Nizamsagar Inflow | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. బుధవారం ఉదయం నాటికి 6585 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు అధి�
Heavy Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమబెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రంలో రాబోయే రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్ధామ్ యాత్రను మంగళ, బుధవారాల్లో తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం తొలగిపోయి, రహదార�
Heavy Rains | వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడిందని, పశ్చిమ బెంగాల్- ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ఈ తీవ్ర వాయుగుండం గంటకు 3 కి.మీ వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
Heavy Rains | వాయవ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Assam floods | అసోం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గోలాఘాట్, శివసాగర్, చారియదేవ్, దిబ్రూగఢ్, జోర్హాట్, నాగావ్ ఆరు జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, 1.15 లక్షల మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరల�
Heavy Rains | రుతుపవన ద్రోణి సముద్ర మట్టం నుంచి జైసల్మేర్, కోట, గుణ, దామోహ్, డాల్టన్గంజ్, కాంటాయ్ మీదుగా ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కొనసాగుతున్నదని, ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తువరకు విస్తర�
Assam rains | అసోం (Assam) లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains) తీవ్ర వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ప్రమాద హెచ్చరిక స్థాయిలను దాటి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో వరద పరిస్థితి అ�
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మరణించినవారి సంఖ్య 28కి చేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్రను అధికారుల�
ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఈ వానకాలం సకాలంలో కురువని రైతులు ఆరు తడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్న తరుణంలో గత మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు
ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇసుకవాగు, ఏటూరునాగారం మండలం దొడ్ల వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది. జగన్నాథపురం నుంచి చెరుకురు గ్రామం వరకు 11 కిలోమీటర్లు జాతీయ రహదారి నాలుగు లేన�