రాష్ట్రంలోని 13 జిల్లాలకు వైద్యారోగ్య శాఖ ఇన్చార్జి డీఎంహెచ్వోలను నియమించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు.
రా ష్ట్రంలోని 7 జిల్లాలకు, హై దరాబాద్ నగరంలోని మూడు ప్రాంతాలకు డీఎంహెచ్వోలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబా ద్ పరిధిలో ఏర్పాటైన మూడు జోన్లకు కొత్తగా �
గ్రేటర్లో ప్రాథమిక వైద్యం మరింత బలోపేతం కానుంది. నగరంలో పెరుగుతున్న జనాభా విస్తరణను దృష్టిలో పెట్టుకొని ప్రజా వైద్యాన్ని మరింతగా విస్తరించాల్సిన ఆవశక్యతపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం
ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు రాష్ట్రవ్యాప్తంగా 156 ప్రైవేటు దవాఖానలను సీజ్ చేశాయి.