బీజేపీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రెండు నెలల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రూ. 6,695 కోట్ల ముంబై-పుణె ఎక్స్ప్రెస్వే ఒక్క రుతుపవనాన్ని కూడా తట్టుకోలేకపోయింది.
రుతు పవనాలు దేశాన్ని సోమవారం ముంచేశాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలులకు దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలం అయిపోయింది. ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. ముంబై, థానె నగరాలు నీట మునిగాయి. �
Navi Mumbai | వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నవీ ముంబైలోని (Navi Mumbai) పన్వెల్లో గల గడేశ్వర్ డ్యామ్ కాంప్లెక్స్లో ఆదివారం నీటిలోకి దిగిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
వానాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచినా భారీ వర్షం కరువైంది. యాసంగి ముగిసి వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం, చిన్నపాటి తుంపర్లు వచ్చి పో�
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని, ఇది ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Rain Alert | రాగల రెండు మూడు గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Heavy Rains | వాయవ్య బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండం (Vayugundam) గా మారింది. ప్రస్తుతం ఇది బాలాసోర్కు దక్షిణ-ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, చాంద్బలికి ఈశాన్యంగా 60 కిలోమీటర్లు, దిఘాకు దక్షిణ-నైరుత
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షం మెట్ట పంటలకు ప్రాణం పోసింది. దినదినం తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్న అన్నదాతల్లో ఈ వాన ఆశలు చిగురింపజేసింది. వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినప్పటికి ఇప్పటి వర�
Mumbai rains : మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తాజాగా ముంబైలో భారీ వర్షం కారణంగా ఒక వ్యక్తి మ్యాన్హోల్లో పడి కొట్టుకుపోయాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ముంబైలోని చండివలి ఏ�
రుతుపవనాల ప్రభావంతో రాగల 48 గంట్లో గ్రేటర్లోని పలు తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Soutwest Monsoon | దేశంలో నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 24నుంచి 72 గంటల్లో తెలంగాణ సహా దేశంలోని 23రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయ ని భారత వాతావ
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ము ఖం చాటేశాయి. దీంతో రైతన్న వరుణదేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమం లో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.