‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’ అంటూ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘మహాలక్ష్మి’ పథకం.. ఆ మహిళలనే ఇబ్బంది పెడుతున్నది. గతంలో రోడ్ల పక్కన చేయి ఎత్తితే బస్సులు ఆపినా.. ఇప్పుడు స్టాప్ ఉన్న చోట కూడా కొన�
ఆధునిక నగరీకరణ ప్రకియలో అభివృద్ధి, మానవీయ విలువల మధ్య సమతుల్యత అనేది నిరంతరం చర్చనీయాంశంగా మారుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, దాని అంతర్భాగమైన గాంధీ సరో�
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్గా ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచే�
విద్యుత్ కనెక్షన్ల జారీలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఈమేరకు జనవరి 19నుంచి గెజిట్ నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొంది. స్తంభాలు, లైన్ల కోసం దూరాన్ని బట్�
దావోస్ వేదికగా లోకల్ కంపెనీలతో గ్లోబల్ కలరింగ్ ఇస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్. మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు ఆర్భాటంగా పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ సర్కార్తో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిషారంలో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతామన
హైదరాబాద్ మెట్రో బోగీలపై ప్రభుత్వం చేసే ప్రకటనలు ప్రచారానికే పరిమితం అవుతున్నాయి. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త బోగీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా... సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. కానీ రేపుమాపు అను�
డబుల్బెడ్రూంల్లో లబ్ధిదారులు ఉండకపోతే రద్దు చేసేలా సర్కార్ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు నోటీసుల జారీ చేసిన విషయం తెలిసిందే. మూడో సారి నోటీసులు ఇచ్చి గడువు పూర్తయిన వెంటన
రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీ (జిల్లా సహకార కేంద్రం బ్యాంకు), పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పర పతి సహకార సంఘం)ల పాలక వర్గాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. సంఘాల చైర్మన్ల సేవలకు స్�
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ (పీఎన్) లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయాలని ని�
కొత్త సంవత్సరం మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం 2026 అధికారిక సెలవుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 రోజులు సాధారణ సెలవులుగా ప్రకటించింది. సాధారణ సెలవుల్లో స్వల్ప మార్పులు చేసి
రాష్ట్రంలో ఇలాంటి తుగ్లక్ పాలన తాను మొదటి సారి చూస్తున్నానని, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం కల అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎద్దేవా చేశారు. మళ్లీ కేసీఆరే రావాలని ప్రజలు కోరుకు�
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న డెడికేటెడ్ కమిషన్ను ఇప్పటికీ గోప్యంగా దాచిపెడుతున్నది.