బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు నగరంలోని బేగంపేటలో 3.25 సెం.మీలు, బహుదూర్పురాలోని సులేమాన్నగర్లో 3.0సెం.మీలు,
రాష్ట్రవ్యాప్తంగా క్యుమిలోనింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడటంతో కొద్ది సమయాల్లోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ నెల 9 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపి
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం నాటికి బలహీనపడిందని, దీంతో ప్రస్తుతానికి నగరంలో భారీ వర్షాల ముప్పు తప్పినట్లేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే బలహీనపడిన ఆవర్తన ప్రభ�
ఉమ్మడి పాలమూరు జిల్లా ను ముసురు ముంచెత్తింది. గురువారం మధ్యరాత్రి నుంచి శుక్రవారం పొద్దస్తమానం కురుస్తూనే ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో దంచికొట్టగా.. మరికొన్న చోట్ల మోస్తరు కురిసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధ�
బంగాళాఖాతంలోని ఉపరితల ద్రోణి శుక్రవారం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఖమ్మం జిల్లాలో ఆదివారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉద యం ఉక్కపోతగా ఉండగా మధ్యాహ్నం తరువాత ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో భారీ వర్షం పడింది. పలు చోట్ల ఏకధాటిగా గంటల కొద్దీ కురిసిన వర్షానికి జి�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి, బుధవారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ఓ యువకుడు, ఓ రైతు మృతిచెందగా, మరో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. రెండ�
రుతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడ్రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటనలో పేర్కొన్నది. గురువారం ఆదిలాబాద్, భద్ర�