Soutwest Monsoon | దేశంలో నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 24నుంచి 72 గంటల్లో తెలంగాణ సహా దేశంలోని 23రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయ ని భారత వాతావ
Southwest Monsoon | రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ.. ఎల్ నినో ప్రభావం వల్ల చాలాప్రాంతాల్లో చినుకుజాడ కరువైంది. వానకాలం సాగుపై రైతుల్లో ఆందోళన పెరుగుతున్నది. దేశంలో నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని �
నాగరికత ఎంత ముందుకు సాగినా...సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి సాధించినా...నాగలి లేనిదే పని జరగ దు... దుక్కి దున్నందే తినడానికి తిండి దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు, పట్టెడన్నం పుట్టదు..జాతికి వెన్నెముకగా నిలిచిన రై�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వాన కురిసింది. ప్రదాన రహదారులు, లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇన్ని రోజులు ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు శనివారం కురిసిన వర్
నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని హైదరాబా�
ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలను చిగురింప చేస్తున్నాయి. జిల్లాలో ఈ సీజన్లో 5.91 లక్షల ఎకరాలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఏటా జూన్ మొదటి వారంలో రై
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు నగరంలోని శంషాబాద్లో అత్యధికంగా 2.55సెం.మీలు, బడంగ్పేటలో 1.65సెం.మీలు, ఆదిభట్లలో 1.48సెం.మీ లు, హయత్నగర్లో 1.05సెం.మీల చొప్పున వ�
వాతావరణ శాఖ చెప్పినట్లే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలోని చాలా మండలాల్లో ఇప్పటివరకు వర్షాల జాడ లేదు. జూన్ చివరివారం వచ్చినప్పటికీ జిల్లాలో ఎక్కడా పెద్ద వానలు కురవలేదు. ఇ
సన్న రకాల వరిసాగు ఇప్పుడు కష్టకాలంలో పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణం పగబట్టినట్లు ప్రతికూలంగా వ్యవహరిస్తున్నది. రోహిణి, మృగశిర కార్తెల్లో నార్లు పోసుకొని నెలలోపు నాట్లు వేసుకుంటే దిగుబడి బాగ�
ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని వానకాలం ఆందోళనకు గురి చేస్తున్నది. సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినా చినుకు జాడలేక పోవడంతో వరుణుడి కరుణ కోసం ఎదురు చూడాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 4.26 లక�
తొలకరి పలకరించింది. ఇక పంటలు వేసుకోవచ్చనే ఆనందంతో ఉన్న అన్నదాతను మాత్రం తొలకరి ముంచింది. ప్రస్తుత వానాకాలం సీజన్ ఆరంభంలో బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో 80 శాతం మంది రైతుల�
Southwest Monsoon | నైరుతి రుతుపవనాల పురోగతి మందగించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం వర్షపాతంలో ఏకంగా 40 శాతం లోటు నమోదైంది.
కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. బ్యాగులు మొదలు లంచ్ బాక్సుల వరకు అన్నీ కొత్తవే ఉండాలి పిల్లలకి. వీటన్నిటికీ ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. పిల్లల చదువుల కోసం చేసే ఖర్చులో, పర్యావరణానికి మనం చేసే నష్టం చాలా
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. రుద్రంపూర్, గౌతంపూర్ పంచాయతీ పరిధిలో పలుచోట్ల చెట్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు..