రెండు పంటలకు ఢోకాలేదని సంబురపడుతున్నారు. ఎస్సారెస్పీలోకి భారీగా వరద రావడంతో కాలువల ద్వారా, గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తుండడంతో పోచంపాడ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు �
ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షంతో ములుగు జిల్లా అతలాకుతమైంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా పడిన వానతో వాగులు, వంకలు పొంగిపొర్లగా, లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. పల�
సంగారెడ్డి జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి. జిల్లాలో 5.6 సెం.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. కంగ్టి మండలంలో అత్యధికంగా 16.8 సెం.మ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మురుసు పట్టింది. సోమవారం రోజంతా నిరాటంకంగా వర్షం కురిసింది. అదీగాక ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి జిల్లాకు వరద పోటెత్తిం
విశ్వనగరం చినుకుపడితే చిగురుటాకులా వణికిపోతున్నది. మోస్తరు వర్షం కురిసినా కాలనీలు, రహదారులు జలమయమవుతున్నాయి. గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న కాలనీలన్నీ చెరువులను తలపి�
గ్రేటర్లో వరద నీటి కాలువల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం.. ట్రాఫిక్ చిక్కుముడికి కారణమవుతున్నది. చేయాల్సిన సమయంలో పనులు చేయకుండా.. అవాంతరాయలు ఎదురయ్యే వర్షాకాల సీజన్లో హడావుడి చేయడం జీహెచ్ఎంసీ అధికార�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండోరోజూ కుండపోత వర్షం కురిసింది. అశ్వారావుపేటలో గరిష్టంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా గురువారం రోజంతా ఎడతెరిపి లేకుండా వాన కురిసింది.
తాండూర్ : మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న కల్వర్టులు , రోడ్లు బాగు చేయాలని బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి జీఎంకు తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ఆదివాసీలు వినతిపత్రం అందజేశార�