రాష్ట్రంలోని ఐదు జోన్లలో 83 మంది సీనియర్ అసిస్టెంట్లకు నాయ బ్ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించడంపై ట్రెసా హర్షం వ్యక్తం చేసింది. సీఎంకు, రెవెన్యూ శాఖ మంత్రికి, సీసీఎల్ఏకు ధన్యవాదాలు తెలిపింది.
మిడ్ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. స్టేట్ రిజర్వు కోటా కింద మంజూరు చేసిన ఈ ఇండ్లకు అర్హత నిబంధనలను సడలించారు. లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.5 లక�
పత్తి రైతు చిత్తవుతున్నాడు. ఊహించని విధంగా పంట దిగుబడి తగ్గిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. నిరుడుతో పోల్చితే 4శాతం వరకు (3 లక్షల బేళ్లు) పత్తి ఉత్పత్తి తగ్గినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే కలె�
రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక బడులను సగంపూటే నడపనున్నది. అది ఒక్క రోజు.. రెండు రోజులు కాదు ఏకంగా మూడు వారాలు. ఇప్పటికే సర్కారు స్కూళ్లపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లుతుండగా, స్కూళ్లను పూర�
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఏర్పడుతున్న ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని కేంద్ర జల్శక్తిశాఖకు తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ అనిల్కుమార్ శుక్రవారం లేఖ రాశారు.
Mayonnaise | తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైస్పై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత�
ఇక నుంచి ప్రతి సంవత్సరం సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించారు. మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్
తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 6 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
317జీవో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో స్థానికతకు అవరోధంగా ఉన్న చట్టపరమైన క్లాజ్లను సవరించాల్సి ఉందని అడ్వకేట్ జనరల్, న్యాయవిభాగం అధికారులు వెల్లడించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం మినహా ఆహారపు సరఫరాకు సంబంధించిన ఇతర హోటల్స్ను అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరుచుకోవచ్చంటూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అంతర్గతంగా పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ స�
Family Digital Card | కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి వన్ స్టేట్-వన్ డిజిటల్ కార్డు విధానంతో ముందుకెళ్లాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. డిజిటల్ ఫ్యామిలీ కార్డు జారీ చేయాలన�
రాష్ట్రంలో రెండు కేంద్ర బృందాలు త్వరలో పర్యటించి ఏరియల్ సర్వే చేస్తాయని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడారు.