ఎంజీ బస్స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టబోయే మెట్రో రైలు విస్తరణ పనుల ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం తమ వాదనలు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. హైదరాబాద్లో రెండు రోజులపాటు జరిగిన బయో ఏషియా 2025 సదస్సు ము�
‘అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)ను రద్దు చేస్తాం. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కొనుగోలు చేసిన లే-అవుట్లలోని ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం.’
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, బీసీ, ఎస్టీ గురుకులాల్లో ఐదవ తరగతిలో, ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ కోసం ఈ నెల 23న నిర్వహించే ప్రవేశ పరీక్ష(టీజీసెట్) కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా కోఆర్
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించి ఆ తరువాత తెలంగాణకు బదిలీ అయిన ఉద్యోగులకు ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. ఐదునెలల తర్వాత పలు శాఖల్లో పోస్టింగ్స్నిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో18ని జారీచేసింది.
TSA Srikanth Yadav | రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో అక్రమంగా కొనసాగుతున్న 1050 మంది రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ విద్యార్థుల సంఘం (టీఎస్ఏ) అధ్యక్షుడు ఎంఎం శ్రీకాంత్ యాదవ్ డిమా
ప్రభుత్వం ఇసుక రవాణాను బడా కాంట్రాక్టర్లకు అప్పగించవద్దని లారీల యజమానుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నాయకులు గనులశాఖ ముఖ్యకార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
Godavari-Banakacharla Project | గోదావరి బేసిన్ నుంచి గోదావరి -కృష్ణ- పెన్నా నదుల అనుసంధాన పథకానికి 200 టీఎంసీల నీటిని మళ్లించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప�
హైదరాబాద్ కేంద్రంగా మనిషి అవయవాలు అంగట్లో సరుకుగా మారుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ పర్యవేక్షణా లోపం, కొందరు అధికారుల ధన దాహంతో ఒక పక్కన నకిలీ డాక్టర్లు పుట్టుకొస్తుండగా మరో పక్కా మానవ రవాణా తరహాలో అవయవ ర�
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్కార్డులను ప్రభుత్వం మంజూరు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావ�
Ration Card | రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు తెలిపారు.
BRS Leader Deviprasad | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజలను మోసం చేస్తున్నఅధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ నల్గొండ జిల్లాలో చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమానికి ప్రభుత్వం అడ్డు చెప్పడం సరికాదని తెలంగా�
ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గోదావరి-బనకచర్ల(జీబీ) లింక్ ప్రాజెక్టు వివరాలను ఇవ్వాలని గోదావరి జీఆర్ఎంబీని తెలంగాణ సర్కారు కోరింది. ఈ మేరకు జీఆర్ఎంబీకి అధికారులకు లేఖ రాశారు. గోదావరి నుంచి రోజుకు 2 ట�