కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్లు వెలిశాయి. . సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కిమిటీ కాదని, అది కరప్ట్ వర్కి�
కామారెడ్డి జిల్లా కేంద్రంగా చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులంతా ఎదురుచూస్తున్న మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా కొనసాగింది. రెండేండ్ల క్రితం కేసీఆర్ ఇచ్చిన
పశుగ్రాసం కోసం అడవులపై పెంపుడు జంతువుల ఒత్తిడిని తగ్గించేందుకు అటవీ సమీప గ్రామాల్లో పల్లె పశువుల వనాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ సూచించారు.
పాస్పోర్ట్ సేవలను వేగంగా అందించేందుకు శనివారం ప్రత్యేక పాస్పోర్ట్ డ్రైవ్ ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి (హెచ్ఆర్పీవో) దాసరి బాలయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా
DGP Anjani Kumar | సీపీఐ మావోయిస్టు పార్టీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు
సందీప్ దీపక్రావును పోలీసులు అరెస్టు చేశారు. డీజీపీ అంజనీ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశంలో
అరెస్టుకు సంబంధిం
Minister Srinivas Yadav | పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఉచితంగా అందజేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ మీటిం�
Crime news | నిలోఫర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రి నుంచి ఆరు నెలల చిన్నారి ఫైజల్ ఖాన్ను ఎత్తుకెళ్లారు. ఆస్పత్రిలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తప్పి పోయిన బాలుడి తల్లి భోజనం కో�
దేశంలో స్టార్టప్లకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారింది. ఏటా వందలకొద్దీ కొత్త స్టార్టప్లు ఏర్పాటవుతూనే ఉన్నాయి. అదే స్థాయిలో సరికొత్త ఆలోచనలతో అద్భుత ఆవిష్కరణలు చేస్తున్న స్టార్టప్లతో దేశ, విదేశాలకు చ�
లైఫ్ సైన్సెస్ రంగంలో గత 9 ఏండ్లలో తెలంగాణ రాష్ట్రం దాదాపు రూ.4 లక్షల కోట్ల (50 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ రంగంలో తెలంగాణ జాతీయ సగటుకు మించ�
నాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 18న రాష్ట్ర హైకోర్టుతోపాటు అన్ని న్యాయస్థానాలకు సెలవు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 18న వినాయక చవితిని నిర్వహించుకోవాల�
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల చిరకాల కల ఫలించింది. టీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న 43, 373 మంది ఉద్యోగులు, కార్మికులు గురువారం నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారికంగా మారిపోయారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుక�
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ -2023 అవార్డులో భాగంగా ఐదు వేల జనాభా కల్గిన ఉత్తమ జీపీ పురస్కరాన్ని సర్పంచ్ పర్వతగిరి రాజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా గురువారం హైదరాబాద్లో అందుకున్నారు.