Heavy Rains | ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ , జైనథ్ మార్కెట్లో రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న పంటకు తీరని నష్టం జరిగింది.
గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో జన జీవనం అతలాకుతలమైంది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో మంగళవారం రాత్రి గాలివాన వల్ల చేతికి వచ్చిన వరిపంటకు తీవ్ర నష్టం జరిగింది. గాలివానకు 11కేవీ విద్యుత్ స్తంభాల�
Mancherial | మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా గోడకూలడంతో నలుగురు రైతులు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డార
వర్షానికి మక్కలు తడిసి తాము ఆగమవుతుంటే అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని వరంగల్ జిల్లా నెక్కొండ -నర్సంపేట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచింది. తీవ్రమైన గాలులతో పలుచోట్ల చెట్�
మంచిర్యాల జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడగా, చెట్లు విరిగి పడి ఇండ్లు, గోడలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. అక్కడక్కడా స�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. దీంతో పలు ప్రాంతాల్లోని నీట పాలైంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షంతో తడిసింది. అలాగే త�
పిడుగుపాటుతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలు భద్రాద్రి జిల్లా చండ్రుగొండ, బూర్గంపహాడ్ మండలాల్లో శనివారం చోటు చేసుకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప�
ఆదిలాబాద్ జిల్లాలో అప్పులు చేసి సాగు చేసిన వానకాలం పంటలు అధిక వర్షాలతో దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. యాసంగి పంటలతోనైనా అప్పులు తీర్చి గట్టెక్కుదామనుకున్న రైతులకు పంటల కొనుగోళ్లలో ప్రభుత్�
భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. అశ్వాపురం మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో వాహనదారులు, పాదచా�
Heavy Rains | జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, సదాశివనగర్, మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూర్ మండలాల్లో ఊరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడింది.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదురోజులు వాతావరణం భిన్నంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తుఫాన్లు, వాయుగుండం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మ�