ఎల్నినోపై సోమవారం సంగారెడ్డిలో నిర్వహించిన సమీక్షా సమావేశం మొక్కుబడిగా సాగింది. సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంగారెడ్డి, మెదక్ జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా ఇన్చార్
జిల్లా వ్యాప్తంగా జూలై మూడో వారంలోగా 171.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఎల్నినో ప్రభావం వల్ల ఇప్పటి వరకు 135.7 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే 20.3 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. వరి స
Varuna Yagam | యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో సోమవారం నుండి నాలుగురోజుల పాటు వర్ష పాశుపత వరుణ యాగాన్ని( Varuna Yagam) నిర్వహించనున్నారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు నిండాలని ఆకాంక్షిస్తూ బిజ్వార్ గ్రామస్తులు విశిష్ట అధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం కృష్ణ మండలకేంద్రం సమీపంలోని కృష�
రాష్ట్రంలో జూన్తోపాటు జూలై నెలలో ఇప్పటికీ సరైన వర్షాలు కురువలేదు. ఎక్కడా కాలువలు పారక చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా భూగర్భజలాలు అంతకంతకూ పడిపోయి బోర్లలో నీళ్లు తగ్గిపోతున్నాయి. రాష్ట్రంల�
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇటు వర్షాలు పడక, అటు దేవాదుల కాల్వలు వెలవెలపోతుండడంతో రైతులు విలవిలలాడుతున్నారు. వర్షాలు పడకపోయినా దేవాదుల కాల్వ ద్వారా ప్రభుత్వం సాగునీరు అందిస్తుందనే నమ్�
‘వర్షాలు సంమృద్ధిగా కురుపించు దేవుడా..’ అని వేడుకుంటూ రుద్రంగి మండల కేంద్రంలో ఆదర్శయూత్ ఆధ్వర్యంలో యువకులు శుక్రవారం కప్పతల్లి ఆట ఆడి ప్రత్యేక పూజలు చేశారు. కప్పలను సంచిలో ఉంచి సంచిని రోకలికి తగిలించి డ
వానకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా మెదక్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. రైతులు వేసిన విత్తనాలు మొలకలు రావడం లేదు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కందులు, పసర్లు, మినుములతో పాటు వరి త�
వానకాలం ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నప్పటికీ అనుకున్న రీతిలో వర్షాలు లేకపోవడం వల్ల సాగు చేసుకున్న పంటలు చేజారి పోకుండా ఉండాలని రైతన్నలు అప్పులు చేసి బోరుబావులను తవ్వి నీటి కోసం నానా తిప్పలు పడుతున్నార�
వానకాలం కలిసిరాక అన్నదాతలు ఆగం అవుతున్నారు. కాలం ప్రారంభమై నెల రోజులు దాటినా వరుణుడు కరుణించడం లేదు. ఆరంభంలో కొంత కురిసినప్పుడు రైతులు కొందరు విత్తనాలు విత్తారు. అనంతరం వరుణుడు ముఖం చాటేయడంతో విత్తనాలు
ఖమ్మం జిల్లావ్యాప్తంగా వానల జాడ కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రారం భం నుంచీ ఆశించిన వర్షాలు కురవలేదు. కొద్ద్దోగొప్పో కురిసిన వర్షాలకు రైతులు వేసిన పంటలు ప్రస్తుతం ఎండిపోతున్నాయి. వానలు ముఖం చాటేయడంతో అన్నదా
ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతుల కళ్లలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. వరుణదేవుడు ముఖం చాటేయడంతో పొలాల్లో పచ్చదనం కరువై, రైతుల గుండెల్లో గుబులు మొదలైంది.
తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నీరులేక వెలవెలబోతున్నాయి. జూలై నెల సగం పూర్తవుతున్నా ఇంకా వరుణుడు కరుణించడం లేదు. గతేడాది ముందుగానే వర్షాలు కురిసి జలకళ నెలకొన్�
నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్న అపార్టుమెంట్లలో అనుమతులు లేకుండా సెల్లార్లు నిర్మిస్తున్నారు. దీంతో వర్షం పడుతున్న సమయంలో సెల్లార్లు నీటితో ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో�