రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. ఇసుక లేక స్టాక్యార్డ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వర్షాలు తీవ్రమైతే మరిన్ని ఇబ్బందులు తప్పేలాలేవని నిర్మాణరంగంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. రా�
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. పది రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడతున్నారు. గ్రామాలు, గిరిజనతండాల్లో బోరు బావుల నీరే ప్రజలకు దిక్కవుతున్నది.
‘కప్పల కావడి’ ఓ జానపద కళారూపం. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ప్రాంతాలలో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రస్తుత గద్వాల్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, మహబూబ్నగర్ ప్రా�
ఈ సందర్భంగా రోకలికి కట్టిన వస్త్రంతో కప్పను ఉంచి ఇల్లిల్లూ తిరుగగా మహిళలు బిందెలతో నీళ్లు తెచ్చి కప్పతల్లి తడిసేలా నీళ్లు పోయడంతోపాటు చిన్నారులపై నీళ్లు పోశారు.
ఈ సందర్భంగా చిన్నారులు వాన దేవుడో వానద�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సకాలంలో వర్షం పడితే రైతులకు సంబరం. ఏ కారణంతోనైనా వరుణుడు అలిగితే రైతుల కంట్లో కన్నీళ్ల ధారలే. వర్షచ్ఛాయ ప్రాంతం కావడంతో ఈ జిల్లాలో వాన కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్
Bathukamma | రోహిణి కార్తి మొదలుతోనే వర్షాకాలం మొదలవుతుందని రైతులు అందరూ దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి నేలను సిద్ధం చేసుకున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు చాలామంది రైతులు విత్తనాలు వేశారు.
రాష్ట్రంలో వానాకాలం సాగకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షం పడలేదని రెండు ఆపైగా వర్షాలు కురిసిన చోట మెట్ట పంటలు సాగు చేసుకోవచ్చని, దిగులు చెందాల్సిన అవసరం లేదని, వచ్చే నెల మొదటి వారం
రుతుపవనాలు బలపడుతుండటంతో రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం �
Bathukamma | రైతులు పొలాల్లో వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయని, మరికొందరి రైతుల పంటలు వర్షాలు లేక సరిగ్గా మొలకెత్తలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ర్షాలు కురువాలని కోరుతూ రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్ర�
Farmers | నీటి వనరులు ఉన్న రైతులు డ్రిప్పు, స్పింకర్ల ద్వారా పంటలను దక్కించుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నీటి దరువు లేని రైతులు వర్షాలపైనే ఆధారపడి ప్రతి నిత్యం వర్షం కురుస్తుందని ఆశతో ఉన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు గ్రేటర్లోని పలు చోట్ల కుండపోత వాన కురిసింది. రాత్రి సమయంలో కురవడంతో జనానికి పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు.
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం జోరువాన కురిసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతోపాటు జక్రాన్పల్లి, ధర్పల్లి, చందూర్ తదితర మండలా ల్లో ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
Hyderabad Rains | హైదరాబాద్లో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి శేరిలింగంపల్లిలో పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వరదనీటితో లోతట్టు ప్రాంతాలు నిండిపోయాయి. ప్రధానంగా శేరిలింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్�