ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వాన కురిసింది. ప్రదాన రహదారులు, లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇన్ని రోజులు ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు శనివారం కురిసిన వర్
నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని హైదరాబా�
నైరుతి రుతుపవనాలు బుధవారం ఈశాన్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వ�
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు నగరంలోని శంషాబాద్లో అత్యధికంగా 2.55సెం.మీలు, బడంగ్పేటలో 1.65సెం.మీలు, ఆదిభట్లలో 1.48సెం.మీ లు, హయత్నగర్లో 1.05సెం.మీల చొప్పున వ�
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, ఆ
నైరుతి రుతుపవనాల రాకతో వికారాబాద్ జిల్లాలో తొలకరి వర్షం పలుకరించింది. గత నాలుగైదు రోజులుగా పలు మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలను నాటేందుకు వర్షం కోసం ఎ
నగరంలో శనివారం కురిసిన మోస్తరు వర్షానికి సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన జంక్షన్ల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరగా, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కా�
ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం మోస్తరు వర్షం పడింది. ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, కొణిజర్ల, వైరా, చింతకాని, నేలకొండపల్లి, ముదిగొండ, తల్లాడ తదితర మండలాలతోపాటు ఖమ్మం నగరంలో మధ్యాహ్నం అరగం
రాష్ట్రంలో వారంరోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట ఎండలు మండిపోతుంటే సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావ�
దిత్వా తుఫాను ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి గాలులు ఉత్తర,
ఉపరితల ఆవర్తనం విదర్భ దాని సమీపంలోని మరఠ్వాడ ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిందని, రాబోయే మూడ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హై దరాబాద్ �
రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వర్షాలకు కారణమైన మొంథా తుఫాను బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉత్తరాంధ్ర తీరం, ఈశాన్య తెలంగాణలో కేంద్రీకృతమైన తీవ్రవాయుగుండం... తీవ్ర అల్పపీడనం�
Rains | హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.