భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా బీఆర్ఎస్ శ్రేణులు వారికి సహకారం అందించాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సూ�
ఈ ఆగస్టులో తెలంగాణలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. సరిగ్గా 262 ఏండ్ల కిందట (1763లో) కూడా తెలంగాణలో బాగా వర్షాలు కురిసి గోదావరి వరదలతో ఉప్పొంగింది. ఆ కాలంలో భారతదేశంలో బలవంతులైన మరాఠాలను (శివాజీ వారసులను) ఎదుర్క�
MLA kotha prabhakar reddy | వర్షంలో కూడా రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారంటే ఏ స్థాయిలో సమస్య ఉందో అర్థం చేసుకోవాలన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వెంటనే స్పందించి అవసరమై�
paddy crop | భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంతోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగులు దుంకుతున్నాయి.
Harish Rao | గతంలో ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో 10 సెంటీమీటర్ల వర్షం పడిందన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. తొగుట మండలంలో 20 సెంటీమీటర్ల వర్షం పడి ప్రజలు ఇబ్బంది పడ్డారని.. గత 20 సంవత్సరాలలో సిద్�
Narsapur | నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి, మంతూర్ గ్రామాల మధ్య గల కాలేశ్వరం కాలువ పక్కనే ఉన్న ఖాజీపేట్ తాండాకు వెళ్లే దారిలో ఉన్న రోడ్డుకు వరద ఉధృతితో బుంగ పడి కుంగిపోయింది.
Madhavan | ప్రస్తుతం దేశమంతటా కూడా వరదలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో రోడ్లు నదుల్లా మారాయి. సామాన్య ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ఇక షూటింగ్ కోసం జమ్మూ కాశ్మీర్లోని లేహ్ ప్రాంతానికి వెళ్లిన
Rains | ఇంకా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని ఎస్ఐ మానస సూచించారు.
Srisailam Project | జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు కు ఎగువభాగాన కురుస్తున్న వర్షాల వల్ల అధికారులు జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా 2,71,570 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Kamareddy rains | అతి భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుపోటెత్తడంతో చాలా కాలనీలు జలమయమై జనాలు కాలు తీసి బయటపెట్టే పరిస్థితులు లేకుండా పోయాయి.
నిర్మల్ జిల్లాలో రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలో బీతావాహ పరిస్థితులు కనిపించాయి. ఎగువనున్న మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొం�
పది రోజులుగా కురుస్తు న్న భారీ వర్షాలకు 854 కి.మీ మేర రోడ్లకు నష్టం వాటిల్లినట్టు, 25 చోట్ల రోడ్లు తెగిపోయినట్టు రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ తెలిపారు. పాడైపోయిన రోడ్ల శాశ్వత పునర
గత పది రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో చెరువులు అలుగులు పోస్తూ, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కానీ రాజాపేట మండల వ్యాప్తంగా మోతాదు వర్షపాతం నమోదు కావడంతో చెరు�