Montha Cyclone | మొంథా తుఫాన్ వరంగల్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలు జిల్లాలో వర్షాలు స్తంభించాయి. ఆకాశానికి చిల్లుపడిందా అనిపించేంతగా వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాం
Cyclone Montha |మొంథా తుపాన్ ఏపీలో బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే తుపాన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తుపాన్ తీవ్రత తగ్గిందని అధికారికంగా సమాచారం వచ్చే వరకు బయటకు వె�
Cyclone Montha | తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ మొంథా తుపాన్ భద్రాచలం పట్టణానికి సమీపంలో కేంద్రీకృతమైందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాబోయే ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది.
Cyclone Montha | మొంథా తుపాన్ వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రాథమికంగా 249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుపాన్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.
Montha Cyclone | తీవ్ర తుపాను మొంథా ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. జనగామ, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో అత
TG Weather | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా ప్రభావంతో తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర తుపాను మొంథా మంగళవారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటిందని.. కాకినాడకు సమీపంలోని నరసాపురానికి దగ�
Cyclone Montha | మొంథా తుపాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది. వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Cyclone Montha | మొంథా తుపాన్ క్రమంగా బలహీనపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ భూభాగంపై కొనసాగుతోంది. దీని ప్రభావంతో తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వ�
Chandrababu | తుపాన్ను నివారించలేం.. ముందు జాగ్రత్తలతో చాలా నష్టాన్ని నివారించగలమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సమర్థంగా వ్యవహరించి నష్ట నివారణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
Lower Maneru | లోయర్ మానేరు జలాశయం మరోసారి నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మిడ్ మానేరు జలాశయంతో పాటు మోయతుమ్మెద వాగు నుండి వరద వస్తుండడంతో పూర్తి నీటిమట్టం స్థాయికి చేరుకుంది.
మొంథా తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ ఈదురుగాలుల నేపథ్యంలో పలు చోట్ల రహదారులపై వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంక�
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావం బుధవారం యావత్ ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనపడింది. మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో తెల్లవారుజాము నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది.