శంషాబాద్ రూరల్, జనవరి 30: ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామిని ముచ్చింతల్లోని ఆయన ఆశ్రమంలో మంగళవారం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కలిశారు.
ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకొని అక్కడే ఉన్న వేంకటేశ్వరాలయంలో భాగవత్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు పలువురు జీయర్స్వామిని కలిశారు.