Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం వాన దంచికొట్టింది. దీంతో గత నాలుగైదు రోజుల నుంచి ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ నగర వాసులకు ఉపశమనం లభించింది.
హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక కేంద్రాల్లో అమర్నాథ్ (Amarnath Yatra) ఒకటి. హిమాలయ కొండల్లో కొలువుదీరిన మంచులింగాన్ని దర్శించుకుని పునీతులవుతారు. ఈ నెల 2న ప్రారంభమైన అమర్నాథ్�
నెన్నెలలో (Nennela) నెల రోజులుగా అనుకున్నంత వర్షం పడక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు లోటు తప్ప అధిక వర్షం కురువలేదు. చెరువులు, కుంటలు నీళ్లు లేక వెల వెల బోతున్నాయి.
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. దీంతో పగలు, రాత్రి సమయాల్లో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాణహిత నదితో పాటు వాగులు.. వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మడిహట్టి వద్ద గల ప్రాణహిత నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుత�
కుమ్రం భీం ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థకరంగా మారింది. మూడేళ్లుగా ప్రాజెక్టు కట్టకు పగుళ్లు తేలుతుండడంతో కట్ట బలహీన పడుతున్నది. వర్షాలతో కట్ట కుంగిపోవడంతో సైడ్ వాల్ కూలిపోయింది.
చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 6 నుంచి 11వరకు ఉరుము లు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపి
వరుస వర్షాలతో సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. తెల్లవారకముందే పీఏసీఎస్ గోడౌన్ల వద్ద బారులుదీరుతున్నారు. చివరకు యూరియా దొరుకుతుందో లేదోనని దిగులు చెందుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
వర్షాలు, వరదలతో సంభవించే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అందరూ సమష్టిగా పని చేయాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు అన్నారు.
బడంగ్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను వర్షంలోనే పరీక్ష రాయించడంపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలలో సరైన సౌకర్యాలు లేకపోవడ�
Rains | రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు (మంగళ, బుధ వారాల్లో) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.