సిద్దిపేట జిల్లాలో మూడు రోజలుగా ఈదురుగాలులు, అకాల వర్షాలకు వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో పాటు చెట్లు విరిగాయి. కొనగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం రాశులు త�
కొనుగోలు కేంద్రాల్లో రోజు ల తరబడి కాంటాలు కాక ఇబ్బందులు పడుతున్న రైతులకు మరో సమస్య వచ్చిపడింది. రవాణా వాహనాల కొరతతో కాంటాలైన బస్తాలను మిల్లులకు తరలించకపోవడంతో అవి కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలను అధికారులు తరలించారు. ‘కాంటా ఇంకెప్పుడు పెడ్తరు?’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి అధి�
అకాల వర్షాలతో అన్నదాతలు సతమతమైపోతున్నారు. గత రాత్రి చెన్నారావుపేట మండల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిచి రైతులు నష్టపోయారు.
అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పంటలను సాగు చేస్తున్న రాష్ట్ర రైతాంగాన్ని ప్రకృతి కూడా పరీక్షిస్తున్నది. బహుళ సమస్యలతో సతమతమవుతున్న రైతన్నలతో చెడగొట్టు వానలు చెడుగుడాడుతున్నాయి. పంట సాయం, రుణమాఫీ వంటివ�
అకాల వర్షం.. రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన కడగండ్లే మిగిల్చింది. కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో గాలివాన బీభత్సం సృష్�
రైతన్న ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. వరి కోతలు ముమ్మరమైనా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో.
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఇది కొనసా
ఆరుగాలం కష్టించిన అన్నదాతకు ఆఖరికి కన్నీరే మిగులుతున్నది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చేసిన కష్టమంతా వర్షార్పణమవుతున్నది. ఇటీవల వరుసగా భారీ ఈదురు గాలులతో కురుస్తున్న వానలకు పంట తడిసి ముద్దవుతున్నది. మామ