Luxury Homes | ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది.. కరోనా మహమ్మారి తర్వాత అది మరింత పెరిగింది. ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడైన లగ్జరీ ఇండ్ల ధరలు రూ.4 కోట్లు, అంతకంటే ఎక్కువ. 97 శాతం ఇండ్ల విక్రయాలు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, హ
రాష్ట్రంలో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల హడావుడి పెరిగిపోతున్నది. ఈసారి ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదని అన్ని పార్టీల నేతలు తెగ తంటాలు పడుతున్నారు.
హైదరాబాద్కు చెందిన రష్మిక శ్రీవల్లి తొలి ఐటీఎఫ్ టైటిల్ను సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రష్మిక 6-0, 4-6, 6-3తో జీల్ దేశాయ్ను ఓడించి విజేతగా నిలిచింది.
Mla Krishna Rao | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR) ముందుచూపుతో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Mla Krishna Rao) అన్నారు.
Hyderabad | దక్షిణాదిలో తొలి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించడంలో హైదరాబాద్ మహానగరం కీలక పాత్ర పోషించనున్నదా? జనాభా, శాసనసభ స్థానాలపరంగా నాలుగింట ఒక వంతుగా ఉన్న మహానగర (హైదరాబాద్, ఉమ్మడి రంగారె�
Hyderabad | అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 28న సాయంత్రం 5గంటల నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాల�
యూఏఈ వేదికగా జరిగే అండర్-19 ఆసియాకప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో హైదరాబాద్కు చెందిన అవినాశ్రావు, మురుగన్ అభిషేక్ ఎంపికయ్యారు. వచ్చే నెల 8వ తేదీ నుంచే మొదలయ్యే టోర్నీ కోసం సెలెక్టర్లు శనివారం 15 �
తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్) వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన యువ జిమ్నాస్ట్ నిశ్క అగర్వాల్ పసిడి పతకంతో మెరిసింది.
విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 17 పరుగుల తేడాతో జార్ఖండ్పై విజయం సాధించింది. తొ లుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ ఓపెనర్ తన�
హైదరాబాద్ పాతబస్తీలోని బడా వ్యాపారులే లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానులతోపాటు, కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ ఇండ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష సత్తాచాటుతున్నది. నిలకడైన ప్రదర్శనతో సెలెక్టర్ల నమ్మకాన్ని చూరగొంటున్నది. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యురాలైన త్రిష..తాజాగా భారత ‘ఎ’ జట్టుకు ఎంపికైంది. ము�
మహీంద్ర యూనివర్సిటీలో దేశంలోనే తొలిసారి అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) గుర్తింపు పొందిన పిచ్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక క్యాంపస్లో శుక్రవారం యూనివర్సిటీ వీసీ ఆనంద్ మహీంద్ర..పిచ్ను ప్లేయర్�