నగరంలో పెరిగిన జనాభా రద్దీ, కాలుష్యం దృష్ట్యా కొత్త ఆటో రిక్షాలకు ప్రభుత్వం పర్మిట్లు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆట�
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం మాత్రం అన్ని మార్గాలను అ న్వేషిస్తున్నది. భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.3,000 కోట్లు రణం తీసుకునేందుకు చర్యలు చేపట్టింది.
ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ విస్తరణ పనులను చేపట్టిందని, వెంటనే జోక్యం చేసుకుని ఆ పనుల�
గద్దరన్న పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను అందిస్తుందని, నంది అవార్డులను పునరుద్ధరిస్తుందని తెలిసినప్పుడు ఒక సినిమా వ్యక్తిగా నేను చాలా సంతోషించాను, తెలంగాణవాదిగా కొంత సందేహించాను. నిన్న, ఇవ్
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అధికారులు సవాలక్ష ఆంక్షలు విధిస్తుండడంతో లబ్ధిదారులు నానా హైరానా పడుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అందజేసే రూ.5 లక్షలతోపాటు మరికొంత వేసుకుని సొంతింటి కలను సాకారం చేస�
నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు దాని కింద ఉన్న మేజర్, మైనర్ కాల్వలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వచ్చే వానకాలంలో పంటలకు సాగు నీరు అందుతుందా లేదా అని అన్నదాతల్లో దిగులు మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత�
ప్రైవేటు మెడికల్ కళాశాలల (యూజీ ఇంటర్న్షిప్, పీజీ) విద్యార్థుల స్టైపెండ్ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ అంశాన్ని ఎన్ఎంసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తామని డీఎంఈ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆతిథ్యమిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు స్పాన్సర్లు ఎవరూ ముందుకురాలేదని తెలిసింది. పోటీల ముగింపు సమయం దగ్గర పడుతున్నా ఒక్క స్పాన్సర్ కూడా ముందుకురాలేదని సమాచారం. పో�
తేమ శాతం వచ్చి నెల దాటినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై రైతన్నలు భగ్గుమన్నారు. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్శాఖలో పలువురికి ప్రమోషన్లు కల్పించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లా పంచాయతీ ఆఫీసు (పీడీవో)ల్లో పనిచేస్తున్న 22మంది జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లు�
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నుంచి అధికారులు తన పేరును తొలగించారని నిరసన వ్యక్తంచేస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కిన ఘటన నిజామాబాద్ మండలం మల్లారంలో గురువారం చోటుచేసుకున్నది.
హెచ్సీయూలో 120 ఎకరాల్లో చెట్ల కూల్చివేత విధ్వంసంపై గురువారం సుప్రీం కోర్టు విచారణ చేయనుంది. చెట్ల కూల్చివేతకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మే 15 వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆ
మిస్ వరల్డ్-2025 పోటీలకు వ్యతిరేకంగా నిరసన తెలి పే మహిళల హకుపై తెలంగాణ ప్రభుత్వం దాడి చేస్తున్నదని అందా ల పోటీల వ్యతిరేక పోరాట వేదిక మండిపడింది. ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిలో అరెస్టులకు, గృ హ నిర్బంధా�
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం గాడితప్పింది. నిరుడు 2024-25 వార్షిక సంవత్సరంలో రూ.90 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 29,434 చెరువుల్లో సుమారు 90 కోట్ల చేపపిల్లలను వదలాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా �
హైదరాబాద్లో ప్రపంచ అందాల పోటీల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చుకు సిద్ధమైందని తెలుస్తున్నది. భారీ వేదికలు, ఏర్పాట్ల కోసం దాదాపు రూ.200 కోట్లను వెచ్చించనున్నట్టు సమాచారం.