వర్షం పడితే ఆ పాఠశాలలోని విద్యార్థులు నిలబడే విద్యాభ్యాసం చేయాల్సి వస్తు న్నది. జోరుగా వర్షం కురిస్తే ఆ బడి భవనం ఊరుస్తుంది. దీంతో ఆ విద్యార్థులు ఇంటి బాట పట్టాల్సిందే. చినుకుపడితే పాఠశాల అంతా చిత్తడే. ఐద
రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మూడు రోజులుగా అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పలు�
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండో రోజూ వర్ష ఉధృతి కొనసాగింది. మంగళవారం రాత్రి మొదలైన వాన, ఎడతెరిపిలేకుండా పడుతూనే ఉన్నది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు కురుస్తూనే ఉన్నది. కరీంనగర్ జిల్లాలో మోస్తరుగా పడ�
మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ముంచెత్తుతున్నది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా, గేట్లు ఎత్తి దిగువకు వదులుతుండగా, వాగులు.. వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అ�
ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం 29 అడుగులకు చేరి, సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టింది. బుధవారం రాత్రి 16.30 అడుగుల వద్ద ప్రవహించి, గురువారం ఉదయం 6 గంటలకు 25.40 అడుగులకు చేరింది.
గంటగంటకూ గోదావరికి వరద పోటెత్తుతున్నది. గురువారం మేడిగడ్డ బరాజ్కు ఈ సీజన్లో 3,31,265 క్యూసెక్కులు, సమ్మక్క బరాజ్ వద్ద 8 లక్షల క్యూసెక్కులను దాటిపోయింది. సమ్మక్క బరాజ్ 59 గేట్లన్నింటినీ ఎత్తి నీటిని దిగువక�
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు జళ కళ సంతరించుకోగా జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపా�
సంగారెడ్డి జిల్లాలో మూడురోజులుగా కురుస్తున వర్షాలు రైతుల మోముల్లో సంతోషాన్ని నింపాయి. ఈ వానకాలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా సంగ్గారెడ్డి జిల్లాలో 6.07 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో 3,
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, మరోవైపు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. వర్షాకాల విపత్తులను సమర్థంగా ఎదురొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన�
ఓవైపు వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు మరోవైపు యూరియా యాప్తో ఇబ్బందులు పడుతున్నారు. ఒక పంటకు మూడు విడతల్లో రైతుకు అవసరమైన యూరియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో విడతకు కనీసం 20 రోజుల వ్యవ�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గోదావరి వరద పరిస్థితి, చేపట్టా
నగరంలో ట్రాఫిక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి వర్షానికే రహదారులపై వరద పోటెత్తుతుండటంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే గంటల తరబడి స్తంభించిపోతున్నది. చిన్నపాటి దూరానికి కూడా వాహనదారులకు చుక్కలు క
రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వానతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతుల్లో ఆశలు చిగురించాయి. పొలాలు దున్నేందుకు సిద్ధ్దమవుతున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ రంగం మొత్తం కుదేలైంది. సకాలంలో వర్ష
భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగక�