వాతావరణ శాఖ చెప్పినట్లే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలోని చాలా మండలాల్లో ఇప్పటివరకు వర్షాల జాడ లేదు. జూన్ చివరివారం వచ్చినప్పటికీ జిల్లాలో ఎక్కడా పెద్ద వానలు కురవలేదు. ఇ
సన్న రకాల వరిసాగు ఇప్పుడు కష్టకాలంలో పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణం పగబట్టినట్లు ప్రతికూలంగా వ్యవహరిస్తున్నది. రోహిణి, మృగశిర కార్తెల్లో నార్లు పోసుకొని నెలలోపు నాట్లు వేసుకుంటే దిగుబడి బాగ�
ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని వానకాలం ఆందోళనకు గురి చేస్తున్నది. సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినా చినుకు జాడలేక పోవడంతో వరుణుడి కరుణ కోసం ఎదురు చూడాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 4.26 లక�
తొలకరి పలకరించింది. ఇక పంటలు వేసుకోవచ్చనే ఆనందంతో ఉన్న అన్నదాతను మాత్రం తొలకరి ముంచింది. ప్రస్తుత వానాకాలం సీజన్ ఆరంభంలో బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో 80 శాతం మంది రైతుల�
Southwest Monsoon | నైరుతి రుతుపవనాల పురోగతి మందగించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం వర్షపాతంలో ఏకంగా 40 శాతం లోటు నమోదైంది.
కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. బ్యాగులు మొదలు లంచ్ బాక్సుల వరకు అన్నీ కొత్తవే ఉండాలి పిల్లలకి. వీటన్నిటికీ ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. పిల్లల చదువుల కోసం చేసే ఖర్చులో, పర్యావరణానికి మనం చేసే నష్టం చాలా
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. రుద్రంపూర్, గౌతంపూర్ పంచాయతీ పరిధిలో పలుచోట్ల చెట్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు..
వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడి జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలకరి కురిసిన వెంటనే చాలామంది రైతులు విత్తనాలు విత్తుకున్నారు. ప్రస్తుతం వానలు లేకపోవడంతో అవి భూమిలోనే మురిగిపోతున్నాయ
తొర్రూరు, జూన్ మండలంలో శుక్రవారం రాత్రి బలమైన గాలులు వీచి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మడిపల్లి, కంఠాయపాలెంలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లో సుమారు 70 ఇళ్లు దెబ్బతిన్నట్�
వర్షాలు మొదలవుతుండడంతో కృష్ణానగర్లో ఆక్రమణలు తొలగించేదెప్పుడు.. పూడికతీసేదెప్పుడు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు లైట్గా తీసుకుంటున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
తొలకరి వర్షాలకే తొందరపడి విత్తనాలు వేయొద్దని, అదును వచ్చిన తర్వాతే విత్తనాలు వేయాలని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య అన్నారు. నేలపట్ల గ్రామంలో గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడ�
ఈనెల 4న నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత.. వాటి ఉధృతి దేశవ్యాప్తంగా మారింది. రుతు పవనాల రాక ఈసారి చాలా బలంగా ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా వాటి పురోగతి అనుకున్నంతగా లేదు. దక్షిణ, ఈశాన్య భారతదేశంల�