Narsapur | నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి, మంతూర్ గ్రామాల మధ్య గల కాలేశ్వరం కాలువ పక్కనే ఉన్న ఖాజీపేట్ తాండాకు వెళ్లే దారిలో ఉన్న రోడ్డుకు వరద ఉధృతితో బుంగ పడి కుంగిపోయింది.
Madhavan | ప్రస్తుతం దేశమంతటా కూడా వరదలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో రోడ్లు నదుల్లా మారాయి. సామాన్య ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ఇక షూటింగ్ కోసం జమ్మూ కాశ్మీర్లోని లేహ్ ప్రాంతానికి వెళ్లిన
Rains | ఇంకా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని ఎస్ఐ మానస సూచించారు.
Srisailam Project | జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు కు ఎగువభాగాన కురుస్తున్న వర్షాల వల్ల అధికారులు జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా 2,71,570 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Kamareddy rains | అతి భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుపోటెత్తడంతో చాలా కాలనీలు జలమయమై జనాలు కాలు తీసి బయటపెట్టే పరిస్థితులు లేకుండా పోయాయి.
నిర్మల్ జిల్లాలో రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలో బీతావాహ పరిస్థితులు కనిపించాయి. ఎగువనున్న మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొం�
పది రోజులుగా కురుస్తు న్న భారీ వర్షాలకు 854 కి.మీ మేర రోడ్లకు నష్టం వాటిల్లినట్టు, 25 చోట్ల రోడ్లు తెగిపోయినట్టు రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ తెలిపారు. పాడైపోయిన రోడ్ల శాశ్వత పునర
గత పది రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో చెరువులు అలుగులు పోస్తూ, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కానీ రాజాపేట మండల వ్యాప్తంగా మోతాదు వర్షపాతం నమోదు కావడంతో చెరు�
రెండు పంటలకు ఢోకాలేదని సంబురపడుతున్నారు. ఎస్సారెస్పీలోకి భారీగా వరద రావడంతో కాలువల ద్వారా, గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తుండడంతో పోచంపాడ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు �
ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షంతో ములుగు జిల్లా అతలాకుతమైంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా పడిన వానతో వాగులు, వంకలు పొంగిపొర్లగా, లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. పల�
సంగారెడ్డి జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి. జిల్లాలో 5.6 సెం.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. కంగ్టి మండలంలో అత్యధికంగా 16.8 సెం.మ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మురుసు పట్టింది. సోమవారం రోజంతా నిరాటంకంగా వర్షం కురిసింది. అదీగాక ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి జిల్లాకు వరద పోటెత్తిం