పొరుగు రాష్ట్రమైన ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. దీంతో స్థానికంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా పరీక్షలు చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్త చర్యగా ప�
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు- 2026 ముసాయిదా ప్రజల ప్రయోజనాలను, స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందంటూ అర్బన్ డెవలప్మెంట్ �
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థాన భూములపై ప్రభుత్వం కన్నుపడింది. ఆలయ అభివృద్ధి కోసం గత కేసీఆర్ సర్కార్ 131.09 ఎకరాలను కేటాయించగా, అందులో కొంత స్థలాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర శాఖలకు విన
ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందేందుకు ఆరేండ్లు నిండి ఉండాలన్న నిబంధన ఎందుకు పాటించడం లేదని కేంద్ర విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిబంధనను పాటించాలని ఆదేశించింది.
నేను ఆయన జీవిత భాగస్వామిగా తనని దగ్గరి నుంచి చూసిన వ్యక్తిని. సమాజానికి మంచి చేయాలనే తపన తప్ప ఆయనకు ఎలాంటి స్వార్థం లేదు, కానీ ఈ రోజు ఏపీ పోలీసులు ఆయనను టార్గెట్ చేసి పెడుతున్న కష్టాలు చూస్తుంటే నా గుండె �
High Court | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో టీజీఐఐసీ భూముల వేలంపై �
SBI | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పిందేమిటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్నదేమిటి? తెలంగాణలో రెండున్నరేండ్లుగా వరుసగా భూభాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ అక్రమాల్లో ప్రభుత్వ పెద్దల ప్రమేయాలు, స్వార్
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన రాజోళి మండలకేంద్రం సరిహద్దులో ఉన్న తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలపై ఏపీ, తెలంగాణ అధికారులు ఎన్నిసార్లు పరిశీలించిన సరిహద్దు వివాదం రగులుతూనే ఉం ది. శనివారం అర్ధరాత్రి ఏ�
సన్నాలు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటిస్తున్నప్పటికీ బోనస్ చెల్లింపులో మాత్రం ప్రభుత్వం రైతులకు మొండిచేయి చూపిస్తున్నది. ఈ సీజన్లో కూడా సన్నరకం పండించిన అన్నదాతలకు క్విం�
వ్యవసాయ భూములను ఫామ్ ల్యాండ్స్ పేరిట విక్రయిస్తూ రియల్ ఎస్టేట్ మోసాలు జరుగుతునే ఉన్నాయి. గంధపు చెట్లతో కూడిన ఫామ్ ల్యాండ్స్ అంటూ టీవీలు, ఫ్లెక్సీలు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ నమ్మి కొనుగోలు చ
రంగారెడ్డిజిల్లాలో మరో 25వేల ఎకరాల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక అభివృద్ధి, ప్రజా సంక్షేమ ప్రాజెక్టుల అమలు పేరుతో ఈ అసైన్డ్ భూములను సేకరించ�