TG Weather | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొథా ప్రభావంతో తెలంగాణలో రాగల మూడురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు�
బంగాళాఖాతం తీరం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతం దాని పరిసరాల్లో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ఆదివారం రాత్రి బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో ‘మొంథా’ తుపానుగా మారినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిం
పత్తి రైతు కుదేలవుతున్నాడు. వరుసగా కురుస్తున్న వర్షాలు కోలుకోకుండా చేస్తున్నాయి. అధిక వర్షాలతో పంట చేతికొచ్చే సమయంలో కళ్లెదుటే పూత రాలిపోతున్నది. రంగు మారి, కాయ మురిగి పోతుండడంతో అన్నదాతలు కన్నీరు పెడ్�
Trains Cancelled | బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. వందకు పైగా రైలు సర్వీసులను రద్దు చేసింది. తొలుత 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. ఆ తర్వాత మరో 75కి పైగా రైళ్లను దక్షి�
TG Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా కాకినాడ తీరం వైపు దూసుకొస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు �
Cyclone Montha | బంగాళాఖాతంలో తుపాన్ ఏర్పడనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మొంథా తుపాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించింది.
Cyclone Montha | ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వేగంగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ. వేగంతో కదిలిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే 12 గంటల్లో తుపాన్గా బలపడే అవకాశం ఉంద
TG Weather | తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల ఐదురోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలెర్ట�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. చేతికి వచ్చిన పంట అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్�
Cyclone Alert | ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 510 కి.మీ, చెన్నైకి 890 కి.మీ, విశాఖపట్నంకి 920 కి.మీ, కాకినాడకి 920 కి.మీ, గోపాల్పూర్ కి 1000 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ స
Cyclone Alert | మొంథా తుపాన్ ముప్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎస్ విజయానంద్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని �
Paddy Grain | బ్రాహ్మణపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వారం రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా కాంటాలు ఏర్పాటు చేయక, ధాన్యం కొనుగోలు చేయక నిర్లక్ష్యం వహించారు. సుమారు అరగంట పాటు కురిసిన భారీ
Cyclone Montha Alert | ఏపీకి మొంథా తుపాను ముప్పు పొంచి ఉంది. ఇది రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం ఉదయానికి తీవ్ర �