ప్రస్తుతం గ్రామాల్లో రైతులు పెద్దఎత్తున వరికోతలు ప్రారంభించారు. వర్షాల నేపథ్యంలో అన్నదాతలు ఈ ఏడాది పంటను ముందుగానే కోస్తున్నారు. కోసిన వరిధాన్యం ఆరబెట్టుకునేందుకు, వానొస్తే ధాన్యంపై కప్పేందుకు, తడిసి�
నాలుగు శతాబ్దాల పైచిలుకు నాటి మాట. వర్షాలు, వరదలలో చిక్కుకుని ఎలుకలు చచ్చిపోయి ప్లేగువ్యాధి వ్యాపించి హైదరాబాద్ నగర ప్రజలు వందలాదిగా ప్రతి సంవత్సరం చనిపోతుండేవారు.
ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిపంట దెబ్బతినగా, మనస్తాపం చెందిన ఓ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం చింతకుంటలో జరిగింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొంథా తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. వాగులు, వంకలు
Montha Cyclone | మొంథా తుఫాన్ కారణంగా హనుమకొండలో రోడ్లన్నీ జలమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్) ఎదురుగా రోడ్డు మొత్తం వరద నీటితో నిండిపోయింది.
Rain Alert | ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారనుంది. తీవ్ర వాయుగుండం ఎల్లుండి ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉంది.
Traffic Jam | హైదరాబాద్ ప్రజలను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నపాటి చిరుజల్లు కురిసినా.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్జా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం నుంచి వాయవ్య దిశగా కదులుతున్నదని వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే 12 గంటల్లో నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిప�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు సంక్షోభ పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారాయి. భారీ వర్షాలు, వరదలు అన్నదాతలను నష్టాల ఊబిలో ముంచేశాయి. గోదావరి, ప్రాణహిత వరదల దాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు నీట ముని�
ఈ వానకాలంలో సోయాబీన్ సాగుచేసి నష్టపోయాం. పెట్టిన పెట్టుబడి, రెక్కల కష్టం అంతా వృథా అయ్యింది. కోతకు వచ్చే సమయంలో అధిక వర్షాలు, సింగూరు బ్యాక్వాటర్లో సోయా నీట మునిగి నష్టపోయాం. ఈసారి నాలుగు ఎకరాల్లో సాగు