Heavy Rains | హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం దంచికొడుతుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఓ పక్క భారీ వర్షం, మరోవైపు ఈదురుగాలులు వీచడంతో.. నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Nagarjuna Sagar | కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ వైపునకు కృష్ణమ్మ ఉరకలేస్తుంది. దీంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది.
Himasagar Express: కన్యాకుమారి నుంచి కాట్రాకు వెళ్లే హిమసాగర్ రైలును ఇవాళ రద్దు చేశారు. దక్షిణ రైల్వే ఇవాళ ఈ ప్రకటన చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాల వల్ల రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో రైలును
భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు (Gaddenna Vagu Project) భారీగా వరద వస్తున్నది. దీంతో మూడు గేట్లు ఎత్తి 20,500 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు.
భారీ వర్షాలు, వరదల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం కరుణ, బాధ్యతతో వ్యవహరించాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్ విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మరణించారు. మరో ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలం రాజ్పేటకు చెందిన సత్యనారాయణ, యాదగౌడ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆటోలో మెదక్ వెళ్తు�
కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన వర్షానికి జిల్లా చిగురుటాకులా వణికింది. జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీటి మునిగాయి. ప్రజలు దాదాపుగా 40గంటల పాటు ఇండ్లక
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాద ముప్పు అంచుల్లోకి వెళ్లి సురక్షితంగా బయట పడింది. ప్రాజెక్టు చరిత్రలో రికార్డు స్థాయిలో 1లక్ష 82వేల క్యూసెక్కుల వరద కొనసాగింది.
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి జాతీయ రహదారి 44 దెబ్బతిన్నది. భిక్కనూర్ మండలం జంగంపల్లి వద్ద ఏరులైన పారిన వరదతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు మధ్యలో 20 అడుగుల వెడల్పుతో భారీ గుంత ఏర్పడింది. హైవేప�
వాన దంచి కొట్టింది. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు కుండపోత పోసింది. రెండు రోజులుగా పడుతున్న వానలతో ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
జమ్ము ప్రాంతంలో గడచిన మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టించడంతోపాటు 41 మందిని బలిగొన్నాయి. మంగళ, బుధవారాలలో రియాసీ, దోడా జిల్లాల్లో రికార్డు స్థాయిలో కురిసిన భారీ �
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా నిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా అతి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఆకాశానికి చిల్లు పండిందా అన్నట్లు కురిసింది.
మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు 60 రోడ్లు దెబ్బతిన్నాయని పీఆర్ ఈఈ నర్సింలు తెలిపారు. రూ.3.99 కోట్లతో మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. హవేళీఘనపూర్ మండలం బ్యాతోల్-లింగ్సాన్ప