విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం గ్రేటర్లోని పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు ఈనెల 4న కేరళ తీరాన్ని తాకనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయని వెల్లడించింది.
TG Weather Update | పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ‘సూపర్ ఎల్నినో’ ప్రభావంతో ఈ ఏడాది జూన్ 1 నుంచి అక్టోబర్ వరకు నైరుతి సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు లేవని వాతావరణ శాఖ తెలిపింది.
Congress | రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు జేసి ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కనికరం లేని కాంగ్రెస్ పాలనలో(Congress rule) అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి.
మెదక్ జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి ఈదురు గాలులతో భారీ వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది.
ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి అక్కడక్కడా ప్రతాపం చూపింది. ఈదురుగాలుల ప్రభావంతో నగరంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది.
భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన చెరువు తెగిపోయింది. దాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి మరమ్మతులు చేయిస్తామని ఇచ్చిన హామీ ఆ వరదలోనే కొట్టుకుపోయింది. పది నెల�
మరో 20 రోజుల్లో వానకాలం ప్రారంభం కానుండడంతో ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది భారీ వర్షాల కారణంగా పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది.
Heavy Rains | ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ , జైనథ్ మార్కెట్లో రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న పంటకు తీరని నష్టం జరిగింది.
గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో జన జీవనం అతలాకుతలమైంది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో మంగళవారం రాత్రి గాలివాన వల్ల చేతికి వచ్చిన వరిపంటకు తీవ్ర నష్టం జరిగింది. గాలివానకు 11కేవీ విద్యుత్ స్తంభాల�
Mancherial | మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా గోడకూలడంతో నలుగురు రైతులు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డార
వర్షానికి మక్కలు తడిసి తాము ఆగమవుతుంటే అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని వరంగల్ జిల్లా నెక్కొండ -నర్సంపేట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచింది. తీవ్రమైన గాలులతో పలుచోట్ల చెట్�