Medak | మూడు రోజులుగా వర్షాలు వెనక్కి పోవడంతో రైతులు కకావికలం అవుతున్నారు. అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మొదటగా మొక్కజొన్న, పత్తులను విత్తుకున్న రైతులు 20 రోజులుగా వర్షాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంద�
ప్రజలకు వర్షానికి సంబంధించి ముందస్తుగా కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు హైడ్రా ప్రయత్నిస్తున్నదని, ఆ దిశగా వివిధ విభాగాలతో కలిపి సమన్వయం కోసం ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగ�
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతోపాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణశాఖ గురువారం ఒక ప్రకటన తెలిపింది. ఈ సీజన్లోనే అత్యధికంగా ఆదిలాబాద�
Rains | వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా.. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడోనని రైతులు నిత్యం ఆకాశం వైపు చూశారు.
రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ముందస్తు వానలు మురిపించడంతో అన్నదాతలు ఆనందంతో విత్తనాలు వేశారు. విత్తు మొలకెత్తడంతో మురిసిపోయారు. కానీ రెండు వారాలుగా చినుకు జాడ కరువైంది. నీళ్లు లేక మొక్క దశలోనే పంట ఎండుతున్నది. వరుణుడు ముఖం చాటేయడంతో
Rains | కొంత మంది బోరు, బావులు ఉన్న రైతులు స్పింక్లర్లు, డ్రిప్ పైపులతో నేలను తడుపుతున్నారు. విత్తనాలు మొలకెత్తేందుకు నానా తంటాలు పడుతున్నారు. చాలా మంది రైతులు ముందస్తు వర్షాలు కురువడంతో సాగుకు భూములను చదున�
‘వానమ్మ.. వానమ్మ... ఒక్కసారన్న వచ్చిపోవే...’ అంటూ గ్రామీణ ప్రాంతాలు వర్షాల కోసం వేయి కండ్లతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన జూన్లో వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవ�
తొలకరితో మురిపించిన వానలు మళ్లీ ముఖం చాటేశాయి. కోటి ఆశలతో విత్తులు నాటిన రైతన్నలు వర్షాల కోసం ఆకాశంకేసి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోల్ మండలం నేరడిగుంట ప్రజలు వరుణుడు కరుణించాలని, సమృద్ధిగా వానలు కురవా
రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. ఇసుక లేక స్టాక్యార్డ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వర్షాలు తీవ్రమైతే మరిన్ని ఇబ్బందులు తప్పేలాలేవని నిర్మాణరంగంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. రా�
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. పది రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడతున్నారు. గ్రామాలు, గిరిజనతండాల్లో బోరు బావుల నీరే ప్రజలకు దిక్కవుతున్నది.
‘కప్పల కావడి’ ఓ జానపద కళారూపం. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ప్రాంతాలలో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రస్తుత గద్వాల్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, మహబూబ్నగర్ ప్రా�
ఈ సందర్భంగా రోకలికి కట్టిన వస్త్రంతో కప్పను ఉంచి ఇల్లిల్లూ తిరుగగా మహిళలు బిందెలతో నీళ్లు తెచ్చి కప్పతల్లి తడిసేలా నీళ్లు పోయడంతోపాటు చిన్నారులపై నీళ్లు పోశారు.
ఈ సందర్భంగా చిన్నారులు వాన దేవుడో వానద�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సకాలంలో వర్షం పడితే రైతులకు సంబరం. ఏ కారణంతోనైనా వరుణుడు అలిగితే రైతుల కంట్లో కన్నీళ్ల ధారలే. వర్షచ్ఛాయ ప్రాంతం కావడంతో ఈ జిల్లాలో వాన కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్