Geetha Arts | తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వేదికపై ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సినీ ఇండస్ట్రీకి మద్దతు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) ప్రముఖ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ధన్యవాద�
జూరాలకు వరద ప్రవాహంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో గోదావరి కావేరి రివర్ లింక్ ప్రాజెక్టులో కర్నాటకకు 16టీఎంసీలు కేటాయించడం తగదని తెలంగాణ సర్కారు వెల్లడించింది. ఢిల్లీలో కేంద్రజలశక్తిశాఖ ఆధ్వర్యంలో ఎ�
తెలంగాణ, ఏపీ ఉమ్మడి ప్రాజెక్టులను రివర్ బోర్డులకు అప్పగించాలన్న కేంద్రం గెజిట్ను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది.,
మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నదని ఉపముఖ్యమంత్రి డాక్టర్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టెక్కీ) ఆధ�
హెచ్ఎండీఏ పరిధిలో చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ నిర్ధారణ డైలీ సీరియల్లా మారింది. ఓవైపు చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రచారం చేసుకుంటుంటే... మరోవైపు చెరువుల ప�
నల్లగొండ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి, నిధులు కేటాయించి దాదాపు నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్ష�
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, అక్రమాలను బయటపెడుతున్నందుకే మాజీమంత్రి తన్నీరు హరీశ్రావుపై కేసులు నమోదు చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ఐదు జోన్లలో 83 మంది సీనియర్ అసిస్టెంట్లకు నాయ బ్ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించడంపై ట్రెసా హర్షం వ్యక్తం చేసింది. సీఎంకు, రెవెన్యూ శాఖ మంత్రికి, సీసీఎల్ఏకు ధన్యవాదాలు తెలిపింది.
మిడ్ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. స్టేట్ రిజర్వు కోటా కింద మంజూరు చేసిన ఈ ఇండ్లకు అర్హత నిబంధనలను సడలించారు. లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.5 లక�
పత్తి రైతు చిత్తవుతున్నాడు. ఊహించని విధంగా పంట దిగుబడి తగ్గిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. నిరుడుతో పోల్చితే 4శాతం వరకు (3 లక్షల బేళ్లు) పత్తి ఉత్పత్తి తగ్గినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే కలె�
రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక బడులను సగంపూటే నడపనున్నది. అది ఒక్క రోజు.. రెండు రోజులు కాదు ఏకంగా మూడు వారాలు. ఇప్పటికే సర్కారు స్కూళ్లపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లుతుండగా, స్కూళ్లను పూర�