బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
నైరుతి రుతుపవనాలకు తోడుగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు వాతావరణం కాస్త చల్లబడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
తొలకరి పలకరింపుతో ప్రజలు పులకరించిపోయారు. వానకాలం ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా.. హనుమకొండ జిల్లావ్యాప్తంగా చినుకుజాడ లేకపోవడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు.
దిగువ స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఉత్తర ఛత్తీస్గడ్ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన త�
రాష్ట్రంలో శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడవచ్చని, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అకడక�
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు విస్తరించిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD-Hyderabad) తెలిపింది.
మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుం�
Rains | బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా ఈ నెల 22 నాటికి వాయుగుండంగా బలపడి తుఫాన్గా
హైదరాబాద్ : రాష్ట్రంలో జూలై 3వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హె