ముంథా తుఫాన్ సిద్దిపేట జిల్లా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా నేలకొరిగిన పంటలే కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం తడిసి ముద్�
MLA Palla Rajeshwar Reddy | తెలంగాణ ప్రభుత్వం ఎకరాకి 18 క్వింటాళ్ల మొక్కజొన్న పంటను మాత్రమే కొంటామని కఠినమైన నిర్ణయాలు పెట్టింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
Rakesh Reddy | ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ జూబ్లీహిల్స్లో ఊరేగితే రాష్ట్రంలో పాలన పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటి? అని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తా
మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట త డిసి పోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు,
భారీ వర్షాల నేపథ్యంలో కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ బుధ, గురువారాల్లో రద్దు, కుదింపు చేసి నడుపుతున్నారు. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్ప్రెస్(12714/12713), గుంటూరు-సి�
మొంథా తుపాను ప్రభావంతో వర్షాలు రాష్ర్టాన్ని ముంచెత్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా�
ఆకాశం కోతకు గురైనట్టు.. సముద్రం కట్టలు తెగినట్టు.. మొంథా తుపాను ఉమ్మడి వరంగల్ జిల్లాను ముంచెత్తింది. భారీ, అతిభారీ అనే కొలమానికాన్ని మింగేసింది. తన తీవ్రతలో కొట్టుకుపోయేలా చేసింది. కాళేశ్వరం, మహదేవ్పూర్
అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా సొసైటీ సిబ్బంది టార్పాలిన్లు ఇవ్వడంలేదని ఆగ్రహించిన అన్నదాతలు ఆందోళన చేపట్టారు. కోటగిరి మండల కేంద్రంలో సహకార సంఘం గోదాం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం కోటగిరి-పొ�
భారీ వర్షాల కారణంగా రెండు రైళ్లు నిలిచిపోగా.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు అందజేసి మానవతా సాయం చేసిన పోలీసులను డీజీపీ శివధర్ రెడ్డి అభినందిం�
తుపాన్ ప్రభావంతో సంగారెడ్డి జిల్లాలో రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అంతటా రెండు సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఆరు మండలాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా 16 మండలాల్లో సాధార�
సంగారెడ్డి జిల్లా పులల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు వరద వస్తున్నది. మొంథా తుపాన్ కారణంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పక్షం రోజుల అనంతరం సింగూరు ప్రాజెక్టులోకి మళ్లీ వరద ప్రారంభమైం
తీరందాటిన మొంథా తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం రాత్రి, బుధవారం రోజంతా భారీ వర్షం కురవడంతో చేతికొచ్చిన పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు నీటమునిగాయి. కల్లాల్లో ఆరబెట్
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మొంథా తుపాను