హైదరాబాద్ విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్ధ బలోపేతం కావాలని పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. హైదరాబాద్లో మెట్రో విస్తరణపై గురువారం మెట్రో రైల్ భవనంలో మంత్రి కేటీఆర్ ఉన్నతస్
విక్టోరియన్ కలెక్షన్.. తెలుగు రాష్ర్టాల్లో నడుస్తున్న నగల ట్రెండ్. హైదరాబాద్లోని పెద్ద పెద్ద నగల తయారీ సంస్థల నుంచి ఇమిటేషన్ జువెలరీ షాపుల దాకా అన్నింటా వినిపిస్తున్న మాట ఇదే! బ్రిటన్ను పాలించిన క
బీఎస్హెచ్ హోమ్.. తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించింది. రాష్ట్రంలో సంస్థకు ఇది తొలి సెంటర్ కాగా, దేశవ్యాప్తంగా ఏడోది కావడం విశేషం.
బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.250 తగ్గి రూ.60 వేల దిగువకు రూ.59,800కి దిగొచ్చాయి. అంతకుముందు ధర రూ.60, 050గా ఉన్నది.
Hyderabad | పశ్చిమ దిశ నుంచి వీస్తున్న కింది స్థాయి గాలులు తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం నగరంలో ఉష్ణాగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవడంతో జనం ఉక్కపోతతో �
KTR | హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ చేపట్టాల్సి అవసరం ఉంందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్పై కేటీఆర్ సమీక్ష నిర్వ
హైదరాబాద్ చుట్టూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో రైలు విస్తరణ ప్లాన్పై మంత్రి కేటీఆర్ (Minister KTR) అధికారులతో సమీక్ష నిర్వహించారు. బేగంపేటలోని హైదరబాద్ రైల్ భవన్లో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధ�
‘రియల్' రంగాన్ని హెచ్ఎండీఏ పరుగులు పెట్టిస్తున్నది. ఎలాంటి చిక్కుల్లేని క్లియర్ టైటిల్తో స్థలాలు ఉండడం, సంపూర్ణమైన భూ యాజమాన్య హక్కులు కలిగి ఉండడం, సత్వర నిర్మాణానికి అనువుగా చక్కని మౌలిక వసతులు ఉన�
కోకాపేట భూములకు రికార్డు స్థాయి ధర లభించిన నేపథ్యంలో హెచ్ఎండీఏ దూకుడు పెంచింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలో మరికొన్ని భూములను ఈ-వేలానికి పెడుతున్నది.
కోకాపేటలో ఎకరం భూమి వంద కోట్లకు కొన్నారు. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రలో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. 69 వేల కోట్లతో నగరానికి నలువైపులా మెట్రోను విస్తరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు
భర్త జ్ఞాపకాలను మొక్కలో చూసుకుంటున్న వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మిని బుధవారం హైదరాబాద్లో ఎంపీ సంతోష్కుమార్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర
Hyderabad | రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు చవిచూడటంతో ఓ వ్యక్తి సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాతో చేతులు కలిపాడు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి దొంగిలించి తీసుకొచ్చిన ఫోన్లను ఇక్కడ అమ్ముతూ.. పోలీసులకు పట�
Minister KTR | శంషాబాద్ ఎయిర్పోర్టులో తెలంగాణ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్చైన్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్సెక్రటరీ జయేశ్రంజన్, ఎమ్మెల్యే జీవన�
ఇటీవల టీఎస్ ఆర్టీసీ బస్సు సేవలు ప్రయాణికుల ఆదరణ చూరగొంటున్నాయి. నగరంలో సిటీ బస్సులలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రోజు రోజుకూ పెరుగుతూ బస్సు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
నగరాభివృద్ధి నలువైపులా విస్తరిస్తుండటంతో హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములకు డిమాండ్ పెరుగుతున్నది. ఎకరాలే కాదు... గజాల్లోని ప్లాట్ల వేలంకు సైతం భారీ ధర పలుకుతోంది.