తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటంలో మంత్రి కేటీఆర్ సంపూర్ణ అంకితభావంతో పనిచేస్తున్నారని లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ అన్నారు. ఆయన అంకితభావానికి, చిత్తశుద్ధికి తాను ఫిదా అయ్యానని చెప్పారు. హైదరా�
బం గాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఆవర్తనాల కారణంగా మూడురోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు పలు జి�
ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిలోనే దీర్ఘకాలం కొనసాగవచ్చన్న అంచనాలు బలపడటంతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర క్రమేపీ పడిపోతున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో 24 క్యారెట్ తులం ధర రూ.280 క్షీణించి రూ.59,450 వద్దకు చ
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయ సంస్థ క్వాంటమ్ ఎనర్జీ..హైదరాబాద్లో మరో షోరూంను ప్రారంభించింది. 630 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మోటర్స్ నిర్వహిస్తున్నది.
వరద నీటిలో మొసలి కూన ప్రత్యక్షమై అందరినీ కలవరపాటుకు గురిచేసింది. హైద రాబాద్ నగరంలో బుధవారం సాయం త్రం కురిసిన భారీ వర్షానికి ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని చింతలబస్తీ నాలాలో మొసలి పిల్ల కొట్టుకు
1908 సెప్టెంబర్ 28న సంభవించిన మూసీ మహా వరదలకు 116 ఏండ్లు పూర్తయ్యాయని, ఇది హైదరాబాద్ చరిత్రలో ఘోర విపత్తుగా మిగిలిపోయిందని ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ మణికొండ అన్నారు.
Hyderabad | హైదరాబాద్ నగరంలో మొసలి పిల్లల కలకలం సృష్టించింది. నాలాలో కొట్టుకువచ్చిన మొసలి పిల్లను చూసి జనం భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఖైరతాబాద్లోని ఆనంద్నగర్ - చింతల్బస్తీ మధ్య కొత్తగా నిర్మిస్తున్న వంత�
Minister Srinivas Yadav | గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, జీ�
Hyderabad Rains | హైదరాబాద్లు పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో ప్రాంతాల్లో వాన పడుతున్నది. హిమాయత్నగర్, ఖైరతాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ట్యాంక్బండ్ ప్రాంతాల్లో భారీ వర్�
చైనీస్ రెస్టారెంట్ నిర్వహణ సంస్థ చౌమా న్..తాజాగా తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి అవుట్లెట్ను మంగళవారం హైదరాబాద్లో ప్రారంభించింది. దీంతో దేశంలో తన అవుట్లెట్ల సంఖ్య 32కి చేరుకున్నాయి.
LuLu Mall | యూఏఈకి చెందిన రిటెయిలర్ సంస్థ లులు గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లులు మాల్ హైదరాబాద్ నగరంలో ప్రారంభానికి సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర ఐట
Minister Talasani | ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం జరిగే విధంగా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో వివిధ శాఖ�
KTR | ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది.. ఆ రాష్ట్ర పంచాయతీలకు తెలంగాణను వేదిక కానివ్వం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆ