హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రా ష్ట్రంలోని 7 జిల్లాలకు, హై దరాబాద్ నగరంలోని మూడు ప్రాంతాలకు డీఎంహెచ్వోలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబా ద్ పరిధిలో ఏర్పాటైన మూడు జోన్లకు కొత్తగా డీ ఎంహెచ్వోలను నియమించింది.
మరో ముగ్గురిని సీ ఎస్ ఆర్ఎంవోలుగా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 13 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు/డిప్యూటీ సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు బుధవారం పదోన్నతి కల్పించింది.