈ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ అమర జ్యోతి.. మన గుండెల్లో నిలిచే విధంగా నిర్మించుక
CM KCR | హైదరాబాద్ : తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్
Golconda Bonalu | గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాడమాసం బోనాలు గురువారం ప్రారంభమయ్యాయి. బోనాలలో పోతురాజులు, భాజా భజంత్రీలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనాల తొలి రోజున తెలంగాణ ప్రభుత్వం తర�
తెలంగాణ సాధనోద్యమం ప్రపంచ ప్రజాఉద్యమాల చరిత్రలోనే సమున్నతమని, ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికమని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మన అమరుల ఆశయం కేవలం స్వపరిపాలన మాత్రమే కాదని, సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజల
తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ప్రోగ్రాంకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. బుధవారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని అగ్రి వర్సిటీలో జరిగిన ఈ ప్రోగ్రాంలో 4,564 పాఠశాలల నుంచి 64,583 మంది విద్యార్థ�
Minister Talasani | దేశంలో సినిమా, టీవీ రంగాలకు హైదరాబాద్ నగరం వేదికగా మారిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ చలన చిత్ర సంస్థ ఆధ్వర్యంలో రవీంద
DIET College | హైదరాబాద్ : 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేరేడ్మెట్ డైట్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు మీడియం, ఉర్దూ మీడియంలో పోస్టులు భర్తీ చేస్తామన్నారు.