సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు రైతుల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నాయి. కొం తకాలంగా ఎండలు, వర్షాభావంతో ఇబ్బందులు పడిన రైతులకు వర్షాలు పెద్ద ఊరటనిచ్చాయి.
పుడమి పులకించింది.. రైతాంగం మురిసింది.. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తడిసి ముద్దయింది. మంగళవారం మొదలైన వాన బుధవారం రోజంతా కొనసాగింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లగ�
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించార�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముసురుకుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకూ సన్నటి జల్లులు కురిశాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న తేలికపాటి వర్షం పంటలకు ప్రాణం పోయడంతో అన్నదాతలు హర్ష�
ఉమ్మడి జిల్లాలో బుధవారం వర్షం దంచికొట్టింది. ములుగు, భూపాలపల్లిలో భారీ వర్షం కురవగా, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్లో మోస్తరు వాన పడింది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ఓసీ-2, ఓసీ-3 ప్రాజెక్టుల్లోకి భార�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అనేకమంది ప్రజలు సీజనల్ వ్యాధ
Nizamsagar Inflow | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. బుధవారం ఉదయం నాటికి 6585 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు అధి�
Heavy Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమబెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రంలో రాబోయే రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్ధామ్ యాత్రను మంగళ, బుధవారాల్లో తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం తొలగిపోయి, రహదార�
Heavy Rains | వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడిందని, పశ్చిమ బెంగాల్- ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ఈ తీవ్ర వాయుగుండం గంటకు 3 కి.మీ వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
Heavy Rains | వాయవ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Assam floods | అసోం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గోలాఘాట్, శివసాగర్, చారియదేవ్, దిబ్రూగఢ్, జోర్హాట్, నాగావ్ ఆరు జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, 1.15 లక్షల మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరల�