Hyderabad Rains | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చందానగర్ ప్రధాన రహదారిలోని సెల్లార్లు నీటమునిగాయి. వేముకుంటలోని పలు ఇళ్ల�
Monsoon | నైరుతి రుతుపవనాలు మళ్ళీ చురుకుగా మారాయి. వీటితో పాటు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Hyderabad | హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమితో ఉక్కపోతగా ఉండగా.. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది. దీంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఖైరతాబాద్�
విద్యుత్ ప్రమాదాలతో ప్రజలు, రైతులు, మూగ జీవాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వానాకాలం సందర్భంగా గాలివానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్ వైర్లు తెగిపడడం, తీగలు కిందకు వాలిపోవడంతో విద్యుత్ ప్రమా�
వర్షాలు, వరదల వంటి విపత్తు సమయంలో ముందస్తు ప్రణాళికతో వెళితే ఆస్తి, ప్రాణనష్టం, విలువైన వస్తువులు కోల్పోకుండా చూడవచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. విపత్తుల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిర�
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 60 వేల క్యూసెక్కుల రాగా.. అవుట్ఫ్లో 38,824 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 అడుగుల
Bridges | మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్ రోడ్డు, జ్యోతినగర్ మీదుగా గౌడవెల్లికి వెళ్లే రోడ్డు వర్షాకాలంలో మూసివేయాల్సి వస్తోంది. ఆ దారుల్లో ఉన్న కల్వర్టులపై నుంచి నీరు ప్రవహించి, రాకపోకలు బంద్
మరికల్ (Marical) మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గురువారం తెల్లవారుజామున గోడకూలి 6 మేకల మృత్యువాత పడ్డాయి. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పాత కోడలు కూలి పక్కన ఉన్న మేకలపై పడడంతో కొండేటి తిరుమలయ్యకు చె�
ముందస్తు వర్షాల దృష్ట్యా హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హైదరబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కుండపోత పోసినట్లు వానకు వరంగల్ నగరం, మహబూబాబాద్, ఏటూరునాగారం సహా పలు ప్రాంతాల్లోని రహదారులు, లోతట్టు కాలనీలకు వరద పోటెత్తింది.
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వడ్లు మొలకెత్తగా.. కేంద్రాలు చిత్తడి చిత్తడిగా మారాయి. ఆరబెట్టుకోవడానికి కూడా స్థలం లేదు. పార్ పెల్లిలో ఇప్పటికీ కనీస�
Rains | రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రభుత్వ ఉన్న పాఠశాల ప్రహారీ గోడ కూలింది. అయితే వేసవి సెలవుల నేపథ్యంలో పాఠశాలకు పిల్లలు ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది
ప్రస్తుతం ఇండియాలోని టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్నా మొదటి వరుసలో ఉంటారు. ప్రస్తుతం రూపొందుతోన్న ప్రస్టేజియస్ సినిమాల్లో ఎక్కువ శాతం కథానాయిక రష్మికే.