జిల్లా రైతాంగాన్ని సాగునీటి కష్టాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎగువన భారీ వర్షాలు కురువడంతో జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయినా వానకాలం సాగుకు నీటిని విడుదల చేయడంలో అధికారుల�
సంగారెడ్డి జిల్లాలో నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి స్థాయి లో నిండింది. బుధవారం తెల్లవారుజామున నీటి మట్టం 1493 అడుగులకు చేరుకుని అలుగు పారింది. నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతం న
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక బహుళార్థక ప్రాజెక్టు సింగూరు.అలాంటి సింగూరు ప్రాజెక్టు ఇప్పుడు వెలవెలబోతోంది.పాలకుల నిర్లక్ష్యం,అధికారుల అలసత్వంతో సింగూరు ప్రాజెక్టులో నీళ్లు లేక బీటలుపారే స్థాయికి
కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో ప్రాజెక్టు లు, చెరువులు, చెక్డ్యామ్లకు జలకళ వచ్చిం ది. పాపన్నపేట, కొల్చారం మండలాల మధ్య ఉన్న ఘనపూర్ ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో నిండుకుండలా మారింది. చెరువులకు �
రెండు రోజుల క్రితం లింగంపేట పెద్దవాగులో గల్లంతైన రాంపూర్ కొన తండాకు చెందిన దేవసోతు శ్రీహరి(53) మృతదేహం బుధవారం లభ్యమైంది. సోమవారం సాయంత్రం భారీ వర్షాలు కురియడంతో.. శ్రీహరి పెద్ద వాగు సమీపంలో ఉన్న ఎడ్ల బండ�
ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వదర కొనసాగుతున్నది. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో నీటిమట్టం పెరుగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి 32,821 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. ఎస్సా
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో నీటి పారుదల శాఖ అధికారులు రెండు మోటర్లను బుధవారం బంద్ చేశారు. భారీ వర్షాల కారణంగా జూలై 31న ప్రాజెక్టులోని 9 మోటర్లన�
Heavy Rains | క్యుమిలోనింబస్ మేఘాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశమున్నదని వెల్లడించింది.
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జల్లేరు, కిన్నెరసాని, కోడెల, తునికిదున్నే వాగులతో పాటు పలు చిన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీ
ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతున్నది. ఎస్సారెస్పీలోకి సోమవారం ఉదయం 24,784 క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రానికి 5,026 �
కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద జూరాలను దాటుకుంటూ శ్రీశైలం డ్యాంకు భారీగా వచ్చి చేరుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వరదనీటి రాకతో రిజార్వాయర్ జలకళను సంతరించుకుంటుంది. సోమవారం జూరాల ప్రాజ�
ర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాం తాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగ (గాజనూరు) డ్యాం పూర్తిగా నిండటంతో గేట్లెత్తి 87,841 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో టీబీ డ్యా
ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతుండగా, టీజీ డ్యాం నుంచి నీటి విడుదల చేయకపోవడంతో తుంగభద్ర నది వెల వెల బోతున్నది. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష�
ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9 గంటల వరకు నగరంలోని ఈఎస్ఎస్ మల్కారంలో 1.85సెం.మీలు, బషీర్బాగ్లో 1.78 సెం.మీలు, ఖైరతాబాద్లో 1.78సెం.మీలు, బ�