భారీ వర్షాలకు మంజీరా నదిలో వరద ఉప్పొంగి సుమారు 60 రోజుల పాటు జల దిగ్బంధంలో చిక్కుకున్న ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మరో రెండుమూడు రోజుల్లో తెరుచుకోనున్నది.వరద ప్రవాహం నుంచి ఆలయం తేరుకున్నది. ఆలయం ముందు బ్రిడ�
IMD Update | తెలంగాణ సహా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 18 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాగల మూడురోజులు ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు క�
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు భారీ వర్షం కురిసింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీ వర్షానికి వందలాది టన్నుల ధాన్యం కండ్ల ముందే కొట్టుకుపోయింది.
ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం ఉమ్మడి జిల్లా రైతులను ఆగమాగం చేసింది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం పడగా, జనగామ, హనుమకొండ, ములుగులో మోస్తరుగా కురిసింది. చెడగొట్టు వానతో పత్తి, వరి పంటలకు �
నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి సుమారు 5.8కి.మీ ఎత్తువరకు వ్యాపించి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకు గిరిజన విద్యార్థులకు వండిపెట్టే హాస్టల్ కార్మికుల ఆకలి బాధలు కనిపించడం లేదా?’ అని డైలీవైజ్, అవుట్సోర్సింగ్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ�
ఒకటా.. రెండా ఎన్నింటిని తట్టుకోవాలి రైతులు. విత్తు వేసింది మొదలు.. పంట చేతికందే వరకూ అన్నదాతలకు అన్నీ కష్టాలే. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లోనూ అన్నీ తిప్పల
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు పోరుబాట పట్టారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నవీపేట మండలం యంచ వద్ద బాసర రహదారిపై సోమవార�
ఆదిలాబాద్ జిల్లాలో సోయాబిన్ కొనుగోళ్లు ప్రారంభమయ్యా యి. 62 వేల ఎకరాల్లో సాగు కాగా.. పంట చేతికొచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట దెబ్బతినగా.. రైతు లు నష్టపోవాల్సి వచ్చింది. కాత దశలో ఉండగా వర్షాల వల
తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రే మొదలైన వాన.. తెల్లవారేసరికి పలు మండలాలను ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వాగు�
జిల్లాలో ఇటీవల కురిసిన వానలతో పత్తి పంటకు అధిక నష్టం కలిగింది. పొల్లాలో నీళ్లు నిలిచి పంట మొత్తం ఎర్రబడింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంత రైతులకు పత్తి పంట ప్రాధానమైనది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో దిగుబడ�
వర్షాకాలం ప్రారంభ సీజన్ జూన్, జూలైలో పెద్దగా వర్షాలు లేవని, కానీ ఆగస్టు, సెప్టెంబర్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చి ఇప్పటికీ జోరుగా వానలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తె�
Nallagonda | గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట నేలపాలైంది.