ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల తాకిడితో బీహార్ రోహ్టాస్ జిల్లాలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక్కడి జాతీయ రహదారి(నం.19)పై రోహ్టాస్ నుంచి ఔరంగాబాద్ వరకు 65 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ స్తం�
గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తం గా వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుండగా సాయంత్రం వేళ అకస్మాత్త
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు నగరంలోని బేగంపేటలో 3.25 సెం.మీలు, బహుదూర్పురాలోని సులేమాన్నగర్లో 3.0సెం.మీలు,
TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్కు వరద ఉధృతి పెరిగింది. మంగళవారం ఉస్మాన్ సాగర్ 6 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.
అనుముల మండలం పేరూరులో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో సోమ సముద్రంలోకి భారీగా వరదనీరు వచ్చిచేరింది. దీంతో చెరువు కత్వ నుంచి ఉప్పొంగిన వరద నీరు హాలియా-పేరూరు రహదారిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది.
రైతులను వరుణ దేవుడు వెంటాడుతూనే ఉన్నాడు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తెరపినచ్చిన వేళా కోలుకున్న రైతులకు ఇప్పుడు మరోసారి ఇబ్బందులు తలెత్తుతున్నా
కామారెడ్డి జిల్లా పిట్లం, పెద్దకొడప్గల్ మండలాల్లో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి వా గులు, వంకలు పొంగిప్రవహిస్తున్నా యి. చెరువులు నిండి మత్తడి పారాయి. సోయా, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పిట్�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో వాన దంచికొట్టింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. డివిజన్ పరిధిలోని కంగ్టిలో అత్యధికంగా 125 మిల్లీమ
TG Weather | రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
heavy Rains | వంగ్ధాల్, అంతర్గాం గ్రామాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. సిర్గాపూర్ శివారులో హై లెవల్ వంతెనపై నుంచి వరద ప్రవహించింది. ఇక్కడ చీమల్పాడ్, సంగం, సింగార్బగుడకు రాకపోకలు నిలిచాయి.
భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం దక్కడం లేదు. ప్రభుత్వ ప్రకటనలే తప్ప.. రైతులకు నయాపైసా పరిహారం ఇవ్వడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటనకు కూడా విలువ లేకుండా పోయింది.
మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోట్పల్లి ప్రాజెక్టు అలుగు ఉధృతంగా ప్రవహించడంతో నాగసముందర్-రుద్రారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, నాగారం-మైలారం గ్రామాల మధ
AP Weather | ఏపీలో పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ,గుంటూరు, పల్నాడు జిల్లాల్లో