Heavy Rains | రుతుపవన ద్రోణి సముద్ర మట్టం నుంచి జైసల్మేర్, కోట, గుణ, దామోహ్, డాల్టన్గంజ్, కాంటాయ్ మీదుగా ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కొనసాగుతున్నదని, ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తువరకు విస్తర�
Assam rains | అసోం (Assam) లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains) తీవ్ర వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ప్రమాద హెచ్చరిక స్థాయిలను దాటి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో వరద పరిస్థితి అ�
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మరణించినవారి సంఖ్య 28కి చేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్రను అధికారుల�
ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఈ వానకాలం సకాలంలో కురువని రైతులు ఆరు తడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్న తరుణంలో గత మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు
ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇసుకవాగు, ఏటూరునాగారం మండలం దొడ్ల వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది. జగన్నాథపురం నుంచి చెరుకురు గ్రామం వరకు 11 కిలోమీటర్లు జాతీయ రహదారి నాలుగు లేన�
భద్రాద్రి జిల్లాలో మంగళవారం కురిసిన వర్షం రైతన్నలకు ఊరటనిచ్చింది. కొన్నిచోట్ల భారీ వర్షం కురవగా.. మరికొన్నిచోట్ల మోస్తరు వర్షం పడింది. ఇప్పటికే పత్తి పంట వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం క
Heavy Rains | బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన వాతావరణం ఏర్పడినట్టు వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 23, 24తేదీల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్కు ఆనుకొని ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని వెల్లడించింది.
ఖమ్మం జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం అన్నదాతల్లో సంతోషాన్ని నింపింది. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తి, వరి పంటలను సాగు చేసిన రైతులు వర్షాల్లేక దిగాలు చెందుతున్నారు. కొద్ది రోజులు�
Char Dham Yatra | చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం, వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయడంతో యాత్రికుల భద్రత దృష్ట్యా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ మేరకు నిర�
Southwest Monsoon | రుతుపవన ద్రోణి శ్రీగంగానగర్, రోహతక్, హర్దోయ్, వారణాసి, రాంచీ, సాగర్ ద్వీపం మీదుగా ఆగ్నేయ దిశగా వాయువ్య బంగాళాఖాతం వైపునకు వెళుతూ సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉన్నదని, దీని ప్రభ
ఉమ్మడి జిల్లాలో శుక్రవా రం వర్షం దంచికొట్టింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతంలో గంట పాటు జోరుగా కరువగా, ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, కన్నాయిగూడెంలో భారీ వర్షం పడింది. నగరంలోని పలు కూడళ్ల�
Southwest Monsoon | పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ప్రస్తుతం బంగాళాఖాతం దిశగా పయనిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో దేశంలో కొంతకాలంగా బలహీనపడిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకోనున్నాయన
నైరుతి రుతుపవనాలు గురువారం దేశమంతటా విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాస్తవంగా ప్రతి ఏటా జూలై 8 నాటికి దేశమంతటా రుతుపవనాలు విస్తరించాల్సి ఉండగా, ఒక రోజు ఆలస్యంగా విస్తరించాయని