ఉమ్మడి వరంగల్తోపాటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలంలో శనివారం సాయంత్రం గాలివానకు సిర్పూర్(టీ)-కాగజ్నగర్ ప్రధాన రహదారిల�
రాష్ట్రవ్యాప్తంగా విచిత్ర వాతావరణం నెలకొన్నది. కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
తొర్రూరు, జూన్ మండలంలో శుక్రవారం రాత్రి బలమైన గాలులు వీచి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మడిపల్లి, కంఠాయపాలెంలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లో సుమారు 70 ఇళ్లు దెబ్బతిన్నట్�
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా రాజేంద్రనగర్లో 5.50 సెం.మీలు, రామచంద్రాపురంలో 3.10 సెం.మీలు, లింగంపల్లిలో 2.40 సెం.మీలు, చందానగర్లో 1.73 సెం.మీలు చొప�
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో శుక్రవారం రాత్రి మరోసారి వాన దంచికొట్టింది. పగలంతా చెమటలు కక్కించిన వాతావరణం ఒక్కసారిగా రాత్రి కురిసిన వర్షంతో కొంత చల్లబడింది. రాత్రి 10.30గంటల వరకు నగరంలోని రాజేంద్రనగర్�
వానకాలం రావడంతో వరద ముంపును కట్టడి చేసేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు ఆదేశాలతో ముందస్తుగా కోమటి చెరువు కట్ట కాలువ చుట్టూ ఉన్న పరీవాహక ప్రాంతంలో పూడికతీత పనులు చేపట్టారు. కోమటి చెరువు కట్టు కాలు�
Weather Update | మరో రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40కిలోమీటర్ల వే�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడగా, మరికొన్ని చోట్ల ఇండ్లపైకప్పులు ఎగిరిపడ్డాయి. పొతంగల్ మండలం తిర్మలాపూర్, �
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ముందుకు విస్తరిస్తున్నాయి. దీనిప్రభావంతో చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు, మూడు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అధికారులు తెలిపార�
మెదక్ జిల్లాలో గతేడాగి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతితో నీటి వనరులకు తీవ్ర నష్టం జరిగింది. మెదక్ జిల్లాలో 118 చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు దెబ్బతిన్నాయి. మెదక్, హవేళీ ఘనప
Weather Update | కాసేపట్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
IMD | తెలంగాణవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణం అనుకూలిస్తోంది. ఈ క్రమంలో జూన్ 7న రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బోథ్ మండలంలో అరగంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. బోథ్ మార్కెట్ యార్డుతోపాటు సొనాల, �
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది