వాయువ్య-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన
Rains | రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయని, ఇప్పట్లో ఈ వర్షాలు తగ్గే సూచనలు కనిపించడం లేదని, రాష్ట్రవ్యాప్తంగా మరో వారం రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్�
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల తీవ్రతకు జీక�
Landslides | హిమానీనదం (Glacier) విరిగిపడి భారీ వరదల (Floods) తో అతలాకుతలమైన నేపాల్ (Nepal) ను మరో ముప్పు వెంటాడుతోంది. తాజాగా జారీచేసిన వరద ప్రమాద హెచ్చరికలు ఆ దేశాన్ని తీవ్రంగా భయపెడుతున్నాయి.
Nepal Rains | హిమాలయ దేశం నేపాల్ (Nepal) ను భారీ వర్షాలు (Heavy rains), వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పలు ప్రధాన నదులు ఉద్ధృతంగా ప్రవహి
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మంగళ, బుధవారాల్లో కురిసిన ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఐదు మీటర్ల వెడల్పు ఉన్న వీఐపీ రోడ్డులోని కొంత భాగం కుంగిపోవడంతో 18 అడుగుల లోతైన గుంత ఏర్పడింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కుమ్రం భీం �
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మెదక్ జిల్లా ఎల్లో
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్�
రాష్ట్రవ్యాప్తంగా ఆది, సోమ వారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత వారంరోజులుగా సాధారణంకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శనివారం ఒక ప్రకటనలో
సిర్మౌర్ జిల్లాలో ఒక నివాస గృహం(Houses collapsed )కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారని జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ (DDMA) తెలిపింది.
భారీవర్షాల కారణంగా ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 3.48 గంటల సమయంలో చిరాగ్ నగర్
Himachal Pradesh | భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి.