Rains In Telangana : పెరుగుతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గుడ్న్యూస్ చెప్పింది. ఎండల నుంచి రాబోయే రోజుల్లో స్వల్ప ఉపశమనం కలగనుందని తెలిపింది.
Rain | తెలంగాణలో మార్చి నెల చివరలో అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ నెల మధ్యలో అంటే 18, 19 తర్వాత ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున అకాల వర్షం కురిసింది. ఈ వర్షంతో పలు చోట్లా కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, పొగాకు, మొక్కజొన్న ధాన్యం తడిసి అపార నష్టం వాటిల్లింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా మిర్చి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గిరిజన సంఘం జిల్లా నాయకుడు బానోత్ మ
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలు వర్షం పడితే జలమయం అవుతున్నాయి. రోడ్లపై నీరు ప్రవహించడంతోపాటు ఇండ్లలోకి నీరు చేరుతున్నది. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ప్రజ లు భయపడుతారు.
రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నదని తెలిపింది. ఇప్పటికే రాత్రిపూట చలికి జనం గజ గజ వ�
TG Weather | నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను నెమ్మదిగా కదులుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఆదివారం పుదుచ్చేరి తీరానికి చేరుకునే అవకాశమున్నదని అధికార�
తిరుమలగిరి మండలంలోని జలాల్పురం, నాగారం మండల పరిధిలోని మామిడిపల్లి ,ఈటూరు , వర్దమాన్కోట ,ఫణిగిరి పరిధిలోని ఎస్సారెస్పీ కాల్వలకు గండ్లు పడ్డాయి. దీనితో కాల్వ కట్టలపై నుంచి వెళ్లాలంటే రైతులు ఇబ్బందులు పడ
ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన ప్రజలకు ఎక్కడైనా, ఏకాలంలోనైనా సర్కారు అండగా ఉంటుంది. మానవీయత కోణంతో ఆదుకుంటుంది. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మానవత్వాన్నే మరిచింది. రంగుమారిన పంటలను కొనకుండా �
మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన వరి, ప్రత్తి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కి రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.