Weather Update | బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతున్నది. కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు పోటెత్తడంతో అప్రమత్తమైన ఇరిగేషన్శాఖ అధికారులు
అల్పపీడనాలు సహా ఇటీవల ప్రకృతిలో వస్తున్న మార్పులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద బీభత్సాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి.
TG Weather | తెలంగాణలో రాగల నాలుగురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలు మెతుకు సీమను ఆగమాగం చేశాయి. మెదక్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో రోడ్లన్నీ కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల బ్రిడ్జిలు, కల్వర్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో పల్లె ప్రజలకు రాకపోకలు బంద్ కావడం�
ఇటీవల కురిసిన వర్షం, వరదల కారణంగా గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని, నిధులు కేటాయించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆదివారం ఆయన మాట�
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున, ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.25లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వాని�
తెణకు మంగళవారం మరో అల్పపీడనం గండం పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగాలంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్�
ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి జిల్లాలను అతలాకుతలం చేశాయి. కుంభవృష్టి వానలు రైతులకు గుండెకోతను మిగిల్చాయి. వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ఉప్పొంగడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలుచోట్ల ఇసు�
భారీ వర్షాలు, వాతావరణంలో మార్పులు.. చెలరేగుతున్న ఈగలు, దోమలు.. దీనికి తోడు పారిశుధ్య సమస్యలతో ప్రజలు దవాఖాన బాట పడుతున్నారు. సీజనల్ వ్యాధులు ఉమ్మడి జిల్లాలో పెరిగిపోతున్నాయి.
మంచిర్యాల పట్టణం సమీపంలోని గోదావరితో పాటు రాళ్లవాగు ఉప్పొంగి.. పరివాహక ప్రాంత వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ప్రస్తుతం గోదావరి శాంతించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజానీకం ఊపిరిపీల్చుకుంటున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలు,వరదల నుంచి జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. భారీ వరదలతో పంట పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాలనీల్లో �