తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 12 వర కు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
చినుకుపడితే చాలు గ్రేటర్లో చీకట్లు అలుముకుంటున్నాయి. గాలివానకు తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో అడుగడుగునా కరెంట్ పోతే.. నగరం నడిమధ్యలో ఉన్న పలు కాలనీల్లో గంటల తరబడి సర�
వర్షం పడితే చాలు..కట్టంగూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్నగర్, అంబటివాగు, రాంనగర్ ప్రజల గుండెల్లో గుబులు మొదలవుతుంది. మండల కేంద్రానికి నిత్యం సాఫీగా సాగే ప్రయాణం ఒక్కసారిగా నిలిచిపోతోంది. పెద్దవాగు ఉధ�
Uppal Bus Stand | కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో తాత్కాలిక బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు బురదమయంగా మారింది. బస్స్టాండ్లో నిలిపిన ఓ సూపర్ లగ్జరీ బస్సు బురదలో కూరుకుపోయింది. బురదలో టైర్లు చొచ్చుకుపోవడంతో సదర�
Rainfall | ఆగస్టులోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని శాటిలైట్ చిత్రాల ఆధారంగా వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంపై మోస్తరు ఎల్ నినో కొనసాగుతుండటంతో నైరుతి రుతుపవనాల�
నగరంలో బస్సులు సకాలంలో రాకపోవడంతో వర్షం కురిసినప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల సం�
Munipalle | మునిపల్లి మండలంలో అధిక సంఖ్యలో ప్రజలు వ్యవసాయం చేయడంతో కూలీలు దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను ఆటోల్లో తోలుకొచ్చి పొలాల్లో గడ్డి, కలుపు తీయిస్తున్నారు. దీనివల్ల రైత�
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం వరకు ఉప్పొంగిన ప్రాణహిత శనివారం శాంతించింది. మేడిగడ్డ వద్ద 5.66 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, సమ్మక్కసాగర్
సిరిసిల్ల మెట్ట రైతులు ఆగమవుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలైనా ఎల్నినో ప్రభావంతో సరిగ్గా వర్షాలు పడక, ప్రాజెక్టుల్లో నీళ్లు లేక అవస్థలు పడ్డారు. కొద్దిరోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన
జిల్లాలోని రోడ్లు అధ్వానంగా మారాయి. వారం రోజులపాటు కురిసిన వర్షాలతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గ్రామీణ రోడ్లతోపాటు జిల్లా కేంద్రం, మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు పూర్తిగా గతుకులమయంగా దర్శనమిస్తున�
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండో రోజూ వర్ష ఉధృతి కొనసాగింది. మంగళవారం రాత్రి మొదలైన వాన, ఎడతెరిపిలేకుండా పడుతూనే ఉన్నది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు కురుస్తూనే ఉన్నది. కరీంనగర్ జిల్లాలో మోస్తరుగా పడ�
రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గురువారం ఉదయం నుంచి హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాలకు వరద ప్రారంభమైంది. ప్రస్తుతం హిమాయత్సాగర్ జలాశయానికి 400 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతున్నద