వరుణదేవుడు దోబూచులాడుతున్నాడు. మబ్బులు ఊరిస్తున్నా.. కరుణించడం లే దు. వానకాలం సీజన్ ప్రారంభమైన నెల దాటుతున్నా నారాయణపేట జిల్లాలో ఇంకా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నా
El Nino | రాష్ట్రంలో ఎల్నినో ఛాయలు ప్రారంభమైనట్టు కనిపిస్తున్నది. ఈ ఏడాది వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా ఒక్క భారీ వర్షం పడకపోవడమే ఇందుకు నిదర్శనం.
Mumbai rains claim another life | మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆదివారం మరో మరణం నమోదైంది. చెట్టు కూలడంతో ఒక వ్యక్తి చనిపోయాడు.
Maharashtra : మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక చోట్లు చెట్లు విరిగిపడటం, ఇండ్లు కూలడం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని మిరా-భయందర్ పరిధిలో చెట్టు విరిగిపడి ఒక వ్
వర్షాకాలం ప్రారంభమై నెల పూర్తయింది. అయినా ఆశించిన వర్షాలు లేక సాగు భూములు బీళ్లుగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు ముఖం చాటేయడంతో వ్యవసాయ రంగం కుదేలైంది. పొలాల్లో వరి నాట్లు, వొడ్లు చెక్కుడు, పత్�
ఎన్నో ఆశలతో వానకాలం సేద్యానికి సిద్ధమైన రైతులకు ఆదిలోనే ఎదురుదెబ్బ తాకుతున్నది. సీజన్ మొదలై నెల దాటినా గట్టి వాన లేక, మొగులుకేసి చూడాల్సి వస్తున్నది. ఇప్పటికే నార్లు పోసుకుంటున్న కొందరు రైతులు వర్షాల క
చిగురుమామిడి మండలంలో వర్షాలు సమృద్ధిగా సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామ సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పూలాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు.
Soutwest Monsoon | దేశంలో నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 24నుంచి 72 గంటల్లో తెలంగాణ సహా దేశంలోని 23రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయ ని భారత వాతావ
Southwest Monsoon | రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ.. ఎల్ నినో ప్రభావం వల్ల చాలాప్రాంతాల్లో చినుకుజాడ కరువైంది. వానకాలం సాగుపై రైతుల్లో ఆందోళన పెరుగుతున్నది. దేశంలో నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని �
నాగరికత ఎంత ముందుకు సాగినా...సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి సాధించినా...నాగలి లేనిదే పని జరగ దు... దుక్కి దున్నందే తినడానికి తిండి దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు, పట్టెడన్నం పుట్టదు..జాతికి వెన్నెముకగా నిలిచిన రై�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వాన కురిసింది. ప్రదాన రహదారులు, లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇన్ని రోజులు ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు శనివారం కురిసిన వర్
నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని హైదరాబా�
ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలను చిగురింప చేస్తున్నాయి. జిల్లాలో ఈ సీజన్లో 5.91 లక్షల ఎకరాలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఏటా జూన్ మొదటి వారంలో రై
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు నగరంలోని శంషాబాద్లో అత్యధికంగా 2.55సెం.మీలు, బడంగ్పేటలో 1.65సెం.మీలు, ఆదిభట్లలో 1.48సెం.మీ లు, హయత్నగర్లో 1.05సెం.మీల చొప్పున వ�