చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 6 నుంచి 11వరకు ఉరుము లు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపి
వరుస వర్షాలతో సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. తెల్లవారకముందే పీఏసీఎస్ గోడౌన్ల వద్ద బారులుదీరుతున్నారు. చివరకు యూరియా దొరుకుతుందో లేదోనని దిగులు చెందుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
వర్షాలు, వరదలతో సంభవించే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అందరూ సమష్టిగా పని చేయాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు అన్నారు.
బడంగ్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను వర్షంలోనే పరీక్ష రాయించడంపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలలో సరైన సౌకర్యాలు లేకపోవడ�
Rains | రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు (మంగళ, బుధ వారాల్లో) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Medak | మూడు రోజులుగా వర్షాలు వెనక్కి పోవడంతో రైతులు కకావికలం అవుతున్నారు. అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మొదటగా మొక్కజొన్న, పత్తులను విత్తుకున్న రైతులు 20 రోజులుగా వర్షాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంద�
ప్రజలకు వర్షానికి సంబంధించి ముందస్తుగా కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు హైడ్రా ప్రయత్నిస్తున్నదని, ఆ దిశగా వివిధ విభాగాలతో కలిపి సమన్వయం కోసం ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగ�
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతోపాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణశాఖ గురువారం ఒక ప్రకటన తెలిపింది. ఈ సీజన్లోనే అత్యధికంగా ఆదిలాబాద�
Rains | వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా.. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడోనని రైతులు నిత్యం ఆకాశం వైపు చూశారు.
రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ముందస్తు వానలు మురిపించడంతో అన్నదాతలు ఆనందంతో విత్తనాలు వేశారు. విత్తు మొలకెత్తడంతో మురిసిపోయారు. కానీ రెండు వారాలుగా చినుకు జాడ కరువైంది. నీళ్లు లేక మొక్క దశలోనే పంట ఎండుతున్నది. వరుణుడు ముఖం చాటేయడంతో
Rains | కొంత మంది బోరు, బావులు ఉన్న రైతులు స్పింక్లర్లు, డ్రిప్ పైపులతో నేలను తడుపుతున్నారు. విత్తనాలు మొలకెత్తేందుకు నానా తంటాలు పడుతున్నారు. చాలా మంది రైతులు ముందస్తు వర్షాలు కురువడంతో సాగుకు భూములను చదున�
‘వానమ్మ.. వానమ్మ... ఒక్కసారన్న వచ్చిపోవే...’ అంటూ గ్రామీణ ప్రాంతాలు వర్షాల కోసం వేయి కండ్లతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన జూన్లో వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవ�
తొలకరితో మురిపించిన వానలు మళ్లీ ముఖం చాటేశాయి. కోటి ఆశలతో విత్తులు నాటిన రైతన్నలు వర్షాల కోసం ఆకాశంకేసి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోల్ మండలం నేరడిగుంట ప్రజలు వరుణుడు కరుణించాలని, సమృద్ధిగా వానలు కురవా