Navdeep | మదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ శనివారం నార్కోటిక్ బ్యూరో ఎదుట హాజరయ్యాడు. దాదాపు అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్స్ బ్యూరో అధ�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానం (Qatar airways) అత్యవసరంగా దిగింది. ఖతార్లోని దోహా (Doha) నుంచి నాగ్పూర్ (Nagpur) వెళ్తున్న విమానం శనివారం ఉదయం శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Lan
హైదరాబాద్ జిల్లాలోని పదిహేను నియోజక వర్గాలలో గృహలక్ష్మి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్
జీవో 111లోని నిబంధనల సడలింపుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆ జీవోలోని షరతులన్నీ అమల్లోనే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ జీవోపై దాఖలై�
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీధివీధినా కొలువుదీరిన గణనాథులు భక్తులచే ఘనమైన పూజలందుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన గణేశ్ మండపాలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి.
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండలో వర్షం కురిసి�
రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామా
Minister KTR | దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో బీఎస్వీ కంపెనీ కొత్త యూనిట్కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా �
Hyderabad | మా పార్టీలో సభ్యత్వం తీసుకోండి.. 200 గజాల ప్లాటు పట్టండి.. అంటూ సామాన్యులను ఆకర్షిస్తూ.. వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ ఓ పార్టీ నాయకుడు ప్రజలను తన చుట్టు ప్రదక్షిణ చేయించుకుంటున్నాడు. గతేడాది సదరు నే
Hyderabad | అర్హులైన పేదవారికి డబుల్ ఇండ్లను కేటాయించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి బల్దియా ఏర్పాట్లు చేయగా... పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మ
Hyderabad | లగ్జరీ కార్ల వినియోగంలోనూ విశ్వనగరం దూసుకెళ్తున్నది. ప్రపంచ నగరాల కంపెనీలు హైదరాబాద్కు తరలిరావడం.. ఇక్కడే తమ బ్రాంచీలను ఏర్పాటు చేయడం ఓ ఎత్తయితే అదే స్థాయిలో అన్ని రంగాలకు చెందిన వారు నగరంలో స్థిర�
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ దశ మహా విద్యా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మొదటి రోజు తొలి పూజ మొదలు అర్ధరాత్రి వరకు 4లక్షలు, మంగళ, బుధవారం మరో రెండు లక్షల మంది దర్శించుకున్నారని ఉత�
వాహనాలు దొంగిలిస్తూ సామాన్య ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలపై సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. ఇటీవల ద్విచక్రవాహనాలు ఎక్కువగా చోరీకి గురవుతుండటంతో సీసీఎస్ ప్రత్య
సిరోటిక్ లివర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక రోగికి స్టార్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. 55 ఏళ్ల రోగి గత కొంత కాలంగా సిరోటిక్ వ్యాధితో పాటు కాలేయ క్య