నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం సైతం వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మురుసు వర్షంతో ప్రారంభమై అరగంటపాటు భారీ వర్షం దంచికొట్టింది. దీంతో యథావిధిగా ప్రధాన కూడళ్లు, లోతట్టు ప్రాంతాల్లోన
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత చిన్నపాటి వర్షంతో ప్రారంభమై 2 నుంచి 4 గంటల వరకు ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టింది.
భద్రాద్రి జిల్లాలో రహదారులపై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. అడుగడుగునా గుంతలతో రోడ్లన్నీ ప్రమాదకరంగా మారాయి. తరచూ ప్రమాదాలతో ప్రయాణికులు, వాహనదారులు గాయాల పాలవుతుండడం నిత్యకృత్యమైంది. నాసిరకం రోడ్లన్�
భారీ వర్షాల కారణంగా తన 11 ఎకరాల వరి పంట పూర్తిగా నష్టపోయిన ఒక రైతుకు మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం కేవలం రూ. 2.30 పరిహారంగా చెల్లించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పాల్ఘర్ జిల్లా, వాడ తాలూకాలోని షిల్లాట్టర్ గ్�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వరంగల్ మహానగరానికి శాపంగా మారింది. భద్రకాళీ చెరువు సుందరీకరణ, పర్యాటకులకు కొత్తహంగులంటూ ఊదరగొట్టి చారిత్రక నగరంలో, ప్రజల జీవితాల్లో వరద విధ్వంస చరిత్రను రేవంత్ సర్కార�
రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు ముత్యాల చెరువు ప్రాజెక్టు తెగిపోయి ఆ గ్రామానికి వెళ్లే రోడ్డు బ్రిడ్జి వద్ద మొత్తం కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు సాగడం కష్టంగా మారింది. ఆ గ్రామం నుంచి మండల కేంద�
రైతన్నను వర్షం వెంటాడుతూనే ఉన్నది. మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. శనివారం కొంత ఎండ రావడంతో �
గ్రేటర్లో రోడ్ల నిర్వహణను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు రోడ్ల నిర్వహణపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. దీంతో నగర రహదారులు గుంతలమయంగా, మృత�
మొంథా తుపాన్ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎన్పీడీ సీఎల్ పరిధిలో సుమారు రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగ�
మొంథా తుపాను బీభత్సం నుంచి బయట పడకముందే తెలుగు రాష్ర్టాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. ఈనెల 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొన్నది.
‘ఎటుచూసినా రైతుల ఏడుపులతో గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ ఘొళ్లుమన్నది. రైతుల కంట నీరు కన్నీటి వరదలా పారింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట వరద పాలైందని రైతులు గుండెలవిసేలా రోద�
మండలంలోని బావాయిపల్లి డ్యాం వాగులో బొలేరో వాహనం కొట్టుకుపోయిన ఘటన గురువారం చోటు చేసుకున్నది. వివరాలిలా. అచ్చంపేటకు చెందిన సైదులు అనే వ్యక్తి తన వాహనంలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు 800 లీ�
మొంథా తుఫాన్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో హనుమకొండ, వరంగల్ పట్టణాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం, రోడ్లపైకి డ�