Collector Rahul Raj | మెదక్ జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి నిర్మానుష్యంగా ఉందని.. ఎటువంటి ప్రతికూల ప్రభావ పరిస్థితులతో విపత్తుల సంభవించినా.. సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్ట�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి విపతర పరిస్థితినైనా ఎదురొనేందుకు జీహెచ్ఎంసీ యంత్రాగం సర్వసన్నద్ధంగా ఉందని కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిప
పరిపాలనను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కొద్దిరోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తాము ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని జనం విలవిల్లాడుతున్నా వారిని పట్టించుకునే దిక్�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాజేంద్రనగర్లో అత్యధికంగా 4.65 సెం.మీ లు, బహుదూర్పురాలోని చందూలాల్ బారాదరిలో 4.53 సెం.మీలు,
వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే ఖమ్మం నగరంతోపాటు దాని పరిసర మండలాల్లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సుమారు నాలుగు గంటల వరకూ ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం జడి�
సంగారెడ్డి జిల్లాలో బుధవారం మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది. రేపు, ఎల్లుండి భారీ వర్ష సూచన ఉండటంతో వాతావరణ శాఖ సంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
Rains | సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువులోకి కొంత నీరు వచ్చి చేరగా.. మండలానికి పైభాగాన ఉన్న కర్ణాటకలో భారీ వర్షాలతో నీరు వాగులు, వంకలతో దిగువకు వచ్చి చేర
Hyderabad | ఒక పక్క వర్షాలతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. బండి బయటకు తీసి వెళ్లాలంటే వాహనదారుడి నడ్డి విరిగిపోతుంది.. అడుగడుగున గుంతలతో నగర వాసి ప్రయాణం దిన దిన గండంగా మారుతోంది.
Hyderabad Metro | నగరాన్ని ముంచెత్తిన భారీ వానలతో మెట్రో యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. సాధారణ రోజుల్లోనే వాతావరణంలో కాలుష్యం, భారీ రద్దీతో మొరాయించే మెట్రో కోచ్లు...
Hyderabad | శనివారం కురిసిన భారీ వానలతో నగరంలోని పలు కాలనీలు ఇప్పటికీ నీటి కొలనులను తలపిస్తున్నాయి. ఓవైపు అధికారులు, మంత్రులు హడావుడి తప్పా... పనులు నిలిచిపోతున్నాయి. దీంతో ఇప్పటికీ 24గంటల గడిచిన నీట మునిగిన కాలన�
దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రంతా ఎడ తెరపిలేకుండా వర్షం కురిసింది. దీని వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణం వల్ల 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్�
వానకాలం మొదలై రెండు నెలలు దాటుతున్నా ఇప్పటికీ ఒక్క గట్టి వాన కురవక రైతులపై కాలం పగబట్టినట్లు చేస్తున్నది. ఎప్పుడో ఒకసారి చిన్న జల్లు పడుతున్నా అదీ ఒక్కో ప్రాంతానికే పరిమితవుతున్నది. సాగునీటి నిర్వహణలో �