తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన రాజోళి మండలకేంద్రం సరిహద్దులో ఉన్న తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలపై ఏపీ, తెలంగాణ అధికారులు ఎన్నిసార్లు పరిశీలించిన సరిహద్దు వివాదం రగులుతూనే ఉం ది. శనివారం అర్ధరాత్రి ఏ�
సన్నాలు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటిస్తున్నప్పటికీ బోనస్ చెల్లింపులో మాత్రం ప్రభుత్వం రైతులకు మొండిచేయి చూపిస్తున్నది. ఈ సీజన్లో కూడా సన్నరకం పండించిన అన్నదాతలకు క్విం�
వ్యవసాయ భూములను ఫామ్ ల్యాండ్స్ పేరిట విక్రయిస్తూ రియల్ ఎస్టేట్ మోసాలు జరుగుతునే ఉన్నాయి. గంధపు చెట్లతో కూడిన ఫామ్ ల్యాండ్స్ అంటూ టీవీలు, ఫ్లెక్సీలు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ నమ్మి కొనుగోలు చ
రంగారెడ్డిజిల్లాలో మరో 25వేల ఎకరాల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక అభివృద్ధి, ప్రజా సంక్షేమ ప్రాజెక్టుల అమలు పేరుతో ఈ అసైన్డ్ భూములను సేకరించ�
Five day Work | కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు అమలు చేస్తున్న 5 రోజుల పనిదినాలను తెలంగాణలోనూ అమలు చేయాలని ఉద్యోగ , ఉపాధ్యాయ,గెజిడెట్, వర్కర్స్, పెన్షర్ల జేఏసీ ప్రభుత్వానికి లేఖ రాసింది.
పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో చేరేందుకు సమయం ఆసన్నమైంది. 2026-27 విద్యా సంవత్సరానికి గా నూ ఈనెల 14వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో విభిన్న కోర్సులు ఉన్నాయి.
నగర నడిబొడ్డున ఉన్న కేబీఆర్ నేషనల్ పారు చుట్టూ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లై ఓవర్ల ప్రాజెక్టు న్యాయపరమైన చికుల్లో నలిగిపోతున్నది. పారు పరిసరాల్లో సినీ, రాజ�
వేసవి తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ ద్వారా 10టీఎంసీల జలాలను విడుదల చేయాలని ఏపీ సర్కార్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు)కి తాజాగా ప్రతిపాదననలు సమర్పించిం�
జిల్లా పరిధిలోని బండరావిరాలలో ప్రభుత్వం కొత్తగా ఏకో పార్కు ఏర్పాటు చేయాలని జపాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. సుమారు 494 ఎకరాల్లో ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం ఇప్పటికే స్థలాన్ని కేటాయించింద
రాష్ట్రంలో వడగాలులు, ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం కలెక్టర్లకు అత్యవసర సూచనలు చేసింది. హీట్వేవ్ యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని, తాజా పరిస్థితులకు అనుగుణంగా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
‘ఉమ్మడి పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేస్తున్నది. ఈ ప్రాంతానికి దక్కాల్సిన సాగునీటిని యథేచ్ఛగా ఏపీ తరలించుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. సమైక్య పాలకుల ద�
నీటిపారుదల శాఖలో పైరవీల జోరు మొదలైంది. రెండు కీలక ఈఎన్సీ పోస్టులు ఈ నెలాఖరులో ఖాళీ కానున్నాయి. ఈఎన్సీ రమేశ్బాబు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ఈఎన్సీ శ్రీనివాస్ ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున�