Talasani Srinivas Yadav | గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో అత్యంత ఘనంగా జరగడంతో పాటు, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. చిన్న, పెద్ద వినాయకులు అన్న�
పరిశ్రమ ఏదైనా పెట్టుబడులకు డెస్టినేషన్గా తెలంగాణ మారుతున్నది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి జాతీయ అంతర్జాతీయ కంపెనీలు క్యూకడుతున్నాయి. తాజాగా గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన అడ్వె
హైదరాబాద్లో రెండో రోజూ గణేశ్ నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్సాగర్ (Hussain Sagar) వైపు బారులు తీరారు.
నిమజ్జనోత్సవం సందర్భంగా విద్యాసంస్థలకు, కార్యాలయాలకు గురువారం సెలవు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా ట్యాంక్బండ్కు విచ్చేశారు. ఖైతరాబాద్ గణేశుడి శోభాయాత్రను ప్రత్యక్ష్యంగా చూస్తూ ఆనందం పొందారు.
పాన్షాపుల్లో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన గురువారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చే�
గణేశ్ నిమజ్జనం.. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది భిన్నంగా జరిగింది. భారీ గణనాథుల శోభాయాత్రల ‘మహా’ సంబురం ముందుగా ముగించారు. గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రక్రియలో భాగంగా అన్ని విభాగాల అధికారుల సమన్వయంత�
Gold Price | ప్రస్తుత పండుగ సీజన్లో బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. గడిచిన రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంత�
Khairatabad Ganesh | ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల ఎత్తు, 40 టన్నుల బరువున్న ఈ విగ్రహ ని�
ICC Mens ODI World Cup | ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఆడేందుకు దాయాది పాకిస్థాన్ జట్టు (Pakistan Cricket Team).. భారత్లో అడుగుపెట్టింది. బాబర్ ఆజమ్ సారథ్యంలోని 18 మంది ఆటగాళ్లు, 13 మంది సహాయక సిబ్బందితో కూడిన పాకిస్థాన్ బృందం లాహోర్ నుం�
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటంలో మంత్రి కేటీఆర్ సంపూర్ణ అంకితభావంతో పనిచేస్తున్నారని లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ అన్నారు. ఆయన అంకితభావానికి, చిత్తశుద్ధికి తాను ఫిదా అయ్యానని చెప్పారు. హైదరా�
బం గాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఆవర్తనాల కారణంగా మూడురోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు పలు జి�
ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిలోనే దీర్ఘకాలం కొనసాగవచ్చన్న అంచనాలు బలపడటంతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర క్రమేపీ పడిపోతున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో 24 క్యారెట్ తులం ధర రూ.280 క్షీణించి రూ.59,450 వద్దకు చ