ఎల్నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని, దీంతో తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ రైతులకు సూచించారు. మధిరలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విత్తన మేళా కార్�
ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జూరాల వైపు కృష్ణమ్మ అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి విడుదల చేయడంతో ఆదివారం ఉదయం ఆ జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నాయి.
ఎగువన వర్షాలు కురువడం తో జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తూ వస్తుంది. నారాయణపూర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో ఈ ఉదయం ఆ నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏకైక ప్రాజెక్టు అయి�
మెదక్ జిల్లాలో ఈసారి ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం లేదు. బుధవారం కురిసిన వర్షపాతం మిల్లీమీటర్లలో నమోదైన వివరాలిలా ఉన్నాయి. పెద్దశంకరంపేటలో 8.6ఎం.ఎం, రేగోడ్లో 8.
Cars Submerged | భారీ వర్షాలకు పార్కింగ్ ఏరియా జలమయమైంది. ఈ నేపథ్యంలో అక్కడ పార్క్ చేసిన సుమారు 50కుపైగా కార్లు సగం వరకు నీట మునిగాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రాష్ట్రంలో సమృద్ధిగా వానలు కురవాలని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో చేపడుతున్న ‘వర్ష పాశుపత వరుణ యాగం’ శాస్ర్తోక్తంగా సాగిం�
ఎల్నినోపై సోమవారం సంగారెడ్డిలో నిర్వహించిన సమీక్షా సమావేశం మొక్కుబడిగా సాగింది. సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంగారెడ్డి, మెదక్ జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా ఇన్చార్
జిల్లా వ్యాప్తంగా జూలై మూడో వారంలోగా 171.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఎల్నినో ప్రభావం వల్ల ఇప్పటి వరకు 135.7 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే 20.3 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. వరి స
Varuna Yagam | యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో సోమవారం నుండి నాలుగురోజుల పాటు వర్ష పాశుపత వరుణ యాగాన్ని( Varuna Yagam) నిర్వహించనున్నారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు నిండాలని ఆకాంక్షిస్తూ బిజ్వార్ గ్రామస్తులు విశిష్ట అధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం కృష్ణ మండలకేంద్రం సమీపంలోని కృష�
రాష్ట్రంలో జూన్తోపాటు జూలై నెలలో ఇప్పటికీ సరైన వర్షాలు కురువలేదు. ఎక్కడా కాలువలు పారక చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా భూగర్భజలాలు అంతకంతకూ పడిపోయి బోర్లలో నీళ్లు తగ్గిపోతున్నాయి. రాష్ట్రంల�
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇటు వర్షాలు పడక, అటు దేవాదుల కాల్వలు వెలవెలపోతుండడంతో రైతులు విలవిలలాడుతున్నారు. వర్షాలు పడకపోయినా దేవాదుల కాల్వ ద్వారా ప్రభుత్వం సాగునీరు అందిస్తుందనే నమ్�
‘వర్షాలు సంమృద్ధిగా కురుపించు దేవుడా..’ అని వేడుకుంటూ రుద్రంగి మండల కేంద్రంలో ఆదర్శయూత్ ఆధ్వర్యంలో యువకులు శుక్రవారం కప్పతల్లి ఆట ఆడి ప్రత్యేక పూజలు చేశారు. కప్పలను సంచిలో ఉంచి సంచిని రోకలికి తగిలించి డ
వానకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా మెదక్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. రైతులు వేసిన విత్తనాలు మొలకలు రావడం లేదు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కందులు, పసర్లు, మినుములతో పాటు వరి త�