విశ్వ మానవాళికి శాంతి, అహింస సందేశాలను ప్రబోధించిన మహనీయులు మహాత్మా గాంధీ. ఆయన అందించిన ఆయుధాలు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ. సత్యం, త్యాగం, సహకారం, నిజాయితీ, నిగ్రహం వంటి లక్షణాలు పోరాడేవారికి అవసరం అని గాంధీ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిధిలోని కంచె గచ్చిబౌలి జీవ వైవిధ్యానికి ప్రతీక. అత్యంత అరుదైన శిలాజ సంపదకు ఆలవాలం. రేవంత్ సర్కారు కన్ను పడిన 400 ఎకరాల భూమి 700 రకాల అరుదైన మొక్కలు, 10కి పైగా క్ష�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సర్కారీ గూండాగిరి కొనసాగింది. హెచ్సీయూ క్యాంపస్లో భారీ గా పోలీసు బలగాలను మోహరించి, అష్టదిగ్బంధం చేసింది. విశ్వవిద్యాలయం ద్వారాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో మూస
Congress Leaders | తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ మల్లెపూల నరసయ్య ,మండల అధ్యక్షులు జెల్కె పాండురంగ్ తెలిపారు.
ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి- బనకచర్ల ప్రాజెక్టులపై చర్చించాల్సిందేనని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సరారు తాజాగా లేఖ రాసిం�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోనే ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీగా ఖ్యాతిగాంచిం ది. సువిశాల ప్రాంగణంలో విద్యార్థులకు సకల సౌకర్యాలతో సేవలు అందిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే ఫ్యూచర్ సిటీకి బుధవారం ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ సంబంధిత జీవో విడుదల చేశారు. రంగరెడ్డి జిల్లాలోని 7 మండలాలు, 36 రెవెన్యూ గ
గౌడన్నల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని నీరా కేఫ్ను కల్లుగీత కార్మికులకే అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభ
తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిని విస్తరించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు జిల్లాలున్న హెచ్ఎండీఏలో మరో నాలుగు జిల్లాలను విలీనం చేస్తూ మొత్తంగా 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో 10472 �
‘గద్దర్ అవార్డులకు సంబంధించిన విధివిధానాలు ఖరారయ్యాయి. బి.నరసింగరావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశాం. గతంలో నంది అవార్డుల స్థానే ఇక నుంచి గద్దర్ అవార్డులు కొనసాగుతాయి’ అని టీఎఫ్డీసీ ఛైర్మన్, అగ్ర న�
ఎంజీ బస్స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టబోయే మెట్రో రైలు విస్తరణ పనుల ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం తమ వాదనలు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. హైదరాబాద్లో రెండు రోజులపాటు జరిగిన బయో ఏషియా 2025 సదస్సు ము�
‘అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)ను రద్దు చేస్తాం. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కొనుగోలు చేసిన లే-అవుట్లలోని ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం.’