Rainfall | ఆగస్టులోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని శాటిలైట్ చిత్రాల ఆధారంగా వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంపై మోస్తరు ఎల్ నినో కొనసాగుతుండటంతో నైరుతి రుతుపవనాల�
నగరంలో బస్సులు సకాలంలో రాకపోవడంతో వర్షం కురిసినప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల సం�
Munipalle | మునిపల్లి మండలంలో అధిక సంఖ్యలో ప్రజలు వ్యవసాయం చేయడంతో కూలీలు దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను ఆటోల్లో తోలుకొచ్చి పొలాల్లో గడ్డి, కలుపు తీయిస్తున్నారు. దీనివల్ల రైత�
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం వరకు ఉప్పొంగిన ప్రాణహిత శనివారం శాంతించింది. మేడిగడ్డ వద్ద 5.66 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, సమ్మక్కసాగర్
సిరిసిల్ల మెట్ట రైతులు ఆగమవుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలైనా ఎల్నినో ప్రభావంతో సరిగ్గా వర్షాలు పడక, ప్రాజెక్టుల్లో నీళ్లు లేక అవస్థలు పడ్డారు. కొద్దిరోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన
జిల్లాలోని రోడ్లు అధ్వానంగా మారాయి. వారం రోజులపాటు కురిసిన వర్షాలతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గ్రామీణ రోడ్లతోపాటు జిల్లా కేంద్రం, మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు పూర్తిగా గతుకులమయంగా దర్శనమిస్తున�
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండో రోజూ వర్ష ఉధృతి కొనసాగింది. మంగళవారం రాత్రి మొదలైన వాన, ఎడతెరిపిలేకుండా పడుతూనే ఉన్నది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు కురుస్తూనే ఉన్నది. కరీంనగర్ జిల్లాలో మోస్తరుగా పడ�
రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గురువారం ఉదయం నుంచి హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాలకు వరద ప్రారంభమైంది. ప్రస్తుతం హిమాయత్సాగర్ జలాశయానికి 400 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతున్నద
మెదక్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ప్రవహిస్తున్నాయి. వనదుర్గ ప్రాజెక్టు (ఘనపూర్ ప్రాజెక్టు)లోకి భారీగా నీరు రావడంతో కట్టపై నుంచి వరద ప్రవహిస్తుంది. మెదక్, హవేళిఘనపూర్ మండలాల�
MPDO Anil Reddy | పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి , ఎస్సై సనత్ రెడ్డి సూచించారు.
రానున్న 36 గంటల్లో వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. భారీ వర్షాల పరిస్థితులను దృష్టిల
రాత్రి నుండి కురుస్తున్న వర్షానికీ మూల వాగు ప్రవాహం ఊపందుకుంది. ఇప్పటికే మండలంలో లోటు వర్షపాతం ఉండడంతో వరి సాగు చేసే రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం కురుస్తున్న వానలను చూసి వరిసాగు చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. ఈ వర్షాలతో చెరువులు నిండే పరిస్థితి లేదని, భూగర్భ జలాలు కూడా పెరుగవని తెలిపారు.