ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీసు కార్యాలయ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు ని�
Control Rooms, భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉన్నతాధికారులు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. నగరవాసులు అత్యవసర పరిస్థితులపై ఈ క్రింది నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
యూసుఫ్గూడలో వరదనీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో జూబ్లీహిల్స్ టు యూసుఫ్ గూడ రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. చాలా వరకు వాహనాలు, బైకులు వరద నీటిలో మునిగిపోయి దెబ్బతిన్నాయి.
ఆ గ్రామాల మధ్య మట్టి రోడ్లపై ప్రయాణం ఇబ్బందిగా మారుతున్నది. వానా కాలంలో కనీసం నడిసి వెళ్లే పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ వాహనాలు బురదలో దిగబడి మురయిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి (Julapalli) మండలంలోని
అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రానున్న �
నైరుతి రుతుపవన సీజన్ రెండో అర్ధభాగమైన ఆగస్టు, సెప్టెంబర్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనావేసింది. ఈశాన్య, తూర్పు భారత్ మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో �
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు లేవని, అందుకే వర్షాలకు బ్రేక్ పడిందని వాతావరణశాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారం నుంచి పది రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం దాదాపు లేదని తెలిప
ఎడతెరిపిలేని వర్షాలతో నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో గంటల తరబడి అంతరాయమేర్పడుతోంది. చాలాచోట్ల వర్షం పడటానికి ముందే ఈ సమస్య వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.
వికారాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేప థ్యంలో ప్రజలు ప్రాజెక్టులు, చెరువుల వద్దకు వెళ్లొద్దని కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. ఆదివారం ఆయన సర్పాన్పల్లి ప్రాజెక్టును ఇరిగేషన్ అధికారులతో కలి
వానకాలం ప్రారంభంలో ముఖం చాటేసిన వర్షాలు జూలైలో దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు నాలుగు రోజులుగా పడుతున్నాయి. శనివారం ముసురు పట్టింది. అక్కడక్కడా దంచి కొట్టింది.