Southwest Monsoon | పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ప్రస్తుతం బంగాళాఖాతం దిశగా పయనిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో దేశంలో కొంతకాలంగా బలహీనపడిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకోనున్నాయన
నైరుతి రుతుపవనాలు గురువారం దేశమంతటా విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాస్తవంగా ప్రతి ఏటా జూలై 8 నాటికి దేశమంతటా రుతుపవనాలు విస్తరించాల్సి ఉండగా, ఒక రోజు ఆలస్యంగా విస్తరించాయని
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యామ్కు వరద కొనసాగుతున్నది. డ్యామ్ పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలకుగానూ 15.049 టీఎంసీలు ఉండగా..
HPCL | అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల (LPG cylinders) ను అతిభద్రంగా దాచుకుంటున్నాం. సిలిండర్ అయిపోతే మళ్లీ ఎంత టైమ్ పడుతుందోనని ముందే బుక్చేసి అడ్వాన్స్గా నిండు సిలిండర్ పెట్ట�
Delhi | ఉత్తర భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో(Heavy rains) జనజీవనం స్తంభించిపోతున్నది. గురువారం తెల్లవారుజామున ఢిల్లీలోని(Delhi) కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.
ఎల్నినో ప్రభావంతో వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో రైతాంగంతోపాటు అన్ని వర్గాల వారు ఇబ్బందిపడే పరిస్థితులు నెలకొన్నాయని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కు�
ఈ సంవత్సరం మందకొడిగా ప్రారంభమైన నైరుతి రుతు పవనాలు పుంజుకున్నాయి. జూలై మొదటి వారంలో దేశమంతటా మిగులు వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా డాటా ప్రకారం..
బీజేపీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రెండు నెలల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రూ. 6,695 కోట్ల ముంబై-పుణె ఎక్స్ప్రెస్వే ఒక్క రుతుపవనాన్ని కూడా తట్టుకోలేకపోయింది.
రుతు పవనాలు దేశాన్ని సోమవారం ముంచేశాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలులకు దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలం అయిపోయింది. ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. ముంబై, థానె నగరాలు నీట మునిగాయి. �
Navi Mumbai | వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నవీ ముంబైలోని (Navi Mumbai) పన్వెల్లో గల గడేశ్వర్ డ్యామ్ కాంప్లెక్స్లో ఆదివారం నీటిలోకి దిగిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
వానాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచినా భారీ వర్షం కరువైంది. యాసంగి ముగిసి వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం, చిన్నపాటి తుంపర్లు వచ్చి పో�
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని, ఇది ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Rain Alert | రాగల రెండు మూడు గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.