రాష్ట్రంలో జనగణన 2027కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్వర్వులు జారీ చేసింది. సెన్సస్-2027 గెజిట్ నోటిఫికేషన్ పునః ప్రచురణకు ఆదేశాలు జారీ చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
నిలువనీడ లేకుండా హైడ్రా సృష్టించిన విధ్వంసం ఇంకా కండ్ల ముందు కదలాడుతున్నా.. ప్రభుత్వం మాత్రం బాధితులను వదలడం లేదు. రెండేండ్ల క్రితం సున్నంచెరువు ప్రాంతంలో కూల్చేసిన ఇండ్లకు కూడా కరెంటు, ఆస్తి పన్ను, నల్�
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026 నిర్వహణలో భాగంగా ప్రజాభవన్లో ప్రత్యేక వార్రూమ్ను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రజాభవన్లో జరిగిన మంత్రి వర్గ
‘టాక్సిక్' సినిమాకు టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా, టికెట్ రేట్ల పెంపుదలపై ఉత్తర్వులు జారీ చేసింది. చిత్ర నిర్మాణ సంస్థ కేవీ�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు విధించిన మధ్యంతర స్టే ఆదేశాల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడమే లేదు. గతంలో నాలుగు వారాలు గడువు ఇచ్చినా కౌంటర్ �
అక్రమ దత్తత పేరిట ప్రభుత్వ సంరక్షణలోకి తీసుకున్న చిన్నారుల విషయంలో అధికారులు అనుసరిస్తున్న విధానంపై హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఇలాంటి కేసుల్లో ప్రభుత్వం ఎంతమందిని సంరక్షణలోకి తీసుకున్నది? �
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్
కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతుల మాటున పరిహారం కాజేసేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలకు భారీ గండి పడింది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు స్పందించిన ప్ర
రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు, థియేటర్ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలతో బుధవారం జీవో జారీ చేసింది. కొత్తగా ‘స్పెషల్ థియేటర్స్' క్యాటగిరీని ఏర్ప�
రాష్ట్రంలోని రూ.లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు, వ్యాపారులు స్కెచ్ వేశారా? అందుకే కొన్ని రోజులుగా ‘22ఏ’ జాబితా ‘భూ’కంపాన్ని కృత్రిమంగా సృష్టించారా? తమ ఆ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు దొర్లయీ. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి మండలం నుంచి ఎంపిక చేసిన పది మంది లబ్ధిదారు�
పండుటాకులపై సర్కారు అదే కక్ష కొనసాగిస్తోంది. చందుర్తి మండలం లింగంపేటలో తమకు కేటాయించిన భూమిని సబ్స్టేషన్కు కేటాయించడంపై చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్ కో ఉత్�