యువత అందదండలతోనే రాష్ట్రం పురోగతి సాధించిందని, యువత తీసుకునే నిర్ణయాలు భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైదరాబాద్లో స్థిరపడిన ధర్మపురి నియోజకవర్గ యువతతో మంత్రి కొప�
మైలార్దేవ్పల్లి టాటానగర్లో (Tata Nagar) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున టాటానగర్లోని ఓ పరుపుల గోదాంలో (Mattress godown) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Mumbai | ఈ తరహా చాయ్ ఒకటుందని ముంబైకర్లకు మినహా చాలామందికి తెలియదు. హైదరాబాదీలకు ఇరానీ చాయ్ ఎంత ప్రముఖమైనదో, ముంబయిలో నాగౌరీ చాయ్ అంత విశిష్టమైనది. ఈ చాయ్ వెనుక ఓ హిస్టరీ ఉంది.
ప్రతిపక్షాలకు ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ చూపించింది ట్రైలర్ మాత్రమేనని, త్వరలో సినిమా చూపించబోతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వే�
యో ఏషియా 21వ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు హైదరాబాద్లో జరగనున్నది. ఈవై భాగస్వామ్యంతో నిర్వహించనున్న ఈ సదస్సు షెడ్యూల్ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రగతిభవన్లో విడుదల చేశారు.
హైదరాబాద్ వేదికగా ఈ నెల 25 నుంచి స్లాన్ అం తర్జాతీయ చెస్ టోర్నీ జరుగనుంది. రాష్ట్ర చెస్ సంఘం సహకారంతో యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగనున్న టో ర్నీలో భారత్ సహా కెనడా, యెమన్, అమెరికా నుంచి చెస్
ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అక్టోబర్ 1న ముదిరాజ్ల అలయ్బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి వ�
Bio Asia 2024 | వచ్చే ఏడాది హైదరాబాద్లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సు జరుగనున్నది. సదస్సు జరిగే తేదీలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో బయో ఏషియా సదస్�
Blast | నగరంలో పేలుడు కలకలం సృష్టించించింది. ముషీరాబాద్ పరిధి భోలక్పూర్లోని ఓ స్క్రాప్ గోడౌన్లో శనివారం పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో గోడౌన్లో పని చేస్తున్న ఓ కార్మికుడు గాయపడ్డాడు.
ఓటు (Vote) హక్కు వినియోగం, ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ (I Vote For Sure) అనే నినాదంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో 5కే రన్�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో హైదరాబాద్ (Hyderabad) వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంల