మొంథా తుపాన్ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎన్పీడీ సీఎల్ పరిధిలో సుమారు రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగ�
మొంథా తుపాను బీభత్సం నుంచి బయట పడకముందే తెలుగు రాష్ర్టాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. ఈనెల 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొన్నది.
‘ఎటుచూసినా రైతుల ఏడుపులతో గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ ఘొళ్లుమన్నది. రైతుల కంట నీరు కన్నీటి వరదలా పారింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట వరద పాలైందని రైతులు గుండెలవిసేలా రోద�
మండలంలోని బావాయిపల్లి డ్యాం వాగులో బొలేరో వాహనం కొట్టుకుపోయిన ఘటన గురువారం చోటు చేసుకున్నది. వివరాలిలా. అచ్చంపేటకు చెందిన సైదులు అనే వ్యక్తి తన వాహనంలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు 800 లీ�
మొంథా తుఫాన్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో హనుమకొండ, వరంగల్ పట్టణాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం, రోడ్లపైకి డ�
మొంథా తుపాన్ రైతులను నిండా ముంచింది. బుధవారం పడిన భారీ వర్షం, ఆరుగాలం శ్రమను నీళ్లపాలు చేసింది. చేతికొచ్చే దశలో కన్నీళ్లు మిగిల్చింది. ఓపక్క కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న ధాన్యాన్ని తడిపి, ముద్దచేసి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మొంథా తుపాన్ పంజా విసిరింది. అన్నదాతలకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో భారీ వర్షం పడగా, వేలాది ఎకరాల్లో �
జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం కర్షకులకు కన్నీళ్లు మిగిల్చింది. చేతికొచ్చిన వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జరిగిన పంటనష్టాన్ని వ్యవసాయాధికారులు గురువారం �
మొంథా తుపాన్ ధాటికి జిల్లా రైతాంగం తీరని నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి చేలను తుపాన్ తీవ్రంగా దెబ్బతీసింది. వరి కోత లు జరుగుతున్న సమయంలో రెండు రోజుల పాటు కురిసిన వర్షంతో
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పత్తిని అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. మద్దతు ధరతో సీసీఐ కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మద్దతు
మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ముంత పోత పోసినట్టు కురిసిన భారీ వర్షంతో జిల్లా అంతా అతలాకుతల మైంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి చేతిక చ్చిన పొలాలు నీ
మొంథా తుపాను ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలకు ఖమ్మంలోని మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. వర్షం తగ్గినప్పటికీ గురువారం సాయంత్రం కూడా 26 అడుగుల గరిష్టస్థాయి వద్ద వేగంగా ప్రవహిస్తోంది. దీంతో.. ఇవతలి ఒడ్డున ఉన్న
తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన చొప్పదండి నియోజకవర్గంలో మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించ�
మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరద ఉమ్మడి జిల్లావాసులకు కన్నీటిని మిగిల్చింది. వరంగల్ నగరం ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి వరద నీరు చేరి పలు
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్(35) రహదారులపై ఆరబోసిన సోయా కుప్పల పైనుంచి పడి మృత్యువాత పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా సోన్