బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల గ్రేటర్లో రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్�
జడ్చర్ల మండలంలో గురువా రం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వ ర్షంలో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆరుబయట ఉన్న ధాన్యం, మొక్కజొన్న కుప్పలు మా మూలుగా తడిశాయి. అయితే వర్షపు చినుకులు ప్రారంభమవుతున్న సమయంలోన
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం మోస్తరు వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్, దోమకొండ, నిజామాబాద్ జిల్లా చందూర్, డిచ్పల్లి తదితర ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది.
జిల్లాలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం పొడిగా, ఉక్కపోతగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా చల్లబడింది. జిల్లా కేంద్రంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో గంటపాటు చిరుజల్లులు కు�
ఉమ్మడి జిల్లాలో ఆదివారం రాత్రి జోరు వాన కురిసింది. ములుగు, ఏటూరునాగారం, వాజేడు, స్టేషన్ఘన్పూర్, జనగామ, చిల్పూర్, జఫర్గఢ్, వరంగల్ నగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అక్కడక్కడా చెట్లు కూలడంతో వి�
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలోని పలు చోట్ల శనివారం ఉరుములు, మెరుపులు..ఈదురుగాలులతో జోరు వాన కురిసింది. రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడ్డారు.
ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడ
నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం చిరుజల్లులు కురిశాయి. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై చల్ల గాలులు వీస్తున్నాయి. ధర్పల్లి మండల కేంద్రంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో వరిసాగుచేస్తున్న రైతులు �
రా ష్ట్రంలో బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం ఇప్పటికే ప్రారంభం కాగా, సోమవారం రామగుండం ప్రాంతం వరకు చేరుకున్నా�