మన తెలంగాణలో ఈత చెట్టు కనిపించని ఊరు ఉండదు. ఆ మాటకొస్తే మన దేవంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ చెట్టు కనిపిస్తుంది. వర్షాభావ పరిస్థితుల్లోనూ ఇది పెరుగుతుంది. ఎడారి ప్రాంతంలోనూ ఈత ఉనికిని చాటుతున్నది. రాజస్థా�
అధిక వర్షాలకు పత్తిపంట పూర్తిగా రంగుమారి నష్టాలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్ మండలం అఖిరెడ్డిగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథ�
వానకాలం సీజన్లో ఉద్యాన పంటలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లని పరిస్థితి రైతులకు మిగిలింది. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కురిసిన భారీ వర్షాలతో కూరగాయలు, పండ్ల తో టలు దెబ్బతిన
సేవల రంగం మళ్లీ పడకేసింది. పోటీ తత్వం పెరగడంతోపాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురియడంతో గత నెలకుగాను సర్వీసుల రంగంలో వృద్ధి ఐదు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి గణనీయంగా పడ
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం సైతం వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మురుసు వర్షంతో ప్రారంభమై అరగంటపాటు భారీ వర్షం దంచికొట్టింది. దీంతో యథావిధిగా ప్రధాన కూడళ్లు, లోతట్టు ప్రాంతాల్లోన
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత చిన్నపాటి వర్షంతో ప్రారంభమై 2 నుంచి 4 గంటల వరకు ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టింది.
భద్రాద్రి జిల్లాలో రహదారులపై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. అడుగడుగునా గుంతలతో రోడ్లన్నీ ప్రమాదకరంగా మారాయి. తరచూ ప్రమాదాలతో ప్రయాణికులు, వాహనదారులు గాయాల పాలవుతుండడం నిత్యకృత్యమైంది. నాసిరకం రోడ్లన్�
భారీ వర్షాల కారణంగా తన 11 ఎకరాల వరి పంట పూర్తిగా నష్టపోయిన ఒక రైతుకు మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం కేవలం రూ. 2.30 పరిహారంగా చెల్లించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పాల్ఘర్ జిల్లా, వాడ తాలూకాలోని షిల్లాట్టర్ గ్�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వరంగల్ మహానగరానికి శాపంగా మారింది. భద్రకాళీ చెరువు సుందరీకరణ, పర్యాటకులకు కొత్తహంగులంటూ ఊదరగొట్టి చారిత్రక నగరంలో, ప్రజల జీవితాల్లో వరద విధ్వంస చరిత్రను రేవంత్ సర్కార�
రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు ముత్యాల చెరువు ప్రాజెక్టు తెగిపోయి ఆ గ్రామానికి వెళ్లే రోడ్డు బ్రిడ్జి వద్ద మొత్తం కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు సాగడం కష్టంగా మారింది. ఆ గ్రామం నుంచి మండల కేంద�
రైతన్నను వర్షం వెంటాడుతూనే ఉన్నది. మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. శనివారం కొంత ఎండ రావడంతో �
గ్రేటర్లో రోడ్ల నిర్వహణను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు రోడ్ల నిర్వహణపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. దీంతో నగర రహదారులు గుంతలమయంగా, మృత�