హైదరాబాద్లో మరోసారి ఐటీ (IT) దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి నగరంలోని పలు కంపెనీలతోపాటు వ్యక్తుల ఇండ్లలో ఆదయపు పన్ను శాఖ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు.
రా ష్ట్రంలోని 7 జిల్లాలకు, హై దరాబాద్ నగరంలోని మూడు ప్రాంతాలకు డీఎంహెచ్వోలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబా ద్ పరిధిలో ఏర్పాటైన మూడు జోన్లకు కొత్తగా �
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో నూతన కార్యాలయ భవనాలను, నిర్మాణాలను అధికంగా పూర్తి చేసిన నగరంగా హైదరాబాద్ నిలిచిందని నైట్ ఫ్రాంక్ ఇండియా తమ తాజా నివేదికలో వెల్లడించిం ది.
గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్, రాజమండ్రిలో విక్రయిస్తున్న ముఠాను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో, సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీ�
Telangana | అధికార పార్టీ జోరుకు కాంగ్రెస్, బీజేపీలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు అందుకుంటున్నది. గ్రేటర్లో అభివృద్ధ
Tollywood | సిటీబ్యూరో : వృద్ధాప్యంలోని సినీ నిర్మాతను హత్యచేసి, అతడి ఆస్తిని కాజేసే కుట్రను గోపాలపురం పోలీసులు వెలుగులోకి తెచ్చారు. గోపాలపురం పోలీసుల వివరాల ప్రకారం.. పద్మారావునగర్కు చెందిన జి.అంజిరెడ్డి(71) ని
Tragedy | యూకేలో తనకు సంబంధం లేని గొడవలో తలదూర్చి ఓ హైదరాబాదీ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వారం రోజుల్లో కూతురి పెండ్లికి ఏర్పాట్లు చేసుకున్న 65 ఏండ్ల వృద్ధుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. లీడ్స్ వెస్ట్ యా
లైఫ్ ట్యాక్స్ వసూళ్లలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. గ్రేటర్లో లైఫ్ ట్యాక్స్ వసూళ్లలో గత రెండేండ్లుగా రంగారెడ్డిలో అధికంగా ఉండేది. ఈసారి ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు హైదరాబాద్ రూ.812 కోట్ల వసూలు చ�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ నెల 21న యూకేలో నిర్వహించనున్న బతుకమ్మ సంబురాల పోస్టర్ను మంగళవారం హైదరాబాద్లోని తన �
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఏర్పాటు చేసిన టీ - వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్ను మంగళవారం ప్రారంభించిన మంత్రి కేటీఆర్, చిత్రంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎలాంటి తెలంగాణ కోసమైతే కలలు గన్నారో.. అలాంటి బంగారు తెలంగాణ మన కళ్లెదుటే సాక్షాత్కారమైంది. తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ నిలిపారు. సీమాంధ్రుల పాలనలో �
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నదీ ఈ నెల 16లోగా తెలియజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సీఎం, ప్రతిపక్ష నేత ఇతరులతో కూడిన కమిటీ తీస