ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన ప్రజలకు ఎక్కడైనా, ఏకాలంలోనైనా సర్కారు అండగా ఉంటుంది. మానవీయత కోణంతో ఆదుకుంటుంది. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మానవత్వాన్నే మరిచింది. రంగుమారిన పంటలను కొనకుండా �
మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన వరి, ప్రత్తి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కి రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.
మొంథా తుపాను అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వేల ఎకరాల్లో వరి పంట నేలవాలగా.. లక్షల ఎకరాలను వరద ముంచెత్తింది. విపత్తు జరిగి 12 రోజులు గడిచినా వరద, బురద ఇంకా పొలాల్లోనే తిష్టవేసింది. దీంతో ఒకవైపు నేల వ�
ఒకప్పుడు తీవ్ర దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న జనగామ జిల్లా నర్మెట మండలంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా జలాలే కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చిన వరదకు తోడు వెల్దండ రిజర్వాయర్ బ్యాక్
అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. వానకాలం సీజన్ మొదటి నుంచి దెబ్బమీద దెబ్బ తాకుతున్నది. అష్టకష్టాలు పడి పంటలు సాగుచేస్తే.. చేతికందే దశలో పెట్టుబడులకు కూడా మునగాల్సి వస్తున్నది.
సిద్దిపేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. రోడ్లకు మరమ్మతులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం సైతం వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మురుసు వర్షంతో ప్రారంభమై అరగంటపాటు భారీ వర్షం దంచికొట్టింది. దీంతో యథావిధిగా ప్రధాన కూడళ్లు, లోతట్టు ప్రాంతాల్లోన
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చౌటుప్పల్లోని ఊరచెర్వు నిండి అలుగు పారుతోం ది. అలుగు నీరు సమీపంలోని వినాయక నగర్ కాలనీలోని ఇండ్లలోకి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీడీవో కా�
Paddy Grain | ఆవంచ గ్రామానికి చెందిన సుమారు పదిమంది చిన్న, సన్న కారు రైతులు వరి ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చినా కొనుగోలు చేసే నాధుడే కరువయ్యాడు. ఇటీవల కురిసిన వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోగా ఆ ధాన్�
ప్రస్తుతం గ్రామాల్లో రైతులు పెద్దఎత్తున వరికోతలు ప్రారంభించారు. వర్షాల నేపథ్యంలో అన్నదాతలు ఈ ఏడాది పంటను ముందుగానే కోస్తున్నారు. కోసిన వరిధాన్యం ఆరబెట్టుకునేందుకు, వానొస్తే ధాన్యంపై కప్పేందుకు, తడిసి�
నాలుగు శతాబ్దాల పైచిలుకు నాటి మాట. వర్షాలు, వరదలలో చిక్కుకుని ఎలుకలు చచ్చిపోయి ప్లేగువ్యాధి వ్యాపించి హైదరాబాద్ నగర ప్రజలు వందలాదిగా ప్రతి సంవత్సరం చనిపోతుండేవారు.
ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిపంట దెబ్బతినగా, మనస్తాపం చెందిన ఓ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం చింతకుంటలో జరిగింది.