గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న ఓ యువకుడు పేషీకి హాజరయ్యేందుకు నాంపల్లి కోర్టుకు వచ్చి.. మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ కథనం ప్రకారం.. మాసబ్ట్యాంక్ ఫస
ప్రముఖ గృహోపకరణాల విక్రయ సంస్థ క్యూ మార్ట్..హైదరాబాద్లో మూడో స్టోర్ను ప్రారంభించింది. సత్వా నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ముఖ్య �
ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరుగుతున్నది. హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్కెట్ పరిస్థితులపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఓ నివేదికను రూపొందించింది. బుధవ�
జన్యుశాస్త్రం ఆవశ్యకత, లైఫ్ సైన్సెస్పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ రూపొందించిన జీనీ బస్సు ఇంటింటికి తిరుగుతుంది.
హైదరాబాద్లో పర్యావరణహితం కోసమే ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు.
Minister KTR | ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన హైదరాబాద్ క్యాపబులిటీ సెంటర్ను ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం ప్రారంభించారు.
Minister KTR | మహిళా రిజర్వేషన్ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా కోటాలో తన సీటు వదులుకోవడానికి క�
Niloufer Hospital | హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో అపహరణకు గురైన ఆరు నెలల బాలుడి కథ సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన చిన్నారి నిజామాబాద్లో క్షేమంగా ఉన్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. బాలుడిని ఎత్తుకెళ్లిన
Minister KTR | పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని మంత్రి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లో అంతర్జాతీయ టెక్పార్క్ను బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
Siddipet | సిద్దిపేట రైల్వే ప్రయాణికుల కష్టాలు తీరబోతున్నాయి. ఇకపై గంటన్నరలోనే సిద్దిపేట నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. కాచిగూడ, సికింద్రాబాద్ సహా పలు రైల్వే స్టేషన్ల నుంచి సిద్దిపేటకు రైళ్లు నడిపించాలని రై�
Hyderabad | హైదరాబాద్లో పర్యావరణహితమైన బస్సులను పెంచే దిశగా టీఎస్ఆర్టీసీ అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా సరికొత్త ‘గ్రీన్ మెట్రో లగ్జరీ’ పేరుతో 50 ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నది.
Ganesh Visarjan | పుణే, ముంబైలను మించి హైదరాబాద్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సారి 90 వేల విగ్రహాలు ఏర్పాట్లు చేసినట్లు, దానికి తగ్గట్లుగా నెక్ల�
చల్లని సాయంత్రాన.. సాగర తీరంలో చుట్టూ పచ్చని చెట్లు.. మధ్యలో నీరు.. నీటి ఉపరితలంపై నుంచి 15 మీటర్ల ఎత్తులో నడుచుకుంటూ వెళితే.. ఆ దృశ్యం మనస్సును హత్తుకుంటుంది.
Jio AirFiber | రిలయన్స్ జియో ఎయిర్ఫైబర్ సేవల్ని మంగళవారం ప్రకటిం చింది. తొలుత హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ప్రారంభించినట్టు తెలిపింది.
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నకిలీ రబ్బర్ స్టాంప్లు, వాటితో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి బ్యాంకుల నుంచి రుణాలు పొందుతూ మోసాలకు పాల్పతున్న 18 మందిని సైబరాబాద్ ప�