మంచిర్యాల జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడగా, చెట్లు విరిగి పడి ఇండ్లు, గోడలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. అక్కడక్కడా స�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. దీంతో పలు ప్రాంతాల్లోని నీట పాలైంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షంతో తడిసింది. అలాగే త�
పిడుగుపాటుతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలు భద్రాద్రి జిల్లా చండ్రుగొండ, బూర్గంపహాడ్ మండలాల్లో శనివారం చోటు చేసుకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప�
ఆదిలాబాద్ జిల్లాలో అప్పులు చేసి సాగు చేసిన వానకాలం పంటలు అధిక వర్షాలతో దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. యాసంగి పంటలతోనైనా అప్పులు తీర్చి గట్టెక్కుదామనుకున్న రైతులకు పంటల కొనుగోళ్లలో ప్రభుత్�
భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. అశ్వాపురం మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో వాహనదారులు, పాదచా�
Heavy Rains | జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, సదాశివనగర్, మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూర్ మండలాల్లో ఊరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడింది.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదురోజులు వాతావరణం భిన్నంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తుఫాన్లు, వాయుగుండం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మ�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి మొదలైన ఈదురుగాలుల బీభత్సం తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఈదురుగాలులతోపాటు వడగండ్ల వాన కురియడంతో కోతదశకు వచ్చిన వరి పైరు నేలవాలింది. ఇది దిగుబడిపై తీవ్ర ప్�
రాష్ట్రంలో ప్రస్తుతం వింత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి.
అకాల వర్షం రైతన్న కొంపముంచింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు జిల్లాల్లో కురిసిన వర్షానికి మక్క, వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన మక్క, వరి నేలకొరుగగా.. మామిడి
Heavy Rains | రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణి, నైరుతిగాలుల ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, రంగారెడ్డి,
రాష్ట్రంలో పలుచోట్ల మంగళ, బుధవారాల్లో కురిసిన అకాలవర్షంతో రైతులు అతలాకుతలం అయ్యారు. పలుచోట్ల వివిధ రకాల పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం �