గ్రేటర్లో మరోసారి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదయ్యాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.9డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.9డిగ్రీలు, గాలిలో తేమ 60 శాతంగా నమోదైనట్లు హైదరాబాద
తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 12 వర కు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి వర్షం కురిసింది. మంగళవారం రాత్రి 9గంటల వరకు శామీర్పేట్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఒక సెం.మీ వరకు వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. �
ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9 గంటల వరకు నగరంలోని ఈఎస్ఎస్ మల్కారంలో 1.85సెం.మీలు, బషీర్బాగ్లో 1.78 సెం.మీలు, ఖైరతాబాద్లో 1.78సెం.మీలు, బ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముసురుకుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకూ సన్నటి జల్లులు కురిశాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న తేలికపాటి వర్షం పంటలకు ప్రాణం పోయడంతో అన్నదాతలు హర్ష�
ఖమ్మం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన జనం.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మార్పులు చోటు చేసుకొని వర్షం పడడంతో హర్షం వ్యక్తం చేశారు.
ఈ నెలాఖరు వరకు నగరంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. ఆదివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, అడపాదడపా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
భద్రాద్రి జిల్లాలో మంగళవారం కురిసిన వర్షం రైతన్నలకు ఊరటనిచ్చింది. కొన్నిచోట్ల భారీ వర్షం కురవగా.. మరికొన్నిచోట్ల మోస్తరు వర్షం పడింది. ఇప్పటికే పత్తి పంట వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం క
ఖమ్మం జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం అన్నదాతల్లో సంతోషాన్ని నింపింది. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తి, వరి పంటలను సాగు చేసిన రైతులు వర్షాల్లేక దిగాలు చెందుతున్నారు. కొద్ది రోజులు�
గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 10గంటల వరకు బీహెచ్ఈఎల్లో 1.40సెం.మీలు, పటాన్చెరులో 1.18సెం.మీలు, లింగంపల్లిలో 1.19సెం.మీలు, అమీన్పూర్లో 1.08సెం.మీలు, మియాపూర్లో 1.0 సెం.మీల చొ�
రుతుపవనాల ప్రభావంతో నగరంలోని మచ్చ బొల్లారం, దుండిగల్, నాచారం, కీసర తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. దీంతో వాతావరణం కొంత చల్లబడింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వాన కురిసింది. ప్రదాన రహదారులు, లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇన్ని రోజులు ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు శనివారం కురిసిన వర్
నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని హైదరాబా�