సంగారెడ్డి జిల్లాలో బుధవారం మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది. రేపు, ఎల్లుండి భారీ వర్ష సూచన ఉండటంతో వాతావరణ శాఖ సంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
Rains | సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువులోకి కొంత నీరు వచ్చి చేరగా.. మండలానికి పైభాగాన ఉన్న కర్ణాటకలో భారీ వర్షాలతో నీరు వాగులు, వంకలతో దిగువకు వచ్చి చేర
Hyderabad | ఒక పక్క వర్షాలతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. బండి బయటకు తీసి వెళ్లాలంటే వాహనదారుడి నడ్డి విరిగిపోతుంది.. అడుగడుగున గుంతలతో నగర వాసి ప్రయాణం దిన దిన గండంగా మారుతోంది.
Hyderabad Metro | నగరాన్ని ముంచెత్తిన భారీ వానలతో మెట్రో యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. సాధారణ రోజుల్లోనే వాతావరణంలో కాలుష్యం, భారీ రద్దీతో మొరాయించే మెట్రో కోచ్లు...
Hyderabad | శనివారం కురిసిన భారీ వానలతో నగరంలోని పలు కాలనీలు ఇప్పటికీ నీటి కొలనులను తలపిస్తున్నాయి. ఓవైపు అధికారులు, మంత్రులు హడావుడి తప్పా... పనులు నిలిచిపోతున్నాయి. దీంతో ఇప్పటికీ 24గంటల గడిచిన నీట మునిగిన కాలన�
దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రంతా ఎడ తెరపిలేకుండా వర్షం కురిసింది. దీని వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణం వల్ల 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్�
వానకాలం మొదలై రెండు నెలలు దాటుతున్నా ఇప్పటికీ ఒక్క గట్టి వాన కురవక రైతులపై కాలం పగబట్టినట్లు చేస్తున్నది. ఎప్పుడో ఒకసారి చిన్న జల్లు పడుతున్నా అదీ ఒక్కో ప్రాంతానికే పరిమితవుతున్నది. సాగునీటి నిర్వహణలో �
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీసు కార్యాలయ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు ని�
Control Rooms, భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉన్నతాధికారులు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. నగరవాసులు అత్యవసర పరిస్థితులపై ఈ క్రింది నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
యూసుఫ్గూడలో వరదనీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో జూబ్లీహిల్స్ టు యూసుఫ్ గూడ రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. చాలా వరకు వాహనాలు, బైకులు వరద నీటిలో మునిగిపోయి దెబ్బతిన్నాయి.
ఆ గ్రామాల మధ్య మట్టి రోడ్లపై ప్రయాణం ఇబ్బందిగా మారుతున్నది. వానా కాలంలో కనీసం నడిసి వెళ్లే పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ వాహనాలు బురదలో దిగబడి మురయిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి (Julapalli) మండలంలోని
అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రానున్న �