హైదరాబాద్ నగరం చుట్టూ వేల ఏండ్ల నాడే వెలిసిన పురాతన రాతిశిలలను రక్షించుకుందామంటూ నగరానికి చెందిన ‘ది సొసైటీ టు సేవ్ రాక్స్' ప్రజలతోపాటు యువతకు అవగాహన కల్పిస్తున్నది.
వాహన ఫ్యాన్సీ నంబర్ల ఎంపికకు డిమాండ్ భారీగా పెరుగుతున్నది. ఖరీదైన కార్లు, బైకులను కొన్న యజమానులు వాటి కోసం నచ్చిన నంబర్లు (ఫ్యాన్సీ నంబర్లు) పొందడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు. తద్వారా రవాణ�
జాతీయ జూనియర్ ఫెన్సింగ్ చాంపియన్షిప్ కోసం హైదరాబాద్లో అంతర్జిల్లాల టోర్నీ జరుగనుంది. ఈ నెల 16 నుంచి గచ్చిబౌలి గాడియం స్కూల్ వేదికగా టోర్నీ మొదలుకానుంది.
DGP Anjani Kumar | హైదరాబాద్లో నిన్న సాయంత్రం గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందిన ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దిన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను డీజీపీ అంజనీ కుమార్ మంగళవారం ఉదయం లక్డీకాపూల్�
మోకిలలో హెచ్ఎండీఏ ప్లాట్ల కొనుగోలుకు విశేష స్పందన లభించింది. ఐటీ కారిడార్కు సమీపంలో హెచ్ఎండీఏ భారీ లేవుట్ను అభివృద్ధి చేసి ఆన్లైన్ వేలం నిర్వహించింది.
హైదరాబాద్ ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కాలుష్య నివారణతోపాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,300 ఎలక్ట్రిక్ బస్�
వాణిజ్య పన్నులశాఖలో ప్రభుత్వం 154 మందిని బదిలీ చేసింది. రెండేండ్ల క్రితం పదోన్నతులు పొందిన, దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
KTR | సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. జహీరుద్దీన్ అలీఖాన్ ఉర్దూ పత్రిక రంగానికి ఎనలేని సేవలు
ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి గన్పార్క్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం మీదుగా అల్వాల్లోని ఆయన నివాసానికి అంతిమ యాత్ర కొనసాగనుంది.
ప్రపంచంతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగం ఎదిగిందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. త్వరలోనే ముంబైని అధిగమిస్తామన్న విశ్వాసాన్ని వ�