ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొంథా తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. వాగులు, వంకలు
Montha Cyclone | మొంథా తుఫాన్ కారణంగా హనుమకొండలో రోడ్లన్నీ జలమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్) ఎదురుగా రోడ్డు మొత్తం వరద నీటితో నిండిపోయింది.
Rain Alert | ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారనుంది. తీవ్ర వాయుగుండం ఎల్లుండి ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉంది.
Traffic Jam | హైదరాబాద్ ప్రజలను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నపాటి చిరుజల్లు కురిసినా.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్జా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం నుంచి వాయవ్య దిశగా కదులుతున్నదని వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే 12 గంటల్లో నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిప�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు సంక్షోభ పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారాయి. భారీ వర్షాలు, వరదలు అన్నదాతలను నష్టాల ఊబిలో ముంచేశాయి. గోదావరి, ప్రాణహిత వరదల దాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు నీట ముని�
ఈ వానకాలంలో సోయాబీన్ సాగుచేసి నష్టపోయాం. పెట్టిన పెట్టుబడి, రెక్కల కష్టం అంతా వృథా అయ్యింది. కోతకు వచ్చే సమయంలో అధిక వర్షాలు, సింగూరు బ్యాక్వాటర్లో సోయా నీట మునిగి నష్టపోయాం. ఈసారి నాలుగు ఎకరాల్లో సాగు
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల్లో రుతుపవనాలు భారతదేశం నుంచి పూర్తిగా ఉపసంహరించేందుకు అనుకూల వాతావరణం ఉన్నదని అధికారులు చె
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పత్తి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. చండ్రుగొండ మండలంలో పోకలగూడెం, రావికంపాడు, తుంగారం, రేపల్లెవాడ, తిప్పనపల్లి గ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా సోమవారం ఉద�
అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు పారంభంలోనే రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. కట్టంగూర్ మండల వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుండి ఉదయం 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది.