రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని కలిగించింది. ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 30 వరకు రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నద�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
Rains | మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న వాయుగుండం ప్రభావంతో వచ్చే ఆరు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 10గంటల వరకు బాలానగర్, ఫతేనగర్, బోయిన్పల్లి, నాంపల్లి, గన్ఫౌండ్రి, విజయనగర్ కాలనీ
సంగారెడ్డి జిల్లాలో సోమవారం వడగండ్లు పడ్డాయి. అందోల్ మండలంలో ఉరుములు, మెరుపులతో పాటు భారీ వడగండ్ల వాన కురిసింది. మధ్యాహ్నం కొన్నిచోట్ల... సాయంత్రం కొన్నిచోట్ల భారీ వాన పడింది. నేరడిగుంట, కన్సాన్పల్లి తద
Rains | తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో �
Rains In Telangana : పెరుగుతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గుడ్న్యూస్ చెప్పింది. ఎండల నుంచి రాబోయే రోజుల్లో స్వల్ప ఉపశమనం కలగనుందని తెలిపింది.
Rain | తెలంగాణలో మార్చి నెల చివరలో అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ నెల మధ్యలో అంటే 18, 19 తర్వాత ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున అకాల వర్షం కురిసింది. ఈ వర్షంతో పలు చోట్లా కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, పొగాకు, మొక్కజొన్న ధాన్యం తడిసి అపార నష్టం వాటిల్లింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా మిర్చి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గిరిజన సంఘం జిల్లా నాయకుడు బానోత్ మ