Right to Education Act |తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో 2009 విద్యాహక్కు చట్టాన్నిపకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విజయ డెయిరీ పాలను అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు(హాస్టళ్ల)లకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క
ఒగ్గుకళా సామ్రాట్ డాక్టర్ చుకా సత్తయ్య పేరిట జనగామ జిల్లా కేంద్రంలో కళాక్షేత్రాన్ని నిర్మించాలని ఒగ్గుకళా మహోత్సవ సదస్సు తీర్మానించింది. అలాగే ఒగ్గు పూజారులకు ఆరోగ్య, జీవిత బీమా కల్పించడంతో పాటు అర్
తెలంగాణ ప్రభుత్వం అర్ధాంతరంగా ఫార్ములా-ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని భావించి 2025 జనవరి 28న ఈ ప్రాంత బిడ్డగా నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేశారు.
పేదలు నివాసం ఉంటున్న బస్తీల్లో ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఒకవైపు వైద్యులు, మందుల కొరతతో రోగులు ఇబ్బందులకు గురవుతుంటే..
నగరంలో పెరిగిన జనాభా రద్దీ, కాలుష్యం దృష్ట్యా కొత్త ఆటో రిక్షాలకు ప్రభుత్వం పర్మిట్లు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆట�
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం మాత్రం అన్ని మార్గాలను అ న్వేషిస్తున్నది. భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.3,000 కోట్లు రణం తీసుకునేందుకు చర్యలు చేపట్టింది.
ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ విస్తరణ పనులను చేపట్టిందని, వెంటనే జోక్యం చేసుకుని ఆ పనుల�
గద్దరన్న పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను అందిస్తుందని, నంది అవార్డులను పునరుద్ధరిస్తుందని తెలిసినప్పుడు ఒక సినిమా వ్యక్తిగా నేను చాలా సంతోషించాను, తెలంగాణవాదిగా కొంత సందేహించాను. నిన్న, ఇవ్
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అధికారులు సవాలక్ష ఆంక్షలు విధిస్తుండడంతో లబ్ధిదారులు నానా హైరానా పడుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అందజేసే రూ.5 లక్షలతోపాటు మరికొంత వేసుకుని సొంతింటి కలను సాకారం చేస�
నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు దాని కింద ఉన్న మేజర్, మైనర్ కాల్వలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వచ్చే వానకాలంలో పంటలకు సాగు నీరు అందుతుందా లేదా అని అన్నదాతల్లో దిగులు మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత�
ప్రైవేటు మెడికల్ కళాశాలల (యూజీ ఇంటర్న్షిప్, పీజీ) విద్యార్థుల స్టైపెండ్ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ అంశాన్ని ఎన్ఎంసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తామని డీఎంఈ తెలిపారు.