భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మెదక్ జిల్లా ఎల్లో
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్�
రాష్ట్రవ్యాప్తంగా ఆది, సోమ వారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత వారంరోజులుగా సాధారణంకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శనివారం ఒక ప్రకటనలో
సిర్మౌర్ జిల్లాలో ఒక నివాస గృహం(Houses collapsed )కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారని జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ (DDMA) తెలిపింది.
భారీవర్షాల కారణంగా ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 3.48 గంటల సమయంలో చిరాగ్ నగర్
Himachal Pradesh | భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి.
జిల్లా రైతాంగాన్ని సాగునీటి కష్టాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎగువన భారీ వర్షాలు కురువడంతో జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయినా వానకాలం సాగుకు నీటిని విడుదల చేయడంలో అధికారుల�
సంగారెడ్డి జిల్లాలో నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి స్థాయి లో నిండింది. బుధవారం తెల్లవారుజామున నీటి మట్టం 1493 అడుగులకు చేరుకుని అలుగు పారింది. నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతం న
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక బహుళార్థక ప్రాజెక్టు సింగూరు.అలాంటి సింగూరు ప్రాజెక్టు ఇప్పుడు వెలవెలబోతోంది.పాలకుల నిర్లక్ష్యం,అధికారుల అలసత్వంతో సింగూరు ప్రాజెక్టులో నీళ్లు లేక బీటలుపారే స్థాయికి
కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో ప్రాజెక్టు లు, చెరువులు, చెక్డ్యామ్లకు జలకళ వచ్చిం ది. పాపన్నపేట, కొల్చారం మండలాల మధ్య ఉన్న ఘనపూర్ ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో నిండుకుండలా మారింది. చెరువులకు �
రెండు రోజుల క్రితం లింగంపేట పెద్దవాగులో గల్లంతైన రాంపూర్ కొన తండాకు చెందిన దేవసోతు శ్రీహరి(53) మృతదేహం బుధవారం లభ్యమైంది. సోమవారం సాయంత్రం భారీ వర్షాలు కురియడంతో.. శ్రీహరి పెద్ద వాగు సమీపంలో ఉన్న ఎడ్ల బండ�
ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వదర కొనసాగుతున్నది. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో నీటిమట్టం పెరుగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి 32,821 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. ఎస్సా
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో నీటి పారుదల శాఖ అధికారులు రెండు మోటర్లను బుధవారం బంద్ చేశారు. భారీ వర్షాల కారణంగా జూలై 31న ప్రాజెక్టులోని 9 మోటర్లన�