ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు రవాణా పరమైన ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలకు రోడ్లు దెబ్బత�
వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం బుధవారం బలపడి తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇది రానున్న 24గంటల్లో జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ�
ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెన లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పేర్కొన్నారు. రాయికల్ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను స్థానిక న
సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ వచ్చి హుస్సేన్ నగర్, చీకుర్తి, అమీరాబాద్, ముర్తుజాపూర్, చాల్కి, రాఘవపూర్ గ్రామాల పరిధిలోని పంట పొలాలను వరద ముంచెత్తింది.
వానలు ఎక్కడ కురిసినా... తుఫాను ఎక్కడ తీరం దాటినా.. దిగువ ప్రాంతాలకు తిప్పలు తప్పడం లేదు. ఎగువున వరదలు.. దిగువున దిగులు అన్నట్లుగా ప్రతీ యేటా వరద ప్రభావిత గ్రామాలకు ముంపు కష్టాలు తప్పడం లేదు. ప్రతీ ఏడాది జులై, �
రాష్ట్రంలో భీభత్సమైన వర్షాలు, వరదతో రైతులు, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రభుత్వాన
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు జలప్రళయం మానుకోటలో విషాదం నింపింది. ఆగస్టు 31న అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా వచ్చిన వరదలు కొన్ని పల్లెలను ముంచెత్తాయి. జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.
అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఇళ్లను బీఆర్ఎస్ నేతలు శనివారం పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లోని గంగపుత్ర కాలనీలో నేల కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో వారు మాట్లాడారు. ఇ�
వర్షాలకు రోడ్డు దెబ్బతిని కుంగి పోయి, నీళ్ల కోసం వేసిన పైపుకు రంద్రం పడి రోడ్డుపై ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు, ప్రయాణికులు, విద
నగరంలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
వర్షాలు, వరదలతో జిల్లా లో సెస్ సంస్థకు సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షం కుంభవృష్టిని తలపించింది. బుధవారం ఉదయం వర్షం గురువారం మధ్యాహ్నం వరకూ ఏకధాటిగా కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు ఎడతెరిపిలేని వాన కురిసింది. ములుగు జిల్లాలో అత్యధికంగా 9.09 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4.1, మహబూబాబాద్ జిల్లాలో 3.16 సెంట