బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గత మూడురోజులుగా కురుస్తున్న కుండపోత వానతో నగరం తడిసి ముైద్ధెంది. తాజాగా శుక్రవారం రాత్రి నగరంలోని పలు చోట్ల కురిసిన భారి వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ�
నగరంలో భారీ వర్షానికి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తోంది. ప్రభుత్వం మాత్రం వర్షం వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలకు సమస్యలు రాకుండా ఏమి చేయాలనే కనీస చర్యలు చేపట్టకపోవడంతో రోజు ర�
Shivala Marrichettu | అతి పురాతన చరిత్ర కలిగిన ఆలయాల్లో ఐనవోలు మల్లికార్జునస్వామి ఒకటి. అటువంటి ఆలయ చరిత్రలో శివాలమర్రి చెట్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
ఇటీవల కురిసిన వానలకు రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. గుంతల మయమైన రోడ్లతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు రవాణా పరమైన ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలకు రోడ్లు దెబ్బత�
వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం బుధవారం బలపడి తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇది రానున్న 24గంటల్లో జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ�
ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెన లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పేర్కొన్నారు. రాయికల్ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను స్థానిక న
సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ వచ్చి హుస్సేన్ నగర్, చీకుర్తి, అమీరాబాద్, ముర్తుజాపూర్, చాల్కి, రాఘవపూర్ గ్రామాల పరిధిలోని పంట పొలాలను వరద ముంచెత్తింది.
వానలు ఎక్కడ కురిసినా... తుఫాను ఎక్కడ తీరం దాటినా.. దిగువ ప్రాంతాలకు తిప్పలు తప్పడం లేదు. ఎగువున వరదలు.. దిగువున దిగులు అన్నట్లుగా ప్రతీ యేటా వరద ప్రభావిత గ్రామాలకు ముంపు కష్టాలు తప్పడం లేదు. ప్రతీ ఏడాది జులై, �
రాష్ట్రంలో భీభత్సమైన వర్షాలు, వరదతో రైతులు, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రభుత్వాన
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు జలప్రళయం మానుకోటలో విషాదం నింపింది. ఆగస్టు 31న అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా వచ్చిన వరదలు కొన్ని పల్లెలను ముంచెత్తాయి. జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.
అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఇళ్లను బీఆర్ఎస్ నేతలు శనివారం పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లోని గంగపుత్ర కాలనీలో నేల కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో వారు మాట్లాడారు. ఇ�