రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే ఫ్యూచర్ సిటీకి బుధవారం ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ సంబంధిత జీవో విడుదల చేశారు. రంగరెడ్డి జిల్లాలోని 7 మండలాలు, 36 రెవెన్యూ గ
గౌడన్నల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని నీరా కేఫ్ను కల్లుగీత కార్మికులకే అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభ
తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిని విస్తరించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు జిల్లాలున్న హెచ్ఎండీఏలో మరో నాలుగు జిల్లాలను విలీనం చేస్తూ మొత్తంగా 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో 10472 �
‘గద్దర్ అవార్డులకు సంబంధించిన విధివిధానాలు ఖరారయ్యాయి. బి.నరసింగరావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశాం. గతంలో నంది అవార్డుల స్థానే ఇక నుంచి గద్దర్ అవార్డులు కొనసాగుతాయి’ అని టీఎఫ్డీసీ ఛైర్మన్, అగ్ర న�
ఎంజీ బస్స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టబోయే మెట్రో రైలు విస్తరణ పనుల ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం తమ వాదనలు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. హైదరాబాద్లో రెండు రోజులపాటు జరిగిన బయో ఏషియా 2025 సదస్సు ము�
‘అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)ను రద్దు చేస్తాం. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కొనుగోలు చేసిన లే-అవుట్లలోని ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం.’
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, బీసీ, ఎస్టీ గురుకులాల్లో ఐదవ తరగతిలో, ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ కోసం ఈ నెల 23న నిర్వహించే ప్రవేశ పరీక్ష(టీజీసెట్) కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా కోఆర్
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించి ఆ తరువాత తెలంగాణకు బదిలీ అయిన ఉద్యోగులకు ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. ఐదునెలల తర్వాత పలు శాఖల్లో పోస్టింగ్స్నిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో18ని జారీచేసింది.
TSA Srikanth Yadav | రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో అక్రమంగా కొనసాగుతున్న 1050 మంది రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ విద్యార్థుల సంఘం (టీఎస్ఏ) అధ్యక్షుడు ఎంఎం శ్రీకాంత్ యాదవ్ డిమా
ప్రభుత్వం ఇసుక రవాణాను బడా కాంట్రాక్టర్లకు అప్పగించవద్దని లారీల యజమానుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నాయకులు గనులశాఖ ముఖ్యకార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
Godavari-Banakacharla Project | గోదావరి బేసిన్ నుంచి గోదావరి -కృష్ణ- పెన్నా నదుల అనుసంధాన పథకానికి 200 టీఎంసీల నీటిని మళ్లించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప�
హైదరాబాద్ కేంద్రంగా మనిషి అవయవాలు అంగట్లో సరుకుగా మారుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ పర్యవేక్షణా లోపం, కొందరు అధికారుల ధన దాహంతో ఒక పక్కన నకిలీ డాక్టర్లు పుట్టుకొస్తుండగా మరో పక్కా మానవ రవాణా తరహాలో అవయవ ర�