భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ�
భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ భరోసా ఇచ్చారు. భారీ వర్షాలకు ముంపునకు గురైన ఎల్లారెడ్డి మండలంలోని బొగ్గు గుడిసె, ఆజ�
భారీ వర్షాలు, మంజీర, గోదావరి వరదలతో బోధన్ నియోజకవర్గంలో జనజీవనం స్తంభించడం ఆందోళన కలిగిస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆవేదన వ్యక్తంచేశారు. వరదల్లో కొన్ని గ్రామాలు జలదిగ్�
TG Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. గతవారంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వరదలు ముంచెత్తగా జనజీవనం అస్తవ్యస�
నిజామాబాద్ జిల్లాలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు అంతులేని నష్టాన్ని మిగిల్చాయి. ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, భీమ్గల్, బోధన్, సాలూర, నవీపేట తదితర మండలాలు భారీ వరదలతో అతలాకుతలమయ్యాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసిన అత్యంత భారీ వానలు ఎనలేని నష్టాన్ని మిగిల్చింది. వరద సృష్టించిన విధ్వంసానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు అనేకం నేలమట్టం అయ్యాయి.
నగరంలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వచ్చే ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కుర�
మెదక్ జిల్లాలో రెండు రోజుల పాటు రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి భారీగా నష్టం చేకూరింది. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. రోడ్లు ఎకడికకడ దెబ్బతిన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు 28 జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు శుక్రవారం ప్రా�
రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లిపోతున్నాయని, గ్రామాలకు గ్రామాలే మునిగిపోతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పంట పొలాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు, మంజీరా వరద నీటితో పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.