తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆతిథ్యమిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు స్పాన్సర్లు ఎవరూ ముందుకురాలేదని తెలిసింది. పోటీల ముగింపు సమయం దగ్గర పడుతున్నా ఒక్క స్పాన్సర్ కూడా ముందుకురాలేదని సమాచారం. పో�
తేమ శాతం వచ్చి నెల దాటినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై రైతన్నలు భగ్గుమన్నారు. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్శాఖలో పలువురికి ప్రమోషన్లు కల్పించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లా పంచాయతీ ఆఫీసు (పీడీవో)ల్లో పనిచేస్తున్న 22మంది జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లు�
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నుంచి అధికారులు తన పేరును తొలగించారని నిరసన వ్యక్తంచేస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కిన ఘటన నిజామాబాద్ మండలం మల్లారంలో గురువారం చోటుచేసుకున్నది.
హెచ్సీయూలో 120 ఎకరాల్లో చెట్ల కూల్చివేత విధ్వంసంపై గురువారం సుప్రీం కోర్టు విచారణ చేయనుంది. చెట్ల కూల్చివేతకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మే 15 వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆ
మిస్ వరల్డ్-2025 పోటీలకు వ్యతిరేకంగా నిరసన తెలి పే మహిళల హకుపై తెలంగాణ ప్రభుత్వం దాడి చేస్తున్నదని అందా ల పోటీల వ్యతిరేక పోరాట వేదిక మండిపడింది. ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిలో అరెస్టులకు, గృ హ నిర్బంధా�
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం గాడితప్పింది. నిరుడు 2024-25 వార్షిక సంవత్సరంలో రూ.90 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 29,434 చెరువుల్లో సుమారు 90 కోట్ల చేపపిల్లలను వదలాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా �
హైదరాబాద్లో ప్రపంచ అందాల పోటీల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చుకు సిద్ధమైందని తెలుస్తున్నది. భారీ వేదికలు, ఏర్పాట్ల కోసం దాదాపు రూ.200 కోట్లను వెచ్చించనున్నట్టు సమాచారం.
Pyaranagar Dumping Yard | ప్యారానగర్ డంపింగ్యార్డు(ఎంఎస్డబ్ల్యూ)పై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోదా..? సర్కారుపై నిరసనలు కొనసాగవల్సిందేనా..? అంటూ ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు.
ట్రిపుల్ఆర్ ఉత్తర భాగంలో భూములు, ఆస్తులు కోల్పోతున్న వారికి ఆర్బిట్రేటర్లు (జిల్లా కలెక్టర్లు) ఎంత నష్టపరిహారం నిర్ణయిస్తే అంత చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అధికారులు స్పష్టం చేశారు.
పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) ఉన్నట్టా? లేనట్టా? అంటే అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు. ఇంతకీ ఈ విధానం రాష్ట్రంలో అమలు చేస్తారా? లేక ముగింపు పలుకుతారా? అన్న అంశంపై క్లారిటీ ఇవ్వడంలేదు.
మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ధరల నిర్ణయ కమిటీ సూచనలను, మద్యం కంపెనీల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం రూపొందించిన నివేదికపై కసరత్తు మొదలు పెట్టింది
పోలవరం నుంచి 80 టీఎంసీలను కేడీఎస్ (కృష్ణా డెల్టా సిస్టమ్)కు మళ్లించడం ద్వారా ఉమ్మడి ఏపీ రాష్ర్టానికి కేటాయించిన 45 టీఎంసీలను ప్రస్తుత తెలంగాణకే కేటాయించాలని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు రాష్ట్రం తర
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్తున్న ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్'లో ఫీజుల మోత మోగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ప్రభుత్వం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యాబోధనతో యంగ్ ఇండియా స్క
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ఆక్రమణలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రేవంత్రెడ్డి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నదనే విమర్శలు వెల్లుతున్నాయి.