ఉత్తర బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో గురువారం సాయంత్రం గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి వర్షం పడింది.
పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచింది. వెంటనే జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు, సిబ్బంది రంగంలోకి దిగి వరదనీటిని తొలగించి, ట్రాఫిక్ సవ్యంగా వెళ్లేలా కృషి చేశారు.