భద్రాద్రి జిల్లాలో మంగళవారం కురిసిన వర్షం రైతన్నలకు ఊరటనిచ్చింది. కొన్నిచోట్ల భారీ వర్షం కురవగా.. మరికొన్నిచోట్ల మోస్తరు వర్షం పడింది. ఇప్పటికే పత్తి పంట వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం క
ఖమ్మం జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం అన్నదాతల్లో సంతోషాన్ని నింపింది. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తి, వరి పంటలను సాగు చేసిన రైతులు వర్షాల్లేక దిగాలు చెందుతున్నారు. కొద్ది రోజులు�
గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 10గంటల వరకు బీహెచ్ఈఎల్లో 1.40సెం.మీలు, పటాన్చెరులో 1.18సెం.మీలు, లింగంపల్లిలో 1.19సెం.మీలు, అమీన్పూర్లో 1.08సెం.మీలు, మియాపూర్లో 1.0 సెం.మీల చొ�
రుతుపవనాల ప్రభావంతో నగరంలోని మచ్చ బొల్లారం, దుండిగల్, నాచారం, కీసర తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. దీంతో వాతావరణం కొంత చల్లబడింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వాన కురిసింది. ప్రదాన రహదారులు, లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇన్ని రోజులు ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు శనివారం కురిసిన వర్
నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని హైదరాబా�
నైరుతి రుతుపవనాలు బుధవారం ఈశాన్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వ�
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు నగరంలోని శంషాబాద్లో అత్యధికంగా 2.55సెం.మీలు, బడంగ్పేటలో 1.65సెం.మీలు, ఆదిభట్లలో 1.48సెం.మీ లు, హయత్నగర్లో 1.05సెం.మీల చొప్పున వ�
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, ఆ
నైరుతి రుతుపవనాల రాకతో వికారాబాద్ జిల్లాలో తొలకరి వర్షం పలుకరించింది. గత నాలుగైదు రోజులుగా పలు మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలను నాటేందుకు వర్షం కోసం ఎ
నగరంలో శనివారం కురిసిన మోస్తరు వర్షానికి సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన జంక్షన్ల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరగా, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కా�
ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం మోస్తరు వర్షం పడింది. ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, కొణిజర్ల, వైరా, చింతకాని, నేలకొండపల్లి, ముదిగొండ, తల్లాడ తదితర మండలాలతోపాటు ఖమ్మం నగరంలో మధ్యాహ్నం అరగం
రాష్ట్రంలో వారంరోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట ఎండలు మండిపోతుంటే సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావ�