కొత్త సంవత్సరం మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం 2026 అధికారిక సెలవుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 రోజులు సాధారణ సెలవులుగా ప్రకటించింది. సాధారణ సెలవుల్లో స్వల్ప మార్పులు చేసి
రాష్ట్రంలో ఇలాంటి తుగ్లక్ పాలన తాను మొదటి సారి చూస్తున్నానని, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం కల అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎద్దేవా చేశారు. మళ్లీ కేసీఆరే రావాలని ప్రజలు కోరుకు�
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న డెడికేటెడ్ కమిషన్ను ఇప్పటికీ గోప్యంగా దాచిపెడుతున్నది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) కీలక సమావేశం నిర్వహించనున్నది. నవంబర్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ పీపీఏ ఆఫీసులో పీపీఏ 17వ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి తక్కువ స్థలం ఉన్నవారు జీ+1 మోడల్లో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ పట్టణ మురికివాడల్లో నివసించే వారికి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతున్నది.
పిల్లల్లో దగ్గు నివారణకు కోల్డ్రిఫ్ (పారాసిటమల్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్, క్లోర్ఫెనిరమిన్ మలేట్) సిరప్ను వాడొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దు టీజీపీఎస్సీ ప్రతిష్టకు మాయని మచ్చను తెచ్చిపెట్టింది. ఒక్క కేసుతో భారీ అప్రతిష్టను మూటగట్టుకున్నది. పూడ్చలేనంత నష్టాన్ని కొనితెచ్చుకున్నది.
ఆంధ్రా ప్రాంతానికి చెంది న మరో మాజీ ఐఏఎస్ అధికారికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. దేవాదాయశాఖ డైరెక్టర్గా, యాదాద్రి ఆలయ ప్రత్యేకాధికారిగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతూ నేడు(ఆగస్టు 31)ఉద్య
సమాచార హక్కు చట్టం కింద మూడు దరఖాస్తులను అందజేయగా హైడ్రా అధికారులు తిరస్కరించారని అడ్వకేట్ లుబ్రా సర్వత్ సమాచార కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టం వర్తించదంటున్న హైడ్రాపై చర్యలు తీసుకున�
ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ జీవో ఎం.ఎస్. నం.175 ఆధారంగా పలు గైడ్లైన్స్ విడుదల చేశారు. ఈ �
17 రోజులుగా నిరవధికంగా జరుగుతున్న సినీకార్మికుల సమ్మె బుధవారం కొత్త మలుపు తిరిగింది. హైదరాబాద్ను సినిమా హబ్గా మార్చాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు ఈ సమ్మె అడ్డంకిగా మారిందంటూ ప్రభుత్వం సీరియస్ అయ్యిం�
ఫుడ్ పాయిజన్ ఘటనల్లో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై జాతీయ మానవ హకుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. వాంకిడి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహరం తిని 22 రోజులు మృత్యువుతో పోరాడి గత ఏ�
Telangana | ‘రాష్ట్రం దివాలా తీసింది. పథకాల అమలుకు పైసల్లేవు. నన్ను కోసినా పైసా లేదు. మనల్ని చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్లా చూస్తున్నారు. ఎక్కడా ఒక్క రూపాయి అప్పుపుడతలేదు’.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత�