ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావారణశాఖ చల్లని కబురు చె ప్పింది. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని శనివారం ప్రకటనలో పేర్కొన్నది.
నైరుతి బంగాళాఖాతం లో ఉపరితల చక్రవాత ఆవర్తనం బుధవారం బలహీనపడింది. దీని ప్రభావంతో రాబోయే ఆరు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
జనగామ జిల్లాలో ఉరు ములు, మెరుపులతో గురువారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ గాలులతో కురిసి న వర్షం చేతికొచ్చిన వరి పంట, మామిడి తోటలకు కొంత నష్టం చేశాయి. రఘునాథపల్లి మండలం కోమాల్ల గ్రామ పంచాయతీ పరి�
రాష్ట్రంలో దక్షిన, నైరుతి దిశల నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో రాబోయే 2రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం బుధవారం ఖమ్మం జిల్లాలో కన్పించింది. ఉదయం నుంచి మేఘాలు అలుముకోవడంతో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఖమ్మం నగరంతోపాటు నగర శివారు ప్రాంతాల్లో మోస్తర
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఆదివారం ఖమ్మంజిల్లాలో కనపడింది. ఉదయం నుంచి మేఘాలు అలుముకోవడంతో వాతావరణం చల్లబడింది. బతుకమ్మ పండుగ ఐదోరోజు, దేవీనవరాత్రుల నాలుగో రోజును పురస్కరించుకొని సాయంత్రం �
తిరోగమన రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి 8గంటల వరకు గచ్చిబౌలిలో అత్యధికంగా 4.30, బీహెచ్ఈఎల్లో 3.90 , చందానగర్�