Kerala : కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా 8 మంది మరణించగా, 13 మంది గాయపడ్డారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం వరకు ఉప్పొంగిన ప్రాణహిత శనివారం శాంతించింది. మేడిగడ్డ వద్ద 5.66 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, సమ్మక్కసాగర్
సంగారెడ్డి జిల్లా నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి 1138 క్యూసెక్కుల వరద వస్తున్నదని సంబంధిత ఏఈఈ శ్రీవర్ధన్రెడ్డి శుక్
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. గత రెండు, మూడు రోజులుగా కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి భారీగా వరదనీరు చేరుతోంది. శుక్రవారం జూరాల క్రస్ట్ గేట్ల ద్వారా 95 ,592
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుంది. శుక్రవారం జూరాలకు వరద పరవళ్లు తొక్కుతుండడంతో ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి దిగువకు 95,592 క్యూసెక
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా సరైన వానలు లేక ఆందోళనలో ఉన్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట ప్రాంత రైతులకు వరుణుడు ముసురుతో సరిపెడుతున్నాడు. గడిచిన నాలుగు రోజులుగా ‘చినుకు ఆగదు... వరద పార�
ఎగువ కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతున్నది.. కృష్ణమ్మ ఉరలేస్తున్నది. రెండు బేసిన్లలోని ప్రాజెక్టులను వరద ముంచెత్తుతున్నది. శుక్రవా�
భారీవర్షాల నేపథ్యంలో అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఆదేశించారు. జిల్లా కేంద్రాలు విడిచి ఎక్కడికీ వెళ్ల్లవద్దని �
కాలం కరుణించింది.. వాన దంచికొట్టింది. వర్షాకాలం మొదలైన రెండు నెలల తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకబిగిన పడుతున్న చినుకులు రైతులను మురిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు,
రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. వానాకాలం ప్రారంభమైన రెండునెలలకు ఇన్ఫ్లో రావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపో�
గంగాధర్ దంపతులు ప్రైవేటు ఉద్యోగులు. ఇరువురు పని చేస్తేనే కుటుంబ పోషణ నడుస్తుంది. ఉదయమే లేచి పిల్లలను స్కూళ్లకు సిద్ధం చేశారు. వర్షంలోనే రెయిన్ కోట్ ధరించి... పిల్లలను పాఠశాల వద్ద దిగబెట్టారు. తమ విధులక�
రైతులకు ధైర్యంగా ఉండాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వమే మొన్నటి వరకు ఇష్టారీతిన భయాలు సృష్టించింది. ఎల్నినో పేరిట అవగాహన సదస్సులు నిర్వహించి ఆరుతడి పంటల వైపు అన్నదాతలను మళ్లించేందుకు ఆలస్యంగా ప్రయత్నాలు చ�
మూడు, నాలుగు రోజుల నుంచి మెదక్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వాననీటితో వాగులు, వంకలు, చెక్డ్యామ్ల్లోకి వరద వస్తున్నది. ఘనపూర్ ప్రాజెక్టు పొంగి పొర్లుతున్నది.గురువారం శంకరంపేట(ఏ) మండలంలో 23.8 మిల్లీమ�