KTR | దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ అవుటర్లో నిర్మించిన సోలార్ సైక్లింగ్ ట్రాక్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరో�
Minister KTR | దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్లో నిర్మితమైంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు లోపలి వ
Hyderabad | హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ హాట్కేక్ల ఎగురేసుకొని పోతున్నాయి కార్పొరేట్ సంస్థలు. అంతర్జాతీ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్ స్థలానికి ఎనలేని గిరాకీ ఏర్పడిందని ప్రముఖ
Hyderabad | ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 ఎకరాలు! రూ.1,000 కోట్లకుపైగా విలువైన ఈ భూములకు బోగస్ కోర్టు ఉత్తర్వులతో ఎసరు పెట్టేందుకు ఇద్దరు వ్యక్తులు పన్నాగం పన్నారు.
పర్యావరణహిత ఆఫీసు భవనాల(గ్రీన్ బిల్డింగ్స్) నిర్మాణంలో హైదరాబాద్ మెరుగైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. గడిచిన నాలుగేళ్ల వ్యవధిలోనే రెట్టింపు స్థాయిలో గ్రీన్ బిల్డింగ్ల నిర్మాణం జరిగింది.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆజా ఇంజినీరింగ్ లిమిటెడ్..ఐపీవోకి రాబోతున్నది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి
తెలంగాణ రాష్ట్రం మరో అద్భుత పథకానికి కేంద్ర బిందువు కానున్నది. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా) దేశవ్యాప్తంగా శనగ పప్పు పంపిణీ చేయనున్నది.
Marriguda | మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల తహసీలద్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మర్రిగూడ తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డికి చెందిన హైదరాబాద్ ఇంట్లో కట్టల కొద్ది నోట్లు �
మా జట్టుకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. లాహోర్, కరాచీలో అభిమానులు ఎలాంటి ప్రేమాభిమానాలు చూపిస్తారో.. హైదరాబాద్ లో కూడా అచ్చం అలాగే కనిపించింది.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందజేయటం రాష్ట్రంలో తప్ప దేశంలో మరెకడా లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి ఈ నెల 27న నిర్వహించిన ఆన్లైన్ డ్రా�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించింది.