Telangana | ‘రాష్ట్రం దివాలా తీసింది. పథకాల అమలుకు పైసల్లేవు. నన్ను కోసినా పైసా లేదు. మనల్ని చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్లా చూస్తున్నారు. ఎక్కడా ఒక్క రూపాయి అప్పుపుడతలేదు’.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత�
ప్రభుత్వ వైద్యుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బీ నరహరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లాలూ ప్రసాద్ రాథో డ్, కోశాధికారి డాక్టర్ ఎంకే రౌ
‘కేంద్రంలోని బీజేపీతో టీడీపీ పొత్తు ఉన్నదని ఏపీ మంత్రి లోకేశ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నరు.. ఇది ప్రజాస్వామ్య దేశం.. అలా మాట్లాడితే కుదురబోదు’ అని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హ�
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించనున్నది. 2023 నవంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత రాష్ట్రంలో
గోపన్పల్లిలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ అధ్వర్యంలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేస్తున్న ఆందోళన శనివారం 11వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో శనివారం ఉద్యోగులు అర�
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ జలసౌధ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించాలంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను సవరించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
Right to Education Act |తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో 2009 విద్యాహక్కు చట్టాన్నిపకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విజయ డెయిరీ పాలను అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు(హాస్టళ్ల)లకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క
ఒగ్గుకళా సామ్రాట్ డాక్టర్ చుకా సత్తయ్య పేరిట జనగామ జిల్లా కేంద్రంలో కళాక్షేత్రాన్ని నిర్మించాలని ఒగ్గుకళా మహోత్సవ సదస్సు తీర్మానించింది. అలాగే ఒగ్గు పూజారులకు ఆరోగ్య, జీవిత బీమా కల్పించడంతో పాటు అర్
తెలంగాణ ప్రభుత్వం అర్ధాంతరంగా ఫార్ములా-ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని భావించి 2025 జనవరి 28న ఈ ప్రాంత బిడ్డగా నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేశారు.
పేదలు నివాసం ఉంటున్న బస్తీల్లో ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఒకవైపు వైద్యులు, మందుల కొరతతో రోగులు ఇబ్బందులకు గురవుతుంటే..