Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జల్లేరు, కిన్నెరసాని, కోడెల, తునికిదున్నే వాగులతో పాటు పలు చిన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీ
ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతున్నది. ఎస్సారెస్పీలోకి సోమవారం ఉదయం 24,784 క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రానికి 5,026 �
కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద జూరాలను దాటుకుంటూ శ్రీశైలం డ్యాంకు భారీగా వచ్చి చేరుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వరదనీటి రాకతో రిజార్వాయర్ జలకళను సంతరించుకుంటుంది. సోమవారం జూరాల ప్రాజ�
ర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాం తాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగ (గాజనూరు) డ్యాం పూర్తిగా నిండటంతో గేట్లెత్తి 87,841 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో టీబీ డ్యా
ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతుండగా, టీజీ డ్యాం నుంచి నీటి విడుదల చేయకపోవడంతో తుంగభద్ర నది వెల వెల బోతున్నది. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష�
ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9 గంటల వరకు నగరంలోని ఈఎస్ఎస్ మల్కారంలో 1.85సెం.మీలు, బషీర్బాగ్లో 1.78 సెం.మీలు, ఖైరతాబాద్లో 1.78సెం.మీలు, బ�
Kerala : కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా 8 మంది మరణించగా, 13 మంది గాయపడ్డారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం వరకు ఉప్పొంగిన ప్రాణహిత శనివారం శాంతించింది. మేడిగడ్డ వద్ద 5.66 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, సమ్మక్కసాగర్
సంగారెడ్డి జిల్లా నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి 1138 క్యూసెక్కుల వరద వస్తున్నదని సంబంధిత ఏఈఈ శ్రీవర్ధన్రెడ్డి శుక్
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. గత రెండు, మూడు రోజులుగా కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి భారీగా వరదనీరు చేరుతోంది. శుక్రవారం జూరాల క్రస్ట్ గేట్ల ద్వారా 95 ,592
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుంది. శుక్రవారం జూరాలకు వరద పరవళ్లు తొక్కుతుండడంతో ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి దిగువకు 95,592 క్యూసెక
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా సరైన వానలు లేక ఆందోళనలో ఉన్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట ప్రాంత రైతులకు వరుణుడు ముసురుతో సరిపెడుతున్నాడు. గడిచిన నాలుగు రోజులుగా ‘చినుకు ఆగదు... వరద పార�
ఎగువ కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతున్నది.. కృష్ణమ్మ ఉరలేస్తున్నది. రెండు బేసిన్లలోని ప్రాజెక్టులను వరద ముంచెత్తుతున్నది. శుక్రవా�
భారీవర్షాల నేపథ్యంలో అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఆదేశించారు. జిల్లా కేంద్రాలు విడిచి ఎక్కడికీ వెళ్ల్లవద్దని �