ఇల్లంటే స్వర్గసీమ. కలకాలం హాయిగా కుటుంబ సభ్యులతో కలిసి జీవించేలా.. మనసుకు ఉత్తేజాన్ని, ఉల్లాసాన్నిచ్చేదిగా ఉండాలని కోరుకుంటారు. సరిగ్గా అలాంటి వాతావరణాన్ని నివాసం ఉంటున్న చోట అందరికీ కలిగించాలన్న లక్ష�
శంషాబాద్ ఎయిర్పోర్టులో 4.86 కోట్ల వి లువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుం చి వచ్చిన ప్రయాణికుడు 2 కిలోల బం గారం కడ్డీలను ప్యాంటులో దాచుకొని తీసుకొచ్చి తనిఖీల్లో పట్
హైదరాబాద్కు మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్వహణ శనివారం నుంచి ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ చేతిలోకి వెళ్లింది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ఈ లీజు ప్రక్రియ ప�
MMTS | హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో నడుస్తున్న 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 14 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు.
Gold Seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా పెద్ద ఎత్తున్న బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరి కంటపడకుండా అక్రమంగా ఎనిమిది కిలోల బంగారాన్ని పలువురు �
హైదరాబాద్కు మణిహారంలా నిలిచిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంబడి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్ను నిర్మిస్తున్నది.
హైదరాబాద్ మహానగరంలో నివాస గృహాల రిజిస్ట్రేషన్లలో గణనీయమైన వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా వెల్లడించింది. జూలై నెలలో మొత్తం ఆస్తులు 5,557 రిజిస్ట్రేషన్లు కాగా వాటి ద్వారా మొత్తం రూ.2,878 కోట్ల
గొల్ల కురుమలను ఆదుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గొల్ల కురుమ సంఘం మహేశ్వరం నాయకులు స్థలం, కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరతూ శుక్రవారం రాష్ట్ర విద్య�
దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమానికి 2021లో తలొగ్గిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును విస్మరించినందుకు నిరసనగా రైతులు రెండో దశ రైతాంగ ఉద్యమానికి సిద్ధం కావాలని సయుక్త కిసాన్ మోర్చా జాతీయ నేతలు
Hyderabad | జూబ్లీహిల్స్లో నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు వ్యక్తుల నుంచి రూ. 2 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నా�
రాష్ట్రంలో పరిశ్రమల కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ (Telangana) అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థా�
ఒక్క రూపాయికే హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సులో ప్రయాణించవచ్చని న్యూగో ట్రాన్స్పోర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో, ఎండీ దేవేంద్ర చావ్లా గురువారం ప్రకటించారు.